టాలీవుడ్ బాక్సాపీస్ను షేక్ చేస్తూ వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎన్టీఆర్ ఈ మద్య బాబీ దర్శకత్వంలో వచ్చిన జై లవ కుశ చిత్రంతో మరో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. గతంలో ఎన్టీఆర్ నటించిన చిత్రాలకు భిన్నంగా జై లవ కుశ చిత్రంలో మూడు భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు యంగ్ టైగర్. …
Read More »అనంతపురంలో సినీ తారల క్రికెట్ మ్యాచ్ …ఎప్పటి నుండి అనుకున్నారా?
ఏపీలోని అనంతపురం జిల్లాలోని సినీ ప్రేక్షకులు సినీ తారల క్రికెట్ చూడబోతున్నారు. ఇప్పటికే పలుసార్లు సినీ స్టార్స్ క్రికెట్ ఆడి పలు సేవ కార్య క్రమాలకు అండగా నిలిచినా సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరోసారి బాలీవుడ్ , టాలీవుడ్ క్రికెట్ వార్ కు సిద్ధం అవుతున్నాయి. అనంతపురంలో నవంబర్ 5న ఈ క్రికెట్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు షకీల్ షఫీ తెలిపారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియం మైదానంలో బాలీవుడ్, …
Read More »ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. జగన్ దూకుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నా.. ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో బిజీగా ఉన్నాయి. ఇక వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల గురించి ఆలోచిస్తూనే.. బలమైన పార్లమెంట్ అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది. ఈ క్రమంలో రాయలసీమ నుండి పార్లమెంట్కు పోటీ చేసేవాళ్ళ విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాయలసీమలోని ఎనిమిది స్థానాల్లో బలమైన అంగ, ఆర్ధిక బలమున్న వాళ్ళ కోసం చేసిన అన్వేషణ ఫలించినట్టు చెబుతున్నారు. ముందుగా …
Read More »ప్లేయర్స్ను అప్పటికప్పుడు గ్రౌండ్ నుంచి పంపించేయవచ్చు
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలన్నీ ఈ నెల 28 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాట్ కొలతలు, దురుసుగా ప్రవర్తించే ప్లేయర్స్ను బయటకు పంపించేయడంతోపాటు డెసిషన్ రీవ్యూ సిస్టమ్లోనూ కీలక మార్పులు చేసింది. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్.. పాకిస్థాన్, శ్రీలంక టెస్ట్ సిరీస్ల నుంచి ఈ కొత్త రూల్స్ను అమలు చేస్తారు. ఎంసీసీ లాస్ ఆఫ్ క్రికెట్కు మార్పులు చేయడంతో ఐసీసీ ప్లేయింగ్ …
Read More »అమ్మాయిలను సరఫరా చేసేది ఇతడే
పేద ముస్లిం కుటుంబాలకు మాయ మాటలు చెప్పి మైనర్ బాలికలను అరబ్ షేక్లు దుబామ్ తరలిస్తున్నారని సౌత్ జోన్ డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కాంట్రాక్టు మ్యారేజీలు, మైనర్ బాలికలను దుబాయ్కు అమ్మేసే గ్యాంగ్ను అరెస్ట్ చేశామని వెల్లడించారు. 12 బ్రోకర్లు, 3 ఒమన్ షేక్లు, 2 ఖాజీలను పట్టుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఖాజీ అలీ అబ్దుల్లా రఫై ఓల్టా కూడా అరెస్టైన వారిలో …
Read More »చంద్రబాబుకు ట్రెమండస్ షాక్.. టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవుట్..?
ఏపీలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బెదిరింపులకు తలొగ్గిన ప్రభుత్వం వెంటనే చాగల్లుకు నీటిని విడుదల చేసింది. అయితే ఈ వివాదం మరింత ముదిరింది. శింగనమల నియోజకవర్గానికి అన్యాయం చేస్తున్నారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన రైతులు రోడ్డెక్కారు. జేసీ రాజీనామా బెదిరింపుకలు భయపడి ఒక ప్రాంతానికి నీటిని ఎలా విడుదల చేస్తారని.. హెచ్చెల్సీ పరిధిలో లేని చాగల్లుకు నీటిని విడుదల చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంత రైతులకు అన్యాయం …
Read More »టీడీపీ కంచుకోటలో పట్టుసాధిస్తున్న వైసీపీ.. జగన్ చెంతకి ముఖ్య నేతలు..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకి టైం దగ్గర పడడంతో వైసీపీ తన ప్రణాళికల్లో వేగం పెంచింది. ఇప్పటికే నవరత్నాలు, వైఎస్సార్ కుటుంబం లాంటి పథకాలతో ప్రజల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే వైఎస్సార్ కుటుంబంలోకి 38 లక్షల మంది చేరారు. వైఎస్సార్ కుటుంబంలోకి చేరాలన్న పిలుపునకు ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. దీంతో అనేక మంది ముఖ్యనేతలు వైసీపీ వైపే చూస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరిజిల్లాకు చెందిన డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఆకాసం శ్రీరామచంద్రమూర్తి, పశ్చిమ గోదావరి …
Read More »దానికి ప్రయత్నించిన దృశ్యాల్ని సెల్ఫోన్లో వీడియో తీసి వాట్సాప్లో
ఏపీలో మరో దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను కొందరు యువకులు సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై యువతి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేశారు. కనిగిరి నగర పంచాయతీలోని శివానగర్ కాలనీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు విద్యార్థినులు కలిసి విహారానికి ఓ నిర్జన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ముగ్గురు విద్యార్థులు కలిసి అందులోని ఓ …
Read More »ఏమని చెప్పి తల్లి తన కూతుర్ని.. తండ్రి వద్దకుపంపింది…?
ఏపీలో అత్యంతా దారుణంగా మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మరో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామంతో కాటేశాడు. తల్లి సహాయంతో రెండేళ్లుగా కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ అమానవీయ సంఘటన శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ పంచాయతీలోని చిన కొవ్వాడలో వెలుగు చూసింది. వివరాలను పరిశీలిస్తే… చినకొవ్వాడకు చెందిన మైలపల్లి అప్పన్న రెండేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని, ఇందుకు కన్నతల్లి మైలపల్లి పోలమ్మ …
Read More »బాలీవుడ్ షాక్… ఆ హీరోయిన్ తో ధావన్ అర్థనగ్నంగా చిక్కడంతో
బాలీవుడ్లో జుడ్వా 2చిత్రంలో వరుణ్ పక్కన తాప్సీ పొన్ను, జాక్వలైన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన జుడ్వా చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్లో హీరో, హీరోయిన్లు బిజీగా ఉన్నారు. సినిమా ప్రమోషన్ సందర్భంగా హీరోయిన్ జాక్వలైన్ కారులో వరుణ్ అర్థనగ్నంగా మీడియాకు చిక్కారు. కారులో అసలేం జరిగిందంటే.. వారాంతంలో గాయని ఫాల్గుని పాథక్ నిర్వహించిన దాండియా నైట్కు వరుణ్ …
Read More »