తెలుగు హాట్ యాంకర్ శ్రీముఖి కొన్ని సినిమాలలో నటించినా.. ఆశించినస్థాయి గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అయితే బుల్లితెర పై ఆమె చేసిన పటాస్ షో.. ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక పటాస్ షోలో యాంకర్ రవితో శ్రీముఖి చేసే సరసాలు.. డబుల్ మీనింగ్ డైలాగ్లు అప్పుడప్పుడు పతాక శీర్షికల్లోకి ఎక్కి రచ్చ రచ్చ చేసే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఎప్పటి నుండో రవి, శ్రీముఖిలు మధ్య ఎఫైర్ …
Read More »యాంకర్ ప్రదీప్ కు 5 కోట్ల కట్నంతో ఖరీదైన రెండు ఫ్లాట్ల్.. పెళ్లి కూతురు ఈమేనా
బుల్లితెర ప్రదీప్ పెళ్లి రేసులో ఉన్నాడు. ప్రదీప్ సంపాదన ప్రస్తుతం భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆయనకు ఎన్నో మంచి మంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ప్రదీప్ షోలలో తన పెళ్లి విషయంలో అమ్మాయి దొరకడం లేదని, కొందరు అమ్మాయిలు తనను చేసుకోమంటే పారిపోతున్నారని సెటైర్లు వేస్తూ కామెడీ పండిస్తుంటాడు. కానీ అసలు నిజమేమిటంటే ప్రదీప్కు అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం అనేక షోలు చేస్తూ భారీగానే సంపాదిస్తున్నాడు. …
Read More »ఇంటర్ సెకెండియర్ విద్యార్థి మృతి.. షాకింగ్ నిజాలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో పేరొందిన పిక్నిక్ స్పాట్, ప్రశాంత వాతావరణానికి మారుపేరైన రాజారాంపురం తీరంలోని జీడిమామిడి తోటలో ఆదివారం ఓ యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. జలుమూరు మండలం సుబ్రహ్మణ్యపురం గ్రామానికి చెందిన మెట్ట రాజశేఖర్(17) నరసన్నపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. అదే కళాశాలలో నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కూడా ఇంటర్ సెకెండియర్ చదువుతోంది. రాజశేఖర్తో తమ అమ్మాయి రెండురోజుల …
Read More »భారత్ ఆలయాలన్నింటిలో అడుక్కుంటా…రష్యన్ యువకుడు
ఇండియాలో ఈజీమనీకి కేరాఫ్ అడ్రస్ ఆలయాలేనన్న సత్యం మరోసారి రుజువైంది. అయితే, ఈ సత్యాన్ని ఓ రష్యన్ యువకుడు నిరూపించడం గమనార్హం. అప్పటికీ తనను రష్యాకు పంపించేందుకు పోలీసులు ప్రయత్నించినా.. తను మాత్రం భారతదేశంలోని ఆలయాలన్నింటిలో అడుక్కోవడమే టార్గెట్ గా పెట్టుకున్నానని చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. సెల్ఫీల మోజులో ఉన్న వారినీ అతను వదల్లేదు. వారినుంచీ అందినకాడికి దండుకుంటున్నాడీ రష్యన్ యువకుడు. కాగా, ీ ఈ నెల 9న కాంచీపురం …
Read More »జియో ఫోన్ కేవలం …700 రూపాయలు..
రూ.1500 రీఫండబుల్ సెక్యురిటీ డిపాజిట్తో రిలయన్స్ జియో తన స్మార్ట్ ఫీచర్ ఫోన్ను డెలివరీ చేయడం ప్రారంభించింది. తొలి దశలో బుక్ అయిన 6 మిలియన్ యూనిట్లను కంపెనీ తన కస్టమర్ల చేతికి అందిస్తోంది. దశల వారీగా అందిస్తున్న ఈ ఫోన్పై ఇప్పటికే డెలివరీ లేటు అయిందంటూ ట్విట్టర్లో నిరాశవ్యక్తమవుతూ ఉంది. తాజాగా ఓ కస్టమర్ చేసిన ట్వీట్ మరింత ఆసక్తి రేపుతోంది. ఈ ఫోన్ను పొందిన కొందరు ఆన్లైన్ …
Read More »పాము కరిచిందని చెల్లెలు చెప్పిన వెంటనే అన్న చేసిన పనికి నిజంగా గ్రేట్
సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఎంతటి ఆపద నుంచైనా బయటపడొచ్చని ఓ బాలుడు నిరూపించాడు. తన చెల్లెలు పాము కాటుకు గురైనా ఏ మాత్రం ఆందోళన చెందకుండా.. నోటితో విషాన్ని తీసేసి ఆమె ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెల్తంగడీ తాలుకాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొక్కడ గ్రామంలో రాజు అనే పాడి రైతు కుటుంబం నివసిస్తోంది. ఆయన కుమార్తె 11 ఏళ్ల శరణ్య ఉదయాన్నే 4:30 గంటల సమయంలో పొరుగింటి …
Read More »అసలు ఏం జరిగింది….?
రంగారెడ్డి జిల్లా యాదాద్రి భువనగిరి శివారు ప్రాంతం సంస్థాన్ నారాయఫురం మండలం రాచకొండ గ్రామపంచాయతీ కడీలబాయి తండా సమీపంలో మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. చిరుత దాడిలో 20 మేకలు మృతి చెందాయి. మేకల యజమాని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. చిరుత సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తుందని.. అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు …
Read More »పోలీసులు చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్
ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ప్రచారం మాటమేగానీ.. దానిని నిరూపించేందుకు ఆ శాఖ చెయ్యని ప్రయత్నాలు లేవు. సోషల్ మీడియా వేదికగా వాళ్లు చేసే యత్నాలను స్టంట్లుగా అభివర్ణించేవారు కొందరైతే.. అభినందించేవారు లేకపోలేదు. తాజాగా ముంబై పోలీసులు చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనిశ్ అనే ఓ వ్యక్తి ఓ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు శనివారం, సకినక పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఫిర్యాదు చేసే సమయంలో …
Read More »కుక్కలకు క్షమాపణ చెప్పిన… సల్మాన్ ఖాన్
బాలీవుడ్ ‘దబాంగ్ ఖాన్’ సల్మాన్..కుక్కలకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం సల్లూ భాయ్ సెలబ్రిటీ రియాల్టీషో ‘బిగ్బాస్’ 11వ సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ షో నేపథ్యంలో భాగంగా సల్మాన్ ఓ కంటెస్టెంట్ను తిడుతూ అతన్ని కుక్కలతో పోల్చారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. అయితే క్షమాపణ చెప్పింది కంటెస్టెంట్కి కాదు కుక్కలకి. అనవసరంగా అతన్ని కుక్కలతో పోల్చివాటి విలువను తగ్గించానని చమత్కరించారు. అయితే భాయ్ ఎవ్వర్ని ఇంతలా తిట్టాడో మాత్రం …
Read More »హత్యల వెనుక బలమైన కుట్ర
ఒంగోలు జిల్లాలో సంచలనం సృష్టించిన దంపతుల హత్య కేసు నిందితులను పోలీసు అధికారులు శనివారం తమ కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారమే కస్టడీకి తీసుకున్నా శనివారం నుంచి వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఎస్పీ బి.సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు, ఒన్టౌన్ సీఐ ఫిరోజ్ల ఆధ్వర్యంలోని బృందం విచారణ చేపట్టింది. జిల్లా జైలులో ఉన్న నిందితులు లక్కే శ్రీనివాసులు, సెప్టింక్ ట్యాంకుల ఓనర్ సింథే కుమార్, ఎనిమిశెట్టి సుబ్బుమ్మ …
Read More »