తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి మూవీలో నటించిన ప్రభాస్, అనుష్కల పెళ్ళి ఎప్పుడు అంటూ ప్రతి ఒక్కరు భారీ చర్చలే జరిపారు. కొందరు ప్రభాస్ – అనుష్క లు కలిసి పెళ్ళి చేసుకోబోతున్నారని ప్రచారం చేశారు . మరి కొందరు ఈ ఏడాది వీరిరివురు విడివిడిగా వివాహం చేసుకోనున్నారని అన్నారు. అయితే ప్రభాస్ పెళ్ళికి కాస్త టైం పడుతుందని తెలుస్తుంది .అయితే స్వీటీ అనుష్క మాత్రం త్వరలోనే పెళ్ళి పీటలెక్కనుందని …
Read More »భోజనం చేశాక సోంపు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఈనాటి జంక్ ఫుడ్ యుగంలో మనం మానేశాం కానీ, ఒకప్పుడంటే చాలా మంది భోజనం చేశాక సోంపు తినేవారు. దీంతో వారు అనేక అనారోగ్యాల నుంచి దూరంగా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడీ అలవాటు చాలా మందికి లేదు. కానీ నిత్యం భోజనం చేశాక ఒక టీస్పూన్ మోతాదులో సోంపును తింటే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. …
Read More »తెలుగు రాష్ట్రాల్లో పీక్కు వెళ్ళిన బిగ్బాస్ పీవర్.. ఇంతకీ విన్నర్ ఎవరు..?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న బిగ్బాస్ షోలో ఎన్టీఆర్ హోస్టింగ్కు మంచి మార్కులే పడ్డాయి. ఇక చివరి అంకానికి వచ్చిన బిగ్బాస్ షో విన్నర్ ఎవరన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. దీనిపై బిగ్బాస్ హౌస్లోనూ పెద్ద చర్చ.. అనేక సర్ప్రైజ్లకు చోటుండే బిగ్బాస్లో 68 రోజుల్లో ట్విస్టుల మీద ట్విస్టులు. ఫైనల్కు చేరిన ఐదుగురు కొత్త లుక్తో అందంగా కనిపించారు. విజేత ఎవరనేది బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్బాస్ …
Read More »కుర్రకారు గుండెల్లో జ్వాల రేపుతున్నఅందాల రాకెట్..!
బ్యాడ్మింటన్ కోర్ట్ హాట్ స్టార్ గుత్తా జ్వాల తన ఆటతోనే కాదు.. వ్యక్తిగత విషయంలో కూడా వార్తల్లో నిలిస్తుంటుంది. ఆమె గ్లామరస్ స్టార్ కూడా. ఎప్పుడూ గ్లామర్ గా వుండటం ఆమెకు ఇష్టం. ఆమె ఓ సినిమాలో కూడా నటించింది. హీరో నితిన్ నటించిన గుండె జారి గల్లంతయ్యిందే చిత్రంలో ఓ క్లబ్ పాటలో కనిపించింది. ప్రభాస్ లాంటి హీరోతో నటించాలని వుందని కూడా తన కోరిక చెప్పింది. సోషల్ …
Read More »సంచార పశు వైద్యశాల అంబులెన్స్ జెండా ఊపి ప్రారంభిన మంత్రి తుమ్మల ..
తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు విద్య వైద్య రంగాల్లో పలు మార్పులను తీసుకువస్తోన్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలో వైద్య రంగాన్ని ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రులను మోడల్ ఆస్పత్రులుగా తయారుచేస్తుంది .దీనిలో భాగంగా పశు వైద్యాస్పత్రులను కూడా సర్కారు ఆధునికరిస్తుంది .రాష్ట్ర వ్యాప్తంగా సంచార పశు వైద్యశాల అంబులెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుంది .ఆ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోని …
Read More »నాలుగు గోడల మధ్య చేయాల్సింది.. అక్కడ అవలీలగా చేసేస్తున్నహీరోయిన్లు..!
రంగుల ప్రపంచంలో శృంగారం ఒలకబోస్తున్న హీరోయిన్లు సాంప్రదాయాన్ని ఎప్పుడో విడిచిపెట్టారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనిని బహిరంగంగా అవలీలగా చేసేస్తూ ఒక రేంజ్లో రెచ్చిపోతున్నారు బాలీవుడ్ హీరోయిన్లు. బాలీవుడ్ నుండి హాలీవుడ్కి చెక్కేసి అక్కడి వాతావరణానికి తగ్గట్లు అందాలను ఆరబోసేస్తున్నారు. తెర వెనుక.. తెర ముందు ఏం చేసింది బహిరంగంగానే చెప్పేస్తున్నారు. రీసెంట్గా ప్రియాంకా చోప్రా మాట్లాడిన మాటలు హాట్ టాపిక్గా మారాయి. హాలీవుడ్లో ఒక రియాలిటీ షో …
Read More »ప్రగతిభవన్లో బతుకమ్మ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్లో నిజామాబాద్ ఎంపీ కవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారురు. గవర్నర్ నరసింహన్ సతీమణి విమల, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సతీమణి విమల, మంత్రి హరీశ్ రావు సతీమణి శ్రీనిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత, హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ …
Read More »ఏపీలో టీడీపీ బ్యాచ్కి మరో షాక్.. వైసీపీ శ్రేణులు సైతం ఉంహిచి ఉండరు..!
ఏపీలో వైసీపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రారంభించిన వైఎస్సార్ కుటుంబం ఎలా సాగుతుందో తెలుసుకునేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభమైన వెంటనే జగన్ లండన్ పర్యటనకు వెళ్లడంతో ఇంటింటికి ప్రచార కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమై 11 రోజులు పూర్తై ఇప్పటికి 38 లక్షల మంది వైఎస్సార్ కుటుంబంలో చేరినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. …
Read More »ప్రతి ఆడబిడ్డ పండగక్కి కొత్త బట్టలతో బతుకమ్మ ఆడాలనే సీఎం ఆరాటం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశంలోని ఏ రాజకీయ నాయకుడు కానీ అధికారంలో ఉన్న ఎవరు కూడా తీసుకోలేని ..ఇప్పటివరకు ప్రకటించలేని నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి విదితమే .వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగను అని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే .ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హమీను నెరవేర్చే దిశగా సంబంధిత అధికారులు పగలు అనక …
Read More »అసెంబ్లీ కి పోసాని కృష్ణ మురళి..?
ఇటీవల టాలీవుడ్ లో వచ్చి సంచలనం సృష్టించిన శ్రీమంతుడు చిత్రం తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రముఖ హీరో మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్నలేటెస్ట్ చిత్రం భరత్ అను నేను. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన అసెంబ్లీ సెట్లో మూవీ చిత్రీకరణ జరుగుతుంది .ఈ మూవీ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రీసెంట్గా పోసాని కృష్ణమురళి, బెనర్జీ, జీవాలపై ముఖ్య సన్నివేశాలు …
Read More »