ముందుగా కావలసిన పదార్థాలు ఉసిరికాయలు: అరకిలో, రాతిఉప్పు: ఒకటిన్నర కప్పులు, ఇంగువ: టీస్పూను, నువ్వులనూనె: ఒకటిన్నర కప్పులు, ఆవపొడి: 3 టేబుల్స్పూన్లు, కారం: ఒకటిన్నర కప్పులు, జీలకర్ర: టీస్పూను, మెంతిపొడి: 2 టీస్పూన్లు, పసుపు: టీస్పూను, నిమ్మకాయలు: 4 తయారుచేసే విధానం * ఉసిరికాయల్ని కడిగి పొడిబట్టతో తుడిచి ఎక్కడా తడి అంటకుండా కాసేపు ఎండనివ్వాలి. కాయలకు నిలువుగా గాట్లు పెట్టి ఉంచాలి. * రాతి ఉప్పుని మెత్తగా దంచాలి. తరవాత కాయల్ని ఓ …
Read More »ఎండు మామిడి పచ్చడి ఎలా తయారు చేస్తారో తెలుసా …?
మామిడికాయలు – ఏడెనిమిది, ఉప్పు – మూడు టేబుల్స్పూన్లు, పసుపు – రెండు చెంచాలు, మెంతులు – రెండుటేబుల్స్పూన్లు, వాము – రెండుటేబుల్స్పూన్లు, ఆవాలు – రెండుటేబుల్ స్పూన్లు, కారం – పావుకప్పు, ఇంగువ – అరచెంచా, ఆవనూనె – కప్పు, సోంపు-తగినంత. తయారీ విధానం మామిడికాయల్ని చెక్కుతీసి పొడుగాటి ముక్కల్లా తరగాలి. వీటిల్లో పసుపూ, ఉప్పూ వేసి రబెట్టాలి. రెండ్రోజులకు వాటి నుంచి వూట వస్తుంది. అప్పుడు వూట …
Read More »కంచె ఐలయ్య కు మంత్రి హరీష్ రావు వార్నింగ్
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రముఖ ప్రొఫెసర్ కంచె ఐలయ్య వివాదం గురించి మాట్లాడుతూ ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైశ్యులపై ఐలయ్య రాసిన పుస్తకం సమంజసంగా లేదన్నారు. కంచె ఐలయ్య రాసిన పుస్తకాన్ని నిషేధించాలని తమ మనోభావాలను దెబ్బతిన్నాయని వైశ్యులు వినతిపత్రం ఇచ్చారని మంత్రి …
Read More »చంద్రబాబు అండ్ బ్యాచ్కి స్టన్నింగ్ షాక్.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో సంచలన ప్రకటన..!
ఏపీ రాజకీయాల్లో సంచలనాలకి మారు పేరు అయిన జేసీ దివాకర్ రెడ్డి ముక్కు సూటిగా మాట్లాడే తత్వం..ప్రతిపక్షానికి అయినా, స్వపక్షానికి అయినా అప్పుడప్పుడు చురకలు అంటించడం జేసీ నైజం. ఎప్పుడు సంచలన నిర్ణయాలని తీసుకునే జేసి దివాకర్ రెడ్డి.. తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఇప్పటికే జేసీ స్టేట్మెంట్తో తల పట్టుకున్న చంద్రబాబు బ్యాచ్కి మరో షాక్ ఇచ్చారు జేసీ. జేసీని …
Read More »2019లో గుడివాడను వదిలేస్తా.. కొడాలి నాని సంచలనం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడలో నన్ను ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడంతో పాటు గుడివాడ వదిలి వెళ్ళేందుకు తాను సిద్ధమని దమ్మున్న సవాల్ విసిరారు. దమ్మున్న టీడీపీ నేతలు ఎవరైనా ఉంటే ఈ సవాల్ని స్వీకరించాలని కొడాలి నాని అన్నారు. కాగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ రావి వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణలు …
Read More »మెగా ఫ్యామిలి నుండి మరో హీరో …?
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం కల్యాణ్ తో జరిగిన విషయం తెలిసిందే. వివాహ సమయంలోనే కుర్రాడు బాగున్నాడు .. హీరో అయ్యే లక్షణాలు వున్నాయనే అభిప్రాయాలను చాలామంది వ్యక్తం చేశారు. అయితే సినిమాల వైపుకి రావడానికి ఆయనకి అంతగా ఇంట్రెస్ట్ లేదనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత కల్యాణ్ మనసు మార్చుకున్నాడో ఏమో గానీ, అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే విశాఖలోని సత్యానంద్ దగ్గర నటనలో మూడు …
Read More »వైసీపీలోకి టీడీపీ యువ ఎమ్మెల్యే …?
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పరిణామాలు ఆ పార్టీలో పలు ప్రకంపనలకు కేంద్రబిందువు అయ్యాయి .ఈ క్రమంలోదివంగత మాజీ మంత్రి – కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ వర్గీయులు సైకిల్ ఎక్కడంతో జిల్లా టీడీపీలో గత మూడు దశాబ్దాలుగా ఉన్న క్యాడర్ లో ఎక్కడ లేని తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది . ఈ క్రమంలో …
Read More »రైల్వేలో కొలువుల జాతర 2,25,823 పోస్టులు..
దేశంలోని అతిపెద్ద రంగమైన భారత రైల్వేశాఖలో కొలువుల జాతర మొదలైంది. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) విభాగంలో అతిపెద్ద ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 2లక్షల25వేల823 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రైల్వే శాఖలో అవసరమున్న సిబ్బంది వివరాలను సేకరించి.. మొత్తం భర్తీ చేసేందుకు కేంద్రప్రభుత్వం సంసిద్ధతతో ఉంది. దీంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక …
Read More »చేపలు తిన్న తరువాత పాలు తాగితే ఏమవుతుందో తెలుసా …?
పాలు, చేపలు. ఇవి రెండూ మనకు మంచి పౌష్టికాహారంగా ఉన్నాయి. చాలా మంది చేపలను ఇష్టంగా తింటారు. అయితే చేపలను తినని వారు చాలా మంది పాలు తాగుతారు. ఈ క్రమంలో చేపలను తినే వారు, పాలు తాగేవారికి ఎప్పటి నుంచో ఓ సందేహం ఉంటూ వస్తున్నది. చేపలు తిన్నాక పాలు తాగవచ్చా లేదా అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే దీనికి ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. …
Read More »బుల్లితెర షేకింగ్ న్యూస్.. జబర్ధస్త్ ప్రోగ్రాంకు గుడ్ బై చెప్పనున్న అనసూయ..?
బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం జబర్ధస్త్ కామెడీ షోతో సూపర్ క్రేజ్ సాధించిన హాట్ యాంకర్ అనసూయకు సంబందించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అసలు విషయం ఏంటంటే త్వరలోనే అనసూయ జబర్ధస్త్ ప్రోగ్రామ్కు గుడ్ బై చెప్పబోతోందన సమాచారం. బుల్లితెరపై తన అందం, అభినయంతో ఇమేజ్ ను అమాంతం పెంచేసుకున్న ఈ టాప్ యాంకర్ సోగ్గాడే చిన్ని నాయన, క్షణం వంటి సినిమా …
Read More »