ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత చేపట్టిన వైయస్ఆర్ కుటుంబానికి ప్రజల నుండి విపరీతమైన స్పందన లభిస్తోంది. వైసీపీ శ్రేణులు ఊరువాడ తిరుగుతూ ప్రజలను వైయస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేరుస్తున్నారు. మొత్తం 20రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. నేటితో 16 రోజులు అయిన సందర్భంగా 45 లక్షల మంది ప్రజలు వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వామ్యమైనట్టుగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి వైయస్ఆర్ పాలనను …
Read More »చంద్రబాబుకు పెస్టివల్ షాక్ ఇచ్చిన ఎంపీ గీత..!
ఏపీ విశాఖపట్నం అరకు ఎంపీ కొత్త పల్లి గీత తనకు టీడీపీతో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తుందని కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని హక్కుల కమిటీ ముందు పెడతానని కూడా గీత హెచ్చరించారు. తాను రంపచోడవరం ఐటీడీఏ సమావేశాలకు కూడా హాజరుకాబోనని ప్రకటించారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన సలహామండలిని ఏర్పాటు చేశారు. …
Read More »ఏపీలో మరో బారీ స్కాం చేస్తూ.. అధికారులను బెదిరిస్తున్న స్పీకర్ కోడెల శివప్రసాద్..!
ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి గతంలో ఓ ప్రముఖ పత్రిక సంచలన సంచలన కథనాన్ని ప్రచురించింది. పశువులకి జబ్బు చేసినప్పుడు వాడే యాంటీబయోటిక్స్ నకిలీవి తయారు చేసి వాటిని ప్రభుత్వ ఆస్ప్రత్రులకు విక్రయిస్తున్నారని సదరు పత్రిక ఓ భారీ కథనాన్ని ప్రచురించింది. కోడెల కుమార్తె విజయలక్ష్మికి చెందిన సేఫ్ కంపెనీ ప్రభుత్వ పశువైధ్యాశాలలకు సరఫరా చేస్తోందని.. అయితే సేఫ్ కంపెనీ నాసిరకం మందులు సరఫరా చేస్తోందని ఆ …
Read More »సమంత పెళ్లి ఫొటో షూట్.. మరీ ఇంతా హాట్గా అవసరమా..!
టాలీవుడ్ లవ్ బర్డ్స్ సమంత-నాగచైతన్యల వివాహం అక్టోబర్ 6,7 తేదీల్లో అట్టహాసంగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు సమంత ఫోటో షూట్ అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే ఆమె హాటెస్ట్ మోతాదు చాలా ఎక్కువగా పెంచేసినట్లు అనిపిస్తోంది. మరి ఈ ఘాటు ఫోటో షోట్ ఇప్పుడు అవసరమా అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు కొందరు. ఇకపోతే సామ్ -చైతుల వివాహం …
Read More »ఐరన్ బాక్సు వేడి చేసి భార్య జననాంగాన్ని కాల్చాడు.. అంతటితో ఆగకుండా
సమాజం ఎటు వైపు పరుగు పెడుతుంది. మరి ఇంత దారుణంగా మహిళలపై దాడులు చేయ్యడం నిజంగా సిగ్గు చేటు. వీడు చేసిన ఘటన చాలా దారుణంగా ఉంది. తన భార్య పుట్టింటి నుంచి కట్నం తీసుకురాలేదనే కోపంతో పీకల దాకా మద్యం తాగిన భర్త అత్యంత దారుణానికి పాల్పడిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బాన్స్వాడి పట్టణంలో వెలుగుచూసింది. దిలీప్కుమార్ అనే యువకుడు ఓ యువతిని పెళ్లాడాడు. భార్య పుట్టింటి నుంచి …
Read More »జీనియస్ నుండి మరో సెన్షేషన్.. అన్నంత పనీ చేసిన వర్మ..!
వివాదాలకి జీనియస్గా ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలన వార్తను ప్రకటిస్తూ మీడియా లో హాట్ టాపిక్ గా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది వరకు బోలెడన్ని ప్రాజెక్టులు అనౌన్స్ చేసి.. వాటిల్లో పట్టాలెక్కిన వాటితో పోల్చుకుంటే, పట్టాలెక్కని సినిమాలే ఎక్కువ. ప్రత్యేకించి బయోపిక్స్ గట్రా అనమాట. ఎప్పుడు ఏ అంశం …
Read More »ముగ్గురు మగోళ్లు కలిసి.. ఆమె బట్టలను చించేయడమేంటి.. వీడియో తీయడమేంటి!
ఏపీలో జరిగిన ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు అధికారులు,మహిళలు, విద్య సంఘాలు. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ చదువుతున్న అమ్మాయి తనతో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ దారుణ సంఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ, ‘ఒక వీధి కుక్కల్లాగా, ఊర కుక్కల్లాగా, వేట కుక్కల్లాగా ఆమెపై పడి ఆ విధంగా చేయడం దారుణం.. ముగ్గురు …
Read More »నను ఏమీ చేయవద్దండి అని వేడుకున్న వదలని..ఇన్స్ పెక్టర్
దేశంలో ఎవరికైన ఆపద వస్తే మొదటగా చెప్పేది పోలీసులకు. మరి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాల్సిన పోలీసులే ఓ మైనర్ బాలిక జీవితాన్ని కాటేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోవింద్ నగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఇన్స్ పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్ లు స్థానికంగా నివాసం ఉంటున్నారు. తమ బాధ్యతలను మరిచి, పదో తరగతి చదివే ఓ విద్యార్థినిని …
Read More »చిరంజీవికి నో చెప్పిన కాజల్.. కారణాలు ఇవే..!
టాలీవుడ్ చందమామ కాజల్ మెగా కాంపౌడ్లో మెగాస్టార్ చిరంజీవితో సహా పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా టాప్-4 మెగా హీరోలతో సినిమాలు చేసింది. కావాలనుకుంటే ఆమెకు మళ్లీ ఛాన్స్ ఇవ్వడానికి రామ్ చరణ్ లాంటి హీరోలు రెడీ. అయితే కెరీర్ చివరి దశలో ఉన్న కాజల్ సెలక్టివ్గా వెళుతోంది. ఎంత సెలక్టీవ్గా అంటే ఏకంగా చిరంజీవి సినిమా ఆఫర్ నే వద్దనుకుందట. తన 151వ సినిమాగా సైరా …
Read More »జేసీ వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. ఇంతకు ముందు కూడ
తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో దారుణం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా వాహనం ఢీకొని ఒకరు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. తిమ్నినాయుడుపాలెంకు చెందిన చిల్లర కొట్టు వ్యాపారి ఎం.వెంకటేశ్వర్లు(39) అక్కడికక్కడే మృతి చెందారు. రెండునెలల వ్యవధిలో జేసీ గిరీషా వాహనం ఢీకొని మృతిచెందిన వారిలో వెంకటేశ్వర్లు రెండోవ్యక్తి. సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా రాత్రి రుయా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి …
Read More »