కర్నూల్ జిల్లా కల్లూరు మండలంలో ఆదివారం దారుణ హత్య జరిగింది. పొలం కోసం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన ఎద్దుల పెద్దారెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థులు అతి కిరాతకంగా నరికి చంపారు. పెద్దకొట్టాల – చిన్నకొట్టాల గ్రామాల మధ్యలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకొట్టాల గ్రామానికి చెందిన ఎద్దుల పెద్దారెడ్డి (42) కర్నూలులోని నాగేంద్రనగర్లో నివాసం ఉంటున్నాడు. ఈయనకు 22 ఎకరాల పొలం …
Read More »అన్నాచెలెళ్లు ప్రేమలో..పెళ్లికి పెద్దలు నో
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మహరాజ్ పేట గ్రామంలోవిషాద ఛాయలు అలముకున్నాయి. మహరాజ్ పెట్ గ్రామానికి చెందిన మమత వయస్సు 20 సంవత్సరాలు. వరసకు బంధువైన రమేష్తో కొంతకాలంగా ప్రేమలో పడింది. అతడు కూడా ఆమెను ఇష్టపడ్డాడు. వారిద్దరి కుటుంబసభ్యులకు తెలుపగా అన్నాచెలెళ్లు అవుతారని అభ్యంతరం తెలి పారు. అయితే మమతకు వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేశారు. దీంతో ఇద్దరు మనస్థాపానికి గురై ఇంట్లోనే పురుగుల మందు తాగి …
Read More »భోజన విరామ సమయంలో తహసీల్దార్ దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు. తహసీల్దార్ కార్యాలయంలోనే తహసీల్దార్ విజయరెడ్డిపై దుండగుడు పెట్రోలు పోసి నిప్పింటించాడు. తహసీల్దార్ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భోజన విరామ సమయంలో జనం తక్కువ ఉన్నప్పుడు దుండగుడు దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు ఘటనా …
Read More »ఒక్కసారి కూడా కెప్టెన్ అవని రాహుల్ టైటిల్ విన్నర్..కారణం వీరేనా
జూలై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్బాస్-3 నవంబర్ 3న అంతే ఘనంగా ముగిసింది. సీజన్ చివరి రోజుల్లో అనూహ్యంగా పుంజుకున్న రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. రాహుల్ గెలుపునకు గల కారణాలు ఓసారి పరిశీలించినట్టయితే… శ్రీముఖితో వైరం రాహుల్కు సానుభూతి తెచ్చిపెట్టగా.. అది ఓట్ల రూపంలో కనిపించింది. దాంతోపాటు పునర్నవితో రిలేషన్షిప్ ప్రేక్షకులను అలరించింది. పున్నూ ఫ్యాన్స్ కూడా రాహుల్కే జై కొట్టారు. ఇంటి సభ్యులు రాహుల్ను నామినేట్ చేసిన …
Read More »కార్తీకమాసం.. శ్రీశైలం భక్తులతో కిటకిట
కార్తీకమాసం మొదటి ఆదివారం సందర్భంగా కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 60 వేలమంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఉంటారని ఆలయాధికారుల అంచనా. తెల్లవారుజామున పవిత్ర పాతాళ గంగలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేకువ జామున 3.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలు, మహామంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. 4.30 గంటల నుంచి భక్తులను స్వామి అమ్మవార్ల …
Read More »కోపం కూకట్ పల్లిలో ఉండే నాగార్జున ఎక్కడ ఉంటాడో తెలుసా..చిరు పంచ్
జూలై 21న మొదలైన తెలుగు బిగ్ రీయాలీటి షో బిగ్బాస్ 3 నవంబర్ 3న ముగిసింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్కు హైలెట్గా నిలిచాయి. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరించారు. చివరగ బిగ్బాస్ టైటిల్ …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్..బిగ్ బాస్ విన్నర్ రాహుల్..రన్నర్గా శ్రీముఖి..?
బిగ్ బాస్ 3 టైటిల్ కోసం హోరాహోరీగా జరిగిన ఓటింగ్ ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. రేపటితో బిగ్బాస్ 3 ఘట్టం ముగుస్తుంది. ఓట్లు వేయడానికి డెడ్లైన్ ముగియడంతో తీర్పు ఈపాటికే ఖరారైపోయింది. దీంతో లీకువీరులు విన్నర్ ఎవరో తేలిపోయింది.. అంటూ ఓ వార్తను ప్రచారం చేస్తున్నారు. ఓటింగ్లో దుమ్ము లేపిన రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి ఇంచుమించు సమానంగా ఉన్నప్పటికీ చివరాఖరకు వచ్చేసరికి మాత్రం రాహుల్కు విపరీతంగా ఓట్లు పోలయ్యాయని …
Read More »టీడీపీకి మరో ఎదురుదెబ్బ..పార్టీకి రాజీనాయా చేసిన మహిళ నేత
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ రాజీనామా చేశారు. ఆమెతో పాటుగా ఆమె తనయుడు డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి సైతం టీడీపీకి గుడ్బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి , రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి అన్నపూర్ణమ్మ రాజీనామా చేయగా…ప్రాథమిక సభ్యత్వానికి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి పదవికి డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణలో ప్రజలు తెలుగుదేశం పార్టీని …
Read More »పుట్టినిల్లుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద టీడీపీ నేతలు వైసీపీ దెబ్బకు ఘోరంగా ఓడిపోయారు. మరి కొంతమంది టీడీపీ నేతలు ఇక రాజకీయాలు ఇక వద్దు అనే విధంగా జగన్ హావా నడిచింది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కూడ మాజీ మంత్రుల మీద, …
Read More »బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో లీక్ ..ఫ్యాన్స్ కు పండగే
తెలుగు రీయాలీటి బిగ్బాస్ 3 షో రేపటితో ముగింపు పలకనుంది. మొదటగా మొత్తం పది హేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఒక రీఎంట్రీ ఇలా ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చిన షో.. ముగిసేందుకు వచ్చింది. చివరకు రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా టాప్ 5 కంటెస్టెంట్లుగా మిగిలారు. అయితే బిగ్బాస్ హౌస్లో గేమ్ ఆడకుండా.. నిజాయితీగా ఉన్న వ్యక్తిగా రాహుల్ …
Read More »