ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు లేదా ముగ్గురు ప్లిల్లల్ని కనాలంటూ సలహా ఇస్తున్నారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో యువత కొరత ఏర్పడితే అభివృద్ది క్షీణిస్తుందని, పనులు చేసే వారు లేకపోతే రోబోలపై ఆధారపడాల్సి వస్తుందని, అందుకే యువత ఎక్కువ ఉండాలి అంటే తాను చేసిన తప్పు మరెవ్వరు చేయవద్దని చంద్రబాబు అన్నారు. భారత జనాబా పెరుగుతుందని అప్పటి ప్రభుత్వాలు ఎక్కువగా కుటుంబ నియంత్రణ ప్రచారం చేసిన వారిలో చంద్రబాబు …
Read More »జగన్ పాదయాత్రలో ఇదే సంచలనం..!
ఏపీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. తొలుత ఈ నెల 27 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల తేదీని వచ్చే నెల2కు మార్చారు. నవంబర్ 2 నుంచి ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుందని తెలిపారు. ఆరు నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర సాగనుంది. ఇక జగన్ పాదయాత్ర తేదీని ప్రకటించినప్పటి …
Read More »కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిమనిషిని…..పార్టీ ఉపాధ్యక్షుడు రేప్
దేశం నలుమూలాల మహిళలపై అత్యంత దారుణంగా రేప్ లు జరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఓ మహిళపై హర్యానా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సుభాష్ చౌదరి అత్యాచారం చేసిన ఘటన న్యూఢిల్లీలో వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ న్యూఢిల్లీలోని ఓ కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిచేస్తోంది. ఎంపీ లేనపుడు ఇంటికి వచ్చిన హర్యానా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సుభాష్ చౌదరి 2015 సెప్టెంబరు …
Read More »హైదరాబాద్ టీ-20 క్రికెట్ మ్యాచ్కు…గొడుగులతో పోతే మీరు వెనక్కే
భారత్-ఆస్ట్రేలియా టీ-20 క్రికెట్ మ్యాచ్కు రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు మొదలవనున్న మ్యాచ్ కోసం సుమారు 1,800 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈసారి మ్యాచ్కు అనుమతించని నిషేధిత వస్తువుల జాబితాలో కొత్తగా గొడుగును చేర్చారు. వర్షం వచ్చే అవకాశముంది కదా అని వీక్షకులు గొడుగులు తీసుకొస్తే లోపలికి అనుమతించబోమని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. వీక్షకుల్ని స్టేడియం …
Read More »ఎక్కువ మంది పిల్లల్ని కనండి…నేను చూసుకుంటా…చంద్రబాబు
ప్రభుత్వాల ప్రచారానికి మద్దతుగా నేను ఒక్క కొడుకుతో కుటుంబ నియంత్రణ పాటించాను. కాని ఇప్పుడు అలా చేయడం తప్పు. మన వెనుకటి తరం ఇలాగే ఆలోచిస్తే మనం లేకపోయేవాళ్లం. అందుకే ఒక్కరు కాకుండా ఇద్దరు లేదా ముగ్గురిని కనాలంటూ చంద్రబాబు నాయుడు తాజాగా ఒక మీటింగ్లో చెప్పడం అందరికి షాక్ ఇచ్చింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు సూచించారు. కుటుంబ నియంత్రణ పాటించాలనేది …
Read More »రాత్రి 10 గంటల సమయంలో…అమ్మాయి కోసం
ప్రియురాలు మాట్లాడటం లేదన్న కోపంతో ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడిచేసి గాయపర్చాడు. బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని భద్రాక్ జిల్లా బగానా గ్రామానికి చెందిన కమల కాంత్ నాయక్ (23), అదే జిల్లాలోని సుందర్పూర్ గ్రామానికి చెందిన రింకీరాణి (20) రెండేళ్లుగా స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ, కంపెనీ క్వార్టర్స్లో ఉంటున్నారు. వారి మద్య ఏర్పడిన …
Read More »మీకు కావలసిన అమ్మాయిలు ఉన్నారు…ఎంతమంది కావాలంటే అంతమందిని రేప్ చేయొచ్చు..!
కామంతో కళ్ళు మూసుకుని సమాజంలో తలెత్తుకు తిరగలేకపోతున్న రేపిస్ట్ లను తమలో చేర్చుకోడానికి ఐసిస్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందట. ఎవరికైతే అమ్మాయిలను రేప్ చేసిన నెర చరిత్ర ఉంటుందో వారిని ఐసిస్ ఆకర్షిస్తూ ఉంటుంది. మీకు కావలసిన మంది అమ్మాయిలు దొరుకుతారు.. ఎంతమంది కావాలంటే అంతమందిని రేప్ చేయొచ్చు మాతో చేరండి అంటూ ఐసిస్ వారిని ఆకర్షిస్తుంది అని పలువురు అధికారులు తెలిపారు. పట్టుబడ్డ ఐసిస్ ఉగ్రవాదులు కూడా ఇదే …
Read More »సింధు దారుణ హత్య
సంగారెడ్డి జిల్లాలో అదృశ్యమైన ఐదేళ్ల బాలిక సింధు దారుణ హత్యకు గురైంది. మొగుడంపల్లి మండలం మన్నాపూర్ గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలిక సింధు బుధవారం అదృశ్యమైంది. కాగా… ఆ గ్రామానికి సమీపంలోగల ఓ బావిలో బాలిక మృతేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం బయటకు తీసి చూడగా నిన్న అదృశ్యమైన సింధుగా గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. బాలికను ఎవరు చంపారన్న దానిపై పోలీసులు లోతుగా …
Read More »అక్రమ సంబంధానికి అడ్డుగా ఉంటే ఇలా చేస్తారా…?
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసేందుకు ఓ భార్య వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. నగరంలోని హైదర్గూడకు చెందిన జ్ఞానేశ్వర్, సునీత భార్యాభర్తలు. జ్ఞానేశ్వర్ టిఫిన్ సెంటర్లో పనిచేస్తుండగా సునీత ఓ ప్రైవేటు సంస్థలో విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సునీతకు సహోద్యోగి శ్రీనివాస్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ అక్రమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె ప్రియుడితో కలిసి హత్య చేసేందుకు పథకం పన్నింది. …
Read More »రాజమౌళి దర్శకత్వంలో.. చత్రపతి శివాజిగా మహేష్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు(కౌబాయ్ చిత్రం)అప్పట్లో ఓ సంచలనం. ఇక అల్లూరి సీతా రామరాజు గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు ప్రజలకి కృష్ణుడు అంటే.. ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తాడో.. అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారే గుర్తుకు వస్తాడు. తెలుగు సినిమా చరిత్రలో అనేక సంచలన చిత్రాలను తన పేరిట లిఖించుకున్న కృష్ణకి చత్రపతి శివాజీ క్యారెక్టర్ అంటే అత్యంత ఇష్టంగా …
Read More »