2012 డిసెంబరు 16వ తేదీ అర్ధరాత్రి తర్వాత దక్షిణ దిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు దారుణంగా అత్యాచారానికి పాల్పడి, కొన ఊపిరితో ఉన్న దశలో ఆమెను రోడ్డుపక్కన పడేశారు. ఆ ఏడాది డిసెంబరు 29న ఆమె కన్ను మూసింది. బాధితురాలి వివరాల గోప్యత కోసం ఆమె అసలు పేరుతో కాకుండా నిర్భయ కేసుగా దేశం దీనిని పిలుచుకొంటోంది. ఈఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని నిర్భయ సామూహిక అత్యాచారం …
Read More »దిశా నిందితుల ఎన్కౌంటర్ రోజున బన్నీ చేసిన పనికి అందరూ తిడుతున్నారు..ఎందుకో తెలుసా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అలా వైకుంఠపురం అనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఫుల్ బిజీగా ఉన్నారు అయితే దేశం మొత్తాన్ని కదిలించిన ఘటనపై టాలీవుడ్ లో కొందరు హీరోలు స్పందించారు. ఈ ఘటన జరుగుతున్న మొదటి నుంచి ఎన్కౌంటర్ వరకు బన్నీ మాత్రం స్పందించలేదు అయితే అంతటితో ఆగకుండా తన అల వైకుంఠపురం సినిమాకు సంబంధించి సామజవరగమన అన్న పాట 105 మిలియన్ వ్యూస్ దాటడంతో …
Read More »తన ఇంటి రిపేర్లకు కేటాయించిన జీవోను నిలిపివేసిన సీఎం జగన్.. మరో రికార్డ్
సీఎం గా ప్రమాణ స్వీకారం రోజునుంచి ప్రజాధనాన్ని ఎలా పొదుపు చేయాలి.. అని ఆలోచిస్తూ తన ప్రమాణస్వీకరాన్ని సైతం తూతూ మంత్రంగా కానిచ్చేసి నాయకులకు ఆదర్శంగా నిలిచారు సీఎం జగన్. తన జీతాన్ని సైతం రూ 1 మాత్రమే తీసుకుంటూ రాజకీయమంటే వ్యాపారం వృత్తి కావని రాజకీయమంటే సేవ అని నిరూపించారు. తాజాగా సీఎం జగన్ నివాసం,క్యాంపు కార్యాలయంకు సంబంధించి వివిధ పనులకు సంబందించిన నిధుల కేటాయింపు జీవోలు నిలుపుదల …
Read More »టీడీపీకి భారీ షాక్ ..జగన్ సమక్షంలో వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి భారీ షాక్ తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీకి ఇప్పటికే పలువురు నేతలు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గత కొద్దికాలంగా అధిష్టానంతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. …
Read More »ఇంట్లో పెయిటింగ్ పనికి వచ్చిన అబ్భాయితో ఇంటర్ అమ్మాయి ప్రేమ పల్లవి..గోడలు ఎగబాకి హాస్టల్లోకి
‘నువ్..మగాడివైతే అర్ధరాత్రి హాస్టల్కి రా..ఫోన్ చెయ్ వస్తా..’ అని అమ్మాయి బంపర్ ఆఫర్ ఇవ్వడంతో గాల్లో తేలిపోయాడు. తానో స్పైడర్ మాన్ లెవెల్లో గోడలు ఎగబాకి హాస్టల్లోకి ప్రవేశించాడు. ఆపై, ప్రేయసికి ఫోన్చేసే ప్రయత్నంలో పడ్డాడు. అయితే ఆగంతకుడి రాకను గమనించిన వాచ్ ఉమెన్ పోలీసులకు సమాచారమిచ్చింది. విద్యార్థినులు అతగాడిని చూసి భయంతో కేకలు వేశారు. అంతే కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తురూ జిల్లా పలమనేరులోని మదనపల్లె …
Read More »మీ చీకటి వ్యవహారాలు బయటపెడితే తలలెక్కడ పెట్టుకుంటారు…పవన్ కళ్యాణ్
మీ చీకటి వ్యవహారాలు బయటపెడితే తలలెక్కడ పెట్టుకుంటారు అని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలకు ఆయన పార్టీ నేతల మీటింగ్ లో జవాబు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి ఏడు చేపల కథ చెబుతారు. అవన్నీచట్టబద్దంగా జరిగాయి. చట్టబద్దంగా చేయని మీ చీకటి వ్యవహారాలు నేనుబయటపెడితే మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు. అనంతపురం జిల్లాకి …
Read More »ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు రివార్డు ..ఒక్కోక్కరికి
దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై దేశంలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ప్రశంసలు కురిపించడమే కాకుండా పోలీసులకు రివార్డు కూడా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. హరియాణాకు చెందిన రాహ్ గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ నరేశ్ సెల్పార్ దిశ కేసులో ఎన్కౌంటర్పై స్పందించారు. తెలంగాణ పోలీసుల చర్యను అభినందిస్తున్నట్టు నరేశ్ పేర్కొన్నారు. నిందితులను ఎన్కౌంటర్ చేసిన …
Read More »రేపిస్టులపై రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
రాజస్థాన్లోని శిరోహిలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రేపిస్టులపై దయ అవసరం లేదు… క్షమాభిక్ష పిటిషన్లపై సమీక్ష (రివ్యూ) జరగాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇలాంటి విషయాలపై పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు దిశ హత్యాచారం కేసులో దేశవ్యాప్తంగా దుమారం రేగడం, రేపిస్టులకు ఉరి వెయ్యాలని అందరూ కోరుతుండటంతో… తాజాగా ఎన్కౌంటర్ జరగడంతో… …
Read More »ఎన్కౌంటర్పై హర్భజన్ సింగ్ హర్షం..వెల్డన్ తెలంగాణ పోలీస్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనలో నిందితుల్ని ఎన్కౌంటర్ చేయడంపై భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. భవిష్యత్లో ఎవరూ ఈ తరహా ఆకృత్యాల గురించి ధైర్యం చేయకుండా ఉండాలంటే ఇదే సరైనదని పేర్కొన్నాడు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ను, తెలంగాణ పోలీసుల్ని హర్భజన్ సింగ్ అభినందించాడు. ‘ వెల్డన్ తెలంగాణ సీఎం- వెల్డన్ తెలంగాణ పోలీస్. మీరు ఏదైతే …
Read More »10 మంది పోలీసులు..15 నిమిషాల పాటు ఎన్కౌంటర్
దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్కౌంటర్ ఘటన సుమారు 15 నిమిషాల పాటు జరిగినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. నలుగురు నిందితులపై ఎన్కౌంటర్ శుక్రవారం తెల్లవారుజామున 5:45 గంటల నుంచి 6:15 గంటల మధ్య జరిగినట్లు ఆయన తెలిపారు. దిశను హత్య చేసిన ప్రాంతంలో పవర్ బ్యాంక్, సెల్ఫోన్, వాచ్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు సీపీ. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగానే నిందితులు పోలీసులపై దాడి చేశారు అని …
Read More »