ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఢిల్లీ పర్యటనలో అత్యంత ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్నా సరే ఆయన అర్ధాంతరంగా తన పనులను ముగించుకుని ఇంటికి వచ్చేసారు. కొన్ని దశాబ్దాలుగా తన తాత రాజారెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేసిన నారాయణ రెడ్డి అనే వ్యక్తి గత సలహాదారుడు ఇవాళ ఉదయం మృతి చెందడంతో జగన్ హుటాహుటిన బయలుదేరి వచ్చేసారు. నారాయణ …
Read More »దిశ హత్యాచారం కేసులోని నలుగురిలో ..ఫస్ట్ పారిపోయింది ఎవరో తెలుసా
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితుల కథ ముగిసింది. ఈ కేసులో నలుగురు నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు హతమయ్యారు. తమ విచారణలో భాగంగా సీన్ రీకన్ స్ట్రక్షన్ నిమిత్తం వారిని ఘటనా స్థలికి తీసుకు వెళ్లిన వేళ, తమలోని నేరగుణాన్ని నిందితులు బయటపెట్టారు. పోలీసుల నుంచే ఆయుధాలు లాక్కుని పరారయ్యేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలో ఆరిఫ్, శివలు పోలీసుల నుండి రెండు తుపాకులు లాక్కుని పరిగెత్తుతుండగా, …
Read More »”ఐ లవ్ తెలంగాణ…భయపెట్టడమే ఇలాంటి దుశ్చర్యలకు అసలైన సమాధానం”
దిశా హత్యకేసులో ప్రధాన నిందితులైన నలుగురు యువకులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పోలీసులు పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతున్నారు. తెల్లవారుజామునే దిశా నిందితుల ఎన్కౌంటర్ దిశ హత్య కేసులో నిందితులైన నలుగురినీ తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య ఎన్కౌంటర్ చేశారు షాద్ …
Read More »తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎంతో నేర్చుకోవాలన్నమాయావతి
దిశ అత్యాచార నిందితులను ఎన్కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అత్యాచార నిందితులకు సరైన శిక్ష వేశారని కొనియాడారు. తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎంతో నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులు దేశ పోలీసు …
Read More »ఎన్కౌంటర్ పై టాలీవుడ్ ప్రముఖులు హర్షం
దిశను అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితులను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేశారు. ఎక్కడైతే ఘాతుకానికి ఒడిగట్టారో అదే స్థలంలో నిందితులు ప్రాణాలు విడిచారు. దీనిపై టాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. దిశ కేసులో నిందితులు చచ్చారు అనే వార్తలో కిక్కు ఉందంటూ టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది.. తుపాకీలకు దండం పెట్టుకోవాలని ఉంది.. ఆ పోలీసుల కాళ్లు …
Read More »కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ప్రధాని మోడీ
రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం సాయంత్రం 6 గంటల తర్వాత సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు రాత్రి అక్కడే బసచేయనున్నారు.. అయితే, ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులతో సీఎం ఢిల్లీ టూర్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన ఎవరెవరిని కలుస్తారు? ఏం మాట్లాడనున్నారనేది? చర్చగా మారింది. అయితే, రేపు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు సీఎం …
Read More »2020 కి సంబంధించి సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
వచ్చే సంవత్సరం 2020 కి సంబంధించిన సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సందర్భం/పండుగ తేదీ వారం బోగి జనవరి 14 మంగళ సంక్రాంతి/పొంగల్ జనవరి 15 బుధ కనుమ జనవరి16 గురువారం మహాశివరాత్రి ఫిబ్రవరి 21 శుక్ర ఉగాది మార్చి 25 బుధ శ్రీరామ నవమి ఏప్రిల్ 02 గురు గుడ్ఫ్రైడే ఏప్రిల్ 10 శుక్ర అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14 మంగళ ఈదుల్ …
Read More »భారత్-వెస్టిండీస్ మ్యాచ్ కు ఇవి తప్ప మరేది స్టేడియంలోకి తీసుకెళ్లడం నిషేధం
రేపు బ్లాక్ డే సందర్భంగా ఉప్పల్ మైదానానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. కాగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత దినం బ్లాక్ డే నేపథ్యంలో మ్యాచ్కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ఏర్పాట్లు చేశారు. కమిషనర్ మహేష్ …
Read More »పవన్ కల్యాణ్కు ఊహించని అనుభవం…తన సభలో జగనన్నకు నమస్కారం
చిత్తూరు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఊహించని అనుభవం ఎదురయింది. అనంతపురం జిల్లా డ్వాక్రా మహిళా సంఘమిత్ర సొసైటీ సభ్యులతో పవన్ భేటీ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ఆ సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావన రావడతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ఓ మహిళ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ‘జనసేన అధినేత జగనన్నకు నమస్కారం’ అని అనడంతో జనసేన కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ …
Read More »ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం ..దేశంలో హాట్టాపిక్ ఇదే
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ మద్యం కొనుగోలుపై మరో సంచలన నిర్ణయం తీసుకుంది . సంపూర్ణ మద్య నిషేధం రాష్ట్రం దిశగా ఆయన పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా, బార్ల సంఖ్యను తగ్గించారు. అలాగే, కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టారు. మద్యం విక్రయ సమయాన్ని కూడా కుదించారు. తాజాగా ఇక నుండి ఎవరైనా మద్యాన్ని కొనుగోలు చేయాలంటే లిక్కర్ పర్చైజ్ కార్డ్ కొనాలి. ఆ కార్డ్ …
Read More »