మద్రాస్ హైకోర్టు వివాహం కాని జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టం ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్యలు చేసింది. కొన్ని రోజుల క్రితం కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు లాడ్జీకి కోయంబత్తూరు జిల్లా అధికారులు సీలు వేశారు. పోలీసు, రెవెన్యూ అధికారులు ఒక గదిలో వివాహం కాని జంట, మరో గదిలో మద్యం సీసాలు ఉండటంతో లాడ్జీకి సీలు వేసినట్లు లాడ్జీ యాజమాన్యానికి తెలిపారు. లాడ్జీ యజమాని పోలీసు, రెవెన్యూ అధికారులు …
Read More »ఒక్క ఫోన్ కొంటే..ఒక కిలో ఉల్లిపాయాలు ఉచితం..భారీగా క్యూ కడుతున్న ప్రజలు
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయ అధిక ధరలతో కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని ఒక చిన్న మొబైల్ షాప్ ఆసక్తికరమైన ఆఫర్తో ఆ షాపు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తంజావూరు జిల్లాలో ఎస్టీఆర్ మొబైల్స్ చేసిన ప్రకటన చూపరుల ఆసక్తిని రేకెత్తించడమే కాక ప్రజలలో వినోదాన్ని కూడా కలిగించింది. అసలు విషయానికి వస్తే పట్టుకొట్టైలోని తలయారీ వీధిలోని మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ అయిన ఎస్టీఆర్ మొబైల్స్, …
Read More »తన భార్య టీచరమ్మతో…ఏకాంతంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో..భర్త పైశాచికత్వం
పెళ్లయిన కొద్దికాలానికే భర్త నిజస్వరూపన్ని బయటపెట్టి సెంట్రల్ జైలుకి పంపిన ఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో జరిగింది. విశాఖ జిల్లా పాడేరుకు చెందిన ఓ ఉపాధ్యాయిని భర్త మరణించడంతో ఇద్దరు పిల్లలతో కలసి జీవిస్తోంది. పాడేరు సినిమా హాల్ సెంటర్లోని గాడి కాలనీలో నివాసం ఉంటోంది. ఇల్లు పాడవడంతో మరమ్మతుల కోసం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన ఆకుల అనంత్ అచ్యుత్ కుమార్ అనే …
Read More »పెళ్లి గిఫ్ట్ గా ఉల్లిగడ్డల గంప…ఎక్కడో తెలుసా
వివాహ శుభకార్యంలో ఉల్లిపాయలు బహుమతిగా మారాయి. కర్ణాటకలోని బాగల్కోటెలో జరిగిన ఓ పెళ్లిలో వరుడి స్నేహితులు ఉల్లిగడ్డలను ఓ గంపలో వేసి పెళ్లి గిఫ్ట్ గా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో కీలో ఉల్లి ధర రూ.200కు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ధరలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు, తాము ఉల్లిగడ్డలను అంతగా …
Read More »రాజధానిలో భారీ అగ్నిప్రమాదం..35 మృతి
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాద సంఘటనలో సుమారు 35 మృతి చెందినట్లు సమాచారం. వీరంతా దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 35 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణం తెలియలేదు. రాత్రి షిప్ట్ చేసిన కొందరు కార్మికులు అక్కడే పడుకోవడంతో ప్రమాదం వారిని కబళించింది. …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిక..!
నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు వైసీపీలో చేరారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం బీద మస్తాన్రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. …
Read More »చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులకేసు విచారణ ఈనెల 20కు వాయిదా ..!
ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నపుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెల్సిందే. అయితేఏసీబీ కోర్టు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి తన వాదనలను కూడా వినాలని వినతి కోరారు. అందుకు కోర్టు అభ్యంతరం తెల్పడంతో …
Read More »2020 ఏడాదికి అధికారికంగా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
వచ్చే ఏడాది (2020) కి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2020 ఇవే సెలవులు.. జనవరి 14 (మంగళవారం) – బోగీ జనవరి 15(బుధవారం) – సంక్రాంతి/పొంగల్ జనవరి16 (గురువారం) – కనుమ ఫిబ్రవరి 21(శుక్రవారం) – మహాశివరాత్రి మార్చి 25(బుధవారం) – ఉగాది ఏప్రిల్ 02 (గురువారం) – శ్రీరామ నవమి ఏప్రిల్ 10(శుక్రవారం) – గుడ్ఫ్రైడే ఏప్రిల్ 14(మంగళవారం) – అంబేడ్కర్ జయంతి …
Read More »పవన్ పై ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ నాయకులు పోలీస్ కంప్లైంట్
ఇటీవల తిరుపతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విజయవాడ కృష్ణ నది తీరాన జరిగిన క్రైస్తవ సాంప్రదాయ ఆచరణ గూర్చి వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ క్రైస్తవుల మనోభవాలను దెబ్బతీస్తూ రెండు మతాల మధ్య చిచ్చుపెటే ప్రయత్నం చేసారు . దీనిని తీవ్రంగా ఖండిస్తూ పవన్ కళ్యాణ్ పై విశాఖలో క్రైస్తవ నాయకులు ధ్వజమెత్తారు. 1⃣. మూకుమ్మడి మతమార్పిడి జరిగింది, ముఖ్య మంత్రికి తెలియదా అని పవన్ ప్రశ్నించారు – దీని గురించి …
Read More »సిల్లీ కారణాలు చెప్పి షాహిద్ కపూర్ సినిమాకి నో చెప్పిన రష్మిక
చలో, గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో విజయాలతో దూసుకుపోతున్న మలయాళీ ముద్దుగుమ్మ రష్మిక తాజాగా బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తో చేసే సినిమాకు నో చెప్పిందట. అదికూడా ఓ సిల్లీ కారణంతోనే రష్మిక సినిమా ఒప్పుకోలేదట. సాహిత్ కపూర్ తెలుగులో నాని నటించిన జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక అయితే బాగుంటుందని బాలీవుడ్ నుంచి రష్మిక కు ఆఫర్ వచ్చింది. …
Read More »