కాంచన, చంద్రకళ, శివగంగ సినిమాలతో హారర్ చిత్రాలకే పరిమితమైందనుకున్న రాయ్ లక్ష్మీ ఆలియాస్ లక్ష్మీ రాయ్ నటిస్తోన్న తాజా బాలీవుడ్ చిత్రం జూలీ-2. ఈ మూవీలో ఆమె బోల్డ్ అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల చిత్ర టీజర్, ట్రైలర్ విడుదల కాగా ఇందులో రాయ్ అందాలకు ఫిదా కాని వారు లేరు. బోల్డ్ లుక్లో రాయ్ లక్ష్మీని చూసిన ఫ్యాన్స్ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. …
Read More »ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. వైసీపీతో దోస్తీకి గ్రీన్ సిగ్నల్..!
ఏపీలో గతసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్ధతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య దోస్తీ ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఇప్పటికే రెండు పార్టీల బంధంపై అందరిలోనూ సందేహాలు నెలకొంటున్న క్రమంలో జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ మరింత స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా ప్రతేక హోదా విషయంలో వైసీపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ నేత …
Read More »2019 సార్వత్రిక ఎన్నికల పై జగన్ సంచలనం..!
నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతమంది వైసీపీ నేతలు టీడీపీలోకి వెళుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రతిరోజు వైసీపీలో చేరికలు జరుగుతున్నప్పటికీ పార్టీని కొందరు నేతలు వీడనున్నట్లు లోటస్ పాండ్కు కూడా సమాచారం అందింది. దీంతో జగన్ శనివారం కర్నూలు జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో తమదే విజయమని నేతల్లో జగన్ భరోసా కల్పిస్తున్నారు. పార్టీని వీడి వెళితే మీకే నష్టమని పరోక్షంగా …
Read More »యాక్సిడెంట్ చేసిన ప్రముఖ హీరో రాజశేఖర్
ప్రముఖ సినీనటుడు రాజశేఖర్ను యాక్సిడెంట్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని పీవీ ఎక్స్ప్రెస్ హైవే పై రాజేంద్రనగర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వేగంగా వచ్చిన రాజశేఖర్ కారు.. రామిరెడ్డి అనే వ్యక్తి ఫార్చూనర్ కారును ఢీ కొట్టినట్టుగా సమాచారం. దీనిపై రాజశేఖర్తో వాగ్వాదానికి దిగిన రామిరెడ్డి, రాజశేఖర్ తన కారును ప్రమాదానికి గురి చేశాడని పోలీసులకు …
Read More »సింధు రూ.25 లక్షల మొత్తం విరాళం
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, పీవీ సింధు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ.25 లక్షల విరాళం అందజేశారు. ఆమె ఇటీవల బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ కార్యక్రమంలో భాగంగా సింధు రూ.25 లక్షల మొత్తం బహుమతిగా గెల్చుకున్నారు. అయితే వాటిని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలని భావించిన సింధు ఆ మొత్తాన్ని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా …
Read More »నోట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుప్పలుగా..ఎందుకు పడేశారు? ఎవరు పడేశారు?
పెద్దనోట్ల రద్దు సందర్భంగా రూ.500.. రూ.1000 నోట్లను ముక్కలు ముక్కలు చేసేయటం.. గుట్టలు గుట్టలుగా పోసేసి కాల్చేసిన వైనం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. పెద్దోళ్ల ఇళ్లల్లో దాచేసిన నోట్ల కట్టల్ని ఏం చేసుకోవాలో తెలీక.. అలా అని బయటకు తీసుకొస్తే వచ్చే చిక్కులకు భయపడి కాల్చేయటం కనిపించింది. ఇదిలా ఉంటే.. చలామణిలో ఉన్న వంద రూపాయిల నోట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుప్పలుగా పడేసిన వైనం ఇప్పుడు …
Read More »కనిగిరిలో మరో రేప్ ఆటెంట్… వరుసకు చెల్లెలయ్యే అమ్మాయిపై
వరుసకు చెల్లెలయ్యే ఎనిమిదేళ్ల బాలికపై వికృతంగా ప్రవర్తించాడో కామాంధుడు. రాత్రి వేళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను వివస్త్రను చేసి అత్యాచారం చేయబోయాడు. ఆమె సహకరించక పోవడంతో చెంపపై గట్టిగా కొట్టాడు. బాలిక ఏడ్పు విని ఇరుగుపొరుగు వారు వచ్చారు. అది చూసి నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కనిగిరిలో చోటుచేసుకుంది.బాధితురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనిగిరి నగర పంచాయతీలోని కాశిరెడ్డినగర్ చెందిన …
Read More »ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం..
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలను బలితీసుంది మరో వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెం సమీపంలోని బ్రహ్మాల కాలనీ వద్ద బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో శీలం సత్యవతి (45) మృతి చెందింది. ఆమె భర్త శీలం రెడ్డియ్య తలకు తీవ్ర గాయమై విషమ పరిస్థితిలో ఉన్నాడు. నల్లజర్ల మండలం చోడవరానికి చెందిన భార్యాభర్తలు రెడ్డియ్య, సత్యవతి కుమారుడితో కలిసి కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో …
Read More »శృంగార ఉత్పత్తుల వినియోగదారుల్లో అనంతపురం ఎన్నో స్థానం…తెలుసా
భారత్ లాంటి సాంప్రదాయ దేశంలో బూతు గురించి ఓపెన్గా మాట్లాడేందుకు తటపటాయిస్తుంటారు. తెగించి ఎవరైనా మాట్లాడితే వాళ్లను తేడాగా చూడటమే కాదు.. తీవ్ర విమర్శలతో ఏకీపడేస్తుంటారు. అయితే బయటికి కనిపించకపోయినా అంతర్గాతంగా శృంగారం పట్ల మనోళ్లకు ఎంత మక్కువ ఉందో తెలియజేసే ఓ సర్వే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దట్స్ పర్సనల్ అనే సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. శృంగార ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ఆ కంపెనీ …
Read More »కూకట్పల్లిలో కుంగిపోయిన రోడ్డు..
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి ఎల్లమ్మబండ మార్గంలో ఈ ఉదయం ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. ఉషాముళ్లపూడి కమాన్ వద్ద నుంచి ఎల్లమ్మబండకు వెళ్లే మార్గంలో తెలంగాణ కూడలి వద్ద రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడింది. నీటి పైప్లైన్ పగిలి గొయ్యి నుంచి భారీగా నీరు ఉబికివస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఆ మార్గంలో వెళ్లేవారిని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు మరమ్మతు పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
Read More »