ఏపీలో రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికలు మాంచి రసవత్తరంగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల్లో పట్టుకోసం, సీట్ల కోసం ఎవరి ఎత్తులు, పై ఎత్తులు వాళ్లు వేస్తున్నారు. ఏపీలో అనంతపురం నియోజక వర్గంలో ఎంపీ సీటు కోసం ఎన్టీఆర్ వారసుల మధ్య పోటీ జరుగుతుందన్న వార్తలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే …
Read More »‘మేమంతా కలిసి పాల్గొన్నాం…మీరు కూడా మీ స్నేహితులతో కలిసి..సచిన్
భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పశ్చిమ బాంద్రాలోని వీధులను సచిన్ శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘మేమంతా కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నాం. మీరు కూడా మీ స్నేహితులతో కలిసి ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో భాగంగా వీధులను శుభ్రం చేయాలి.’ అని సచిన్ అభిమానులను కోరాడు. ‘స్వచ్ఛతే సేవ’ …
Read More »చంద్రబాబుకు మరో బిగ్ షాక్.. రాజీనామా దిశగా మరో టీడీపీ ఎంపీ..!
ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా స్టేట్మెంట్తో ఇప్పటికే ఖంగుతిన్న టీడీపీకి మరో షాక్ తగలనుందని సమాచారం. జేసీ దివాకర్ రెడ్డి తరహాలోనే మిగిలిన నేతలు కూడా అధిష్టానంపై వత్తిడి తెచ్చేందుకు రాజీనామా అస్త్రాలను ఉపయోగించనున్నారని తెలుస్తోంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన రాజీనామా అస్త్రంతో ఏకంగా చాగల్లు రిజర్వాయర్కు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిన …
Read More »త్వరలోనే నయనతార పెళ్లి…. వరుడు ఈయనే
టాప్ హీరోయిన్ నయనతార త్వరలోనే పెళ్లి చేసుకోనుందా అనే టాక్ ఊపందుకుంది. కోలీవుడ్లో ప్రముఖ యువ దర్శకులలో ఒకరైన విగ్నేష్ శివన్తో గత కొంతకాలంగా చెట్టపట్టాలేసుకుంటూ సేల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే నయనతార అతడితోనే ఇక పెళ్లికి సిద్ధపడిందా అని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకు కారణం విగ్నేష్ శివన్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకునేందుకు నయనతార ప్రత్యేకంగా న్యూయార్క్ సిటీకి వెళ్లడమే. అవును, …
Read More »టీడీపీకి మరో షాక్ ఇవ్వడానికి పవన్ భారీ స్కెచ్..!
ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన కూడా పోటీలో ఉండబోతుందని సంఖేతాలు ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే జనసేన పార్టీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ తాను అనంతపురం జిల్లా నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే తాజా సమాచారం ఏంటంటే పవన్ తన రూట్ మార్చారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన వర్గాల్లో ఇన్నర్ టాక్ ప్రకారం పవన్ అనంతపురం జిల్లా …
Read More »ఈమె ఉండే గదిలోకి.. కుటుంబసభ్యులు తలుపులు తెరిచి చూడగానే షాక్
విశాఖ నగరంలోని శివాజీపాలెంలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందో ఏమోగానీ ఓ మహిళా ఆయుర్వేద వైద్యురాలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ ఆయుర్వేద వైద్యశాలలో పనిచేస్తున్న వైద్యురాలు దీప.. శివాజీపాలెం శివాజీ పార్కు సమీపంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం యధావిధిగా అన్ని పనులు …
Read More »ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల కోసం భారీ స్కెచ్ వేసిన టీడీపీ..!
ఏపీలో జరగబోయే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం అధికార టీడీపీ భారీ స్కెచ్ వేసింది. రాష్ట్రంలో వున్న కులాలు, మతాలు , ప్రాంతాలవారీగా పక్కాగా స్కెచ్ గీసుకుని ముందుకు పోతుంది. వీరిలో బిసిలు, ఎస్సి, మైనారిటీ, ఓసి కేటగిరీలుగా ఇప్పటికే గుర్తించింది ప్రభుత్వం. 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు మాత్రమే మొక్కుబడిగా వారి ఎకౌంట్స్ లో డబ్బులు వేసినా పూర్తి రుణ …
Read More »సెల్ఫీ మోజులో పక్కన స్నెహితుడు మునిగిపోతున్న …. కొంతసేపటికి ఏమైంది
సహచరుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నా.. గమనించలేనంతగా సెల్ఫీ మోజులో మునిగి పోయారు వారు.. ఫలితంగా నిండు ప్రాణం నీటిపాలైంది. సహచరుడు నీటిలో మునిగిపోతున్న దృశ్యాలు కూడా వారు దిగిన సెల్ఫీల్లో స్పష్టంగా కనిపి స్తున్నాయి. ఈ దుర్ఘటన కర్ణాటకలో రామనగర జిల్లా రావగొండ్లు కొండ మీద చోటుచేసుకుంది. బెంగళూరు జయన గర్లోని నేషనల్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న 25 మంది సోమవారం ఎన్సీసీ క్యాంప్లో భాగంగా రావగొండ్లు …
Read More »సినీ విశ్లేషకుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన జూనియర్ ఎన్టీఆర్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ సక్సెస్ మీట్ సందర్భంగా జూనియర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఎంతో శ్రమించి వ్యయ ప్రయాసలకోర్చి సినిమాలు తీస్తుంటే విశ్లేషణల పేరుతో ఆ చిత్రాలను కిల్ చేసే ప్రక్రియ ఇండస్ట్రీ లో బయల్దేరిందని ఎన్టీఆర్ బరస్ట్ అయ్యారు. సినీ ప్రేక్షకులు డాక్టర్లు వంటి వారని, సినిమా అన్నది పేషేంట్ లాంటిదని లోపల చికిత్స …
Read More »భర్త అంటె ఇష్టం లేని ఈమె 20 ఏళ్లుగా…. ఎక్కడ ఏం చేస్తుందో తెలుసా?
అవును ఆ ఒకటో రెండో రోజులు కాదండీ ఏకంగా 20 ఏళ్లుగా అమ్మ అలిగింది. ఇప్పటికి అమె అలకమానలేదు, అన్నం తినలేదు… పెళ్లి అనేది ఇద్దరు మనుషులకు సంభందించినది కాదు. రెండు మనసులకు సంబందించిన విషయమని,చాలా మంది అంటుంటారు. ఇది అక్షరాల నిజం అనటానికి ఈ కథే ఉదాహరణ.. జగిత్యాల్ జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన ఈమె పేరు ఖాజమ్మ. చిన్నవయసులోనె ఖాజమ్మ తల్లీతండ్రులు ఆమెకు వివాహం …
Read More »