బిగ్ బాస్ కంటెస్టెంట్ లలో రాములమ్మ అలియాస్ శ్రీముఖి రాహుల్ ఇద్దరు బద్ద శత్రువులు. గతంలో ప్రాణ స్నేహితులు గా ఉన్న వీరిద్దరూ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత శత్రువులుగా మారి పోయారు. చాలా సందర్భాల్లో రాహుల్కు శ్రీముఖి పెద్ద గొడవ కూడా అయింది. టైటిల్ కూడా దాదాపుగా తనదే అనుకుంటున్న సమయంలో రాహుల్ హఠాత్తుగా బిగ్ బాస్ విన్నర్ టైటిల్ ఎత్తుకెళ్లి పోయాడు. అయితే బిగ్ బాస్ …
Read More »అసెంబ్లీ సమావేశాలకు విమర్శనాస్త్రాలతో కుస్తీ పడుతున్న చంద్రబాబు అండ్ టీం.
ఇప్పటి వరకు ప్రతిపక్షనేత , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రం లో చేసిన పర్యటనలు, ప్రభుత్వ పనితీసుపై ఆయన చేసిన పరిశీలనల ఆధారంగా..ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి 21 అంశాలను తెలుగుదేశంపార్టీ ఎంపక చేసుకుంది. బిసిలపై ప్రబుత్వం కక్ష సాదిస్తోందని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాలని నిర్ణయించారు. టిడిపి ఎల్పి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. కాపు మహిళలకు …
Read More »జార్ఖండ్ 2వ దశ ఎన్నికల బరిలో సీఎం, స్పీకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..విజయం ఎవరిదో
ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికలు 5 దశలలో నవెంబర్ 30 నుండి డిసెంబర్ 20 వరకు 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసినదే. దీనిలో భాగంగా గతనెల 30న మొదటి దశ ఎన్నికలలో భాగంగా 13 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరగ్గా 62% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రెండో విడత పోలింగ్లో భాగంగా 20 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ ప్రారంభమైంది. ఈ …
Read More »ప్రోటోకాల్ ఓఎస్డీగా బాధ్యతలు స్వీకరించనున్న సింధు.
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని కల్పించిన విషయం తెలిసినదే. ఇప్పుడు ఆమె డిప్యూటీ కలెక్టర్ శిక్షణా కాలం పూర్తి చేసుకుంది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పీవీ సింధుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని లేక్వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ఓఎస్డీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేయుట జరిగింది. ప్రస్తుతం అక్కడ ఖాళీగాఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును …
Read More »సజ్జనార్ రియల్ స్టోరీ.. నయీమ్ సహాఎంతమందిని వేసేసాడో తెలుసా.? నాన్ వెజ్ తినరంట..
వీసీ సజ్జనార్.. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్.. నేరస్థులు, హంతకుల పాలిట సింహస్వప్నం.. ఎక్కడైనా ఆడపిల్లకు అన్యాయం చేయాలని చూస్తే సజ్జనార్ యమపాశం విసురుతాడు.. నేరంచేస్తే తన దగ్గర కోర్టులు, విచారణలు ఉండవంటారు.. తక్షణ న్యాయం చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. గతంలో 2008లో వరంగల్ లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్కౌంటర్ అయినా.. 2019లో దిశ నిందితుల ఎన్కౌంటర్ అయినా.. ఆయన మార్క్ శిక్ష స్పష్టంగా కనిపిస్తుంది. దిశ నిందితుల ఎన్కౌంటర్తో …
Read More »హ్యాట్రిక్ పై కన్నేసిన బాలయ్య బోయపాటి..!
నటసింహ నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ NBK 106 ఈ శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సింహా- లెజెండ్ తర్వాత ముచ్చటగా మూడవసారి ఈ కాంబో సెట్స్ పైకి రానున్నది. బాలయ్యకు హ్యాట్రిక్ ఇవ్వడమే ధ్యేయంగా బోయపాటి మాంచి మాస్ మసాలా యాక్షన్ కథాంశాన్ని రెడీ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రూలర్ చిత్రీకరణ ముగించి బోయపాటితో షూటింగ్ ను శర వేగంగా పూర్తిచేయాలని బాలయ్య …
Read More »రవి, శ్రీముఖి పటాస్ షో నుండి పూర్తిగా తప్పుకున్నారట.. ఎందుకో తెలుసా.?
జబర్దస్త్ లాంటి కామెడీ షోల తర్వాత పటాస్ కూడా మరో మంచి స్టాండప్ కామెడీగా గుర్తింపు తెచ్చుకుంది. రవి, శ్రీముఖి కెమిస్ట్రీ కూడా ఈ షోకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 1100 ఎపిసోడ్లకు పైగా కలిసి చేసారు ఈ ఇద్దరూ. ఈటీవీ ప్లస్ టాప్ షోగా రేటింగ్ అందుకుంటూ వచ్చింది పటాస్. కుర్రాళ్ళే టార్గెట్గా వచ్చిన ఈ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే …
Read More »కొత్తగా ప్రారంభమైన టీడీపీ జాతీయ కార్యాలయం.. ఇదీ అక్రమ కట్టడడమేనా.. కూల్చేస్తారా..?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన టీడీపీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. లోకేష్ , బ్రాహ్మణి ఇతర కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అయితే ఆత్మకూరులో టీడీపీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన రోజే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కొత్త కార్యాలయాన్ని తక్షణమే కూల్చివేయాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై విచారణ జరిపించాలని కోర్టుకెక్కిన …
Read More »ఉన్నావ్ అత్యాచార భాదితురాలిని కిరోసిన్ పోసి కాల్చి చంపిన దుండగులు
గత సంవసత్సరం ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార ఘటన యావత్ దేశాన్ని తలచివేసింది.ఈ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందింది. గతేడాది డిసెంబర్లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, కేసు విచారణ నిమిత్తం గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు తుదిశ్వాస వదిలిందని వైద్యులు తెలిపారు. కాలిన గాయాలతో బాధితురాలు కేకలు వేసుకుంటూ …
Read More »నష్టాల బాటలో వొడాఫోన్ – ఐడియా..మూసివేయక తప్పదన్న చైర్మన్ కుమార మంగళం బిర్లా
టెలికాం రంగంలో జియో వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే జియో రాకతో మొబైల్ వినియోగదారులకు చార్జీల మోత తగ్గిందని ఆనందిస్తుంటే మరోవైపు జియో కి పోటీగా ఉన్న దాదాపు అన్ని టెలికాం కంపెనీల్లో భయం మొదలయ్యింది. ఆ భయం సంస్థలను నష్టాల బాట పట్టించిందనడంలో అతిశయోక్తి లేదు.జియో ఇచ్చిన ప్యాకేజి లను ఇతర కంపెనీలు వినియెగ దారులకు అందించడంలో పోటీపడినా.. చివరకు నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు …
Read More »