Home / siva (page 555)

siva

వాట్సప్‌ సేవలు ఇకపై ఉచితంగా అందవా?

వాట్సప్‌.. స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు ఒక ఆత్మీయ బంధువు. ఉదయం నిద్ర లేచిన దగ్గరననుంచి.. రాత్రి పడుకునే వరకూ క్షేమ సమాచారాలు, ఫొటోలు, డేటా షేరింగ్‌తో అందరిని పలుకరించే వాట్సప్‌ సేవలు ఇకపై ఉచితంగా అందవా? అనే సంకేతాలు కొద్దిరోజులుగా వెలువడుతున్నాయి. ప్రస్తుతం వాట్సప్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 బిలియన్‌ యూజర్లు ఉన్నారు. ఈ స్టార్టప్‌కు కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఫేస్‌బుక్‌ యాజమాన్యం.. 2014 కొనుగోలు చేసింది.తరువాత దీనిపై …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. ఎయిర్‌టెల్‌ ఉచితంగా కాల్స్‌ ఆఫర్

టెలికాం మార్కెట్‌లో తమకు చుక్కులు చూపిస్తున్న రిలయన్స్‌ జియోకు ఎలాగైనా ఝలక్‌ ఇవ్వాలని టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ సన్నద్ధమవుతోంది. ఇప్పటి వరకు జియో మాత్రమే అందిస్తున్న వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ(వోల్ట్‌) కాలింగ్‌ సర్వీసులను, ఎయిర్‌టెల్‌ కూడా ఇక ఉచితంగా అందించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం ముంబైలో ఈ సర్వీసులను ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేస్తుందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. వోల్ట్‌ కాల్స్‌తో 4జీ డేటా నెట్‌వర్క్‌ను వాడుకోవచ్చని, కస్టమర్లకు ఇవి పూర్తిగా ఉచితంగా …

Read More »

జియోకు షాకిచ్చిన.. బీఎస్‌ఎన్‌ఎల్‌ బంఫర్ ఆఫర్

రిల‌యెన్స్ జియో దెబ్బ‌కు ఒక్కో టెలికాం ఆప‌రేట‌ర్ దిగొస్తోంది. త‌మ వినియోగదారులు జారిపోకుండా చూసుకునేందుకు టెలికాం కంపెనీలు రోజుకో ఆఫర్ ను ప్రవేశపెడుతున్నాయి.ఇప్ప‌టికే వొడాఫోన్‌, ఎయిర్‌టెల్ ప‌లు ఆఫ‌ర్ల‌తో ఆక‌ర్షిస్తుండ‌గా.. తాజాగా ప్ర‌భుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఓ సూప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. తమ వినియోగదారులను నిలబెట్టుకోవడంతో పాటు, కొత్త వారిని ఆకర్షించడానికి దేశీయ టెలికాం సంస్థలు తీవ్ర పోటీ పడుతున్నాయి. దీంతో భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నాయి. …

Read More »

శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు..

సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం రాత్రి ఒక ప్రయాణికుడి సెల్‌ఫోన్‌ పేలింది. దీంతో బోగీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. కాజీపేట రైల్వే పోలీస్‌ అధికారుల కథనం ప్రకారం.. వినోద్‌సింగ్‌ అనే ప్రయాణికుడు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లోని చైర్‌కార్‌ సీ-2 కోచ్‌లో సీట్‌ నంబర్‌ 55-56 వద్ద ప్రయాణిస్తున్నాడు. రైలు కాజీపేట జంక‌్షన్‌ యార్డు దాటుతున్న క్రమంలో చార్జింగ్‌ పెట్టిన అతడి సెల్‌ఫోన్‌ ఒక్కసారిగా పేలింది. …

Read More »

భార్య గొంతుకోసిన భర్త…తరువాత..?

రాజన్న సిరిసిల్ల జిల్లా లో దారుణం చోటు చేసుకుంది..వేములవాడ లో పట్ట పగలే ఆటోలో ప్రయాణం చేస్తుండగా భార్య  పై భర్త కత్తితో దాడి చేసి తర్వాత తను గొంతుకోసుకొన్నాడు.. భార్య లత అక్కడికక్కడే మృతి చెందగా భర్త రవి పరిస్థితి విషమంగా మరడంతో ఆసుపత్రికి తరలించారు…వేములవాడ లోని శుభాష్ నగర్ కు చెందిన వసంత కు జగిత్యాల జిల్లా నర్సింగపురం గ్రామానికి చెందిన రవి తో కొద్దీ సంవత్సరాల …

Read More »

పిల్లలు పుట్టడం లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య

మండలంలోని పల్సి గ్రామానికి చెందిన తోట రాములు (37) సంతానం కలగడం లేదని మనస్తాపంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్సై కె.రమేశ్‌ తెలిపిన వివరాలు.. రాములుకు 15ఏళ్ల క్రితం సరస్వతితో వివాహమైంది. వీరికి సంతానం కలగలేదు. మంగళవారం సరస్వతి తన పుట్టింటికి వెళ్లింది. కొంతకాలంగా సంతానం లేదని మధనపడుతున్న రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి …

Read More »

కొడుకు మరణం తట్టుకోలేక కన్నతల్లి…

తల్లంటే కొడుకుకి ఎనలేని ప్రేమ.. కొడుకంటే తల్లికి పంచ ప్రాణాలు. అమ్మను వదిలి తనయుడు ఉండలేడు. కొడుకును చూడలేక తల్లి ఉండలేదు. చివరి శ్వాస వరకు ఆ తల్లికొడుకులు ఇలాగే ఉన్నారు. కుమారుడు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మరణించడంతో తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఆగి పోయింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం జాడీ జమాల్‌పూర్‌కు చెందిన గాలి అన్సయ్య, శౌరమ్మ …

Read More »

పత్తిచేనులో భార్య వేరే యువకుడితో అలా చూసి భర్త..

ఎక్కడ చూసిన అక్రమ సంబందాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేరాల్లో ఎక్కువగా జరుగుతున్నవి కూడ అక్రమ సంబంధాలే… తాజాగా అక్రమ సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. వివాహితను హత్య చేసిన యువకుడు తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం ధంపూర్‌ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. మండలంలోని కొలాంగూడకు చెందిన వివాహిత మడావి సునీత(41), ఇదే గ్రామానికి చెందిన …

Read More »

సన్నీలియోన్ కి ఏమైంది ..?

ఒకప్పటి శృంగార తార నేటి బాలీవుడ్ స్టార్ ఐటెం సాంగ్ హీరోయిన్ అయిన సన్నీలియోన్‌కు సామాజిక మాధ్యంలో ఎంతో ఫాలోయింగ్ ఉన్న సంగతి విదితమే .ఒకవైపు వరస సినిమాలతో బిజీ బిజీ గా ఉండటమే కాకుండా మరోవైపు ఏదో ఒక సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి తన అభిమానులను ,నెటిజన్లను పలకరిస్తూ మంచి క్రేజ్ ను తెచ్చుకుంది అమ్మడు …

Read More »

‘రాజుగారి గది2’ మూవీ ట్రైలర్ ..

టాలీవుడ్ మన్మధుడు స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి గది2’. సమంత, సీరత్‌కపూర్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఓంకార్‌ దర్శకుడు. ఈ సినిమా థియేట్రికల్‌ విడుదలైంది. మనుషుల మనస్తత్వాలు చదివే వ్యక్తిగా నాగార్జున ఇందులో కనిపిస్తున్నారు. ట్రైలర్‌ను చాలా విభిన్నంగా తీర్చిదిద్దారు. ఆ ట్రైలర్ మీకోసం ..

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat