తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడిగా ఉంటూ ఒక్కసారిగా పార్టీపై ధిక్కార స్వరం వినిపించి పార్టీ అధ్యక్షుడు తో పాటు తనకు అడ్డు వచ్చిన ప్రతి ఎమ్మెల్యేని ఇష్టానుసారంగా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. యధావిధిగా గన్నవరం నుంచి ఉదయాన్నే అసెంబ్లీకి బయలుదేరి వచ్చిన వంశీ ఎప్పుడు మాదిరిగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం మీటింగ్ లకు హాజరయ్యేవారు కానీ ఇప్పుడు నేరుగా అసెంబ్లీ హాల్ లోకి …
Read More »అసెంబ్లీ మొదటి రోజే అత్యుత్సాహం ప్రదర్శించిన నిమ్మల రామానాయుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శీతాకాల సమావేశాల్లో బిఎసి సమావేశానికి ముందు స్పీకర్ షార్ట్ డిస్కషన్ కు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి టిడిపి నుంచి కొంత మంది సభ్యులు తమ సందేహాలను ఆడుతుండగా మంత్రులు లేదా ప్రభుత్వ పెద్దలు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని విద్యుత్ కొనుగోలు విషయంలో పలు ప్రశ్నలు …
Read More »నాదెండ్ల జనసేనని వీడితే ఇంకా ఆపార్టీ కోలుకుంటుందా.?
జనసేన పార్టీ కీలక నాయకుడు పవన్ కళ్యాణ్ కు కుడిభుజంగా వ్యవహరిస్తున్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు ఒక్కసారిగా సంచలనం రేపుతున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ బాధ్యతారహితంగా మాట్లాడడం తన ఓటమికి అభిమానులు కార్యకర్తలు కారణమని చెప్పుకోవడంతో పాటు పార్టీపరంగా సరైన సిద్ధాంతాల్ని అవలంభించడం లో పవన్ విఫలమయ్యాడని అందుకే రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేన నుంచి నాదెండ్ల వెళ్ళిపోతే ఆ …
Read More »వైసీపీలోకి గోకరాజు గంగరాజు.. జిల్లా పార్టీ శ్రేణులేమంటున్నారు.?
పశ్చిమగోదావరి జిల్లాలో బలమైన ప్రత్యర్థి సామాజికవర్గానికి చెందిన నాయకుడు, బిజెపి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తగా విద్యావేత్తగా రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన గంగరాజు గత ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు నుంచి 2014లో ఎంపీగా పోటీ చేసి ఇ బీజేపీ తరఫున గెలుపొందారు. 2019 ఎన్నికల్లో తన బంధువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుమూరు రఘురామ కృష్ణం రాజు నరసాపురం ఎంపీ గా గెలిచారు. …
Read More »ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని సీతారాం చేపట్టారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం ఇచ్చారు. పీపీఏలపై అత్యున్నతమైన కమిటీ సమీక్ష చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఒక పద్దతి ప్రకారం నిజానిజాలను పరిశీలన చేస్తోందన్నారు. …
Read More »భారత అథ్లెటిక్స్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం..బలమైన కారణమే ఇదే
భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని కేవలం క్రీడలు మాత్రమే రూపుమావ గలవని, దాని కోసం ఏఎఫ్ఐ ముందుడుగేసిందని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఏఎఫ్ఐపై ఇంతగా ప్రశంలసల వర్షం కురవడానికి బలమైన కారణమే ఉంది. దక్షిణాసియా క్రీడల్లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్(జావెలిన్ త్రో) స్వర్ణం గెలవడంతో పాటు నేరుగా టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. దీనిపై ఏఎఫ్ఐ …
Read More »దారుణం..డాక్టర్. స్టూడెంట్ నర్సుతో శృంగారం..15 ఫోటోలు 96 వీడియోలు
గొప్ప వృత్తిలో ఉండి నీచపు పని చేసి అడ్డంగా దొరికిపోయాడో డాక్టర్. తన స్టూడెంట్ అయిన ఓ నర్సుతో శృంగారం చేయడమే కాకుండా.. ఆ పనిని సీక్రెట్గా కెమెరా పెట్టి వీడియో తీశాడు. వాటితో ఆమెను ఇబ్బంది పెట్టి, డిగ్రీ కావాలంటే తనకు సుఖాన్ని అందించాలని ఒత్తిడి తెచ్చాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టు 14 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. వివరాల్లోకెళితే..ఇంగ్లండ్లోని …
Read More »రాంగ్ నంబర్ డయల్..పాకిస్థాన్ వ్యక్తి, కర్నూలు మహిళ ప్రేమ
ఇండియా నుంచి పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రం సియాల్ కోట్కు 4–5 నెలలుగా తరచూ ఫోన్లు వెళుతున్నాయి. దీనిపై కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి సారించారు. ఫోన్లు ఎక్కడి నుంచి వెళుతున్నాయని ఆరా తీయగా.. కర్నూలు నుంచి అని తేలింది. సెల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా గడివేముల వాసి షేక్ గుల్జార్ ఖాన్.. పాక్కు ఫోన్ చేస్తున్నట్టు గుర్తించారు. అతను నెల కిందటే పాస్పోర్టు తీసుకోవడం, పది రోజులుగా మరీ ఎక్కువగా …
Read More »రెండు నెలల క్రితమే పెళ్లి అయిన భార్య ఇంటి మిద్దెపైన ఉండే బ్యాచ్లర్తో అక్రమ సంబంధం..!
నేటి సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు సర్వ నాశనమైపోతున్నాయి.నిండు జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకుంటున్నారు.తాజాగా ఇలాంటి ఘటనే కడప జిల్లాలో చోటుచేసుకుంది. రాంనగర్ కాలనీ అది. గౌరి, అనంత్లకు రెండు నెలల క్రితమే వివాహమైంది. అనంత్ స్థానికంగా ప్లంబర్గా పనిచేసేవాడు. గౌరి ఇంటి దగ్గరే ఉండేది. అనంత్కు సొంత ఇల్లు ఉంది. దీంతో తనకు వచ్చే డబ్బులతో ఇద్దరూ ప్రశాంతంగానే ఉండేవారు. అనంత్ ఉన్న ఇంటిలో మిద్దెపైన ఖాళీగా …
Read More »కృష్ణానదిలోకి దూకిన యువతి…వెంటనే దూకి కాపాడిన పోలీసు
ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం సమీపంలో ఓ యువతి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పులిగడ్డ-పెనుముడి వారధి పై నుంచి డిగ్రీ చదవుతున్న ఓ యువతి కృష్ణానదిలోకి దూకింది. అయితే ఘటనా స్థలానికి దగ్గరలోనే అవనిగడ్డ పోలీసులు నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు ఆమెను కాపాడారు. అవనిగడ్డ పోలీసులు మాణిక్యాలరావు, కానిస్టేబుల్ గోపిరాజు నదిలోకి దూకి ఆమెకు రక్షించడంతో.. ప్రాణాలతో బయటపడింది. వెంటనే స్థానికుల సహాయంతో …
Read More »