టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా కెరీర్ లో మొట్ట మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేసిన తాజా చిత్రం జై లవ కుశ. ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ డిసెంట్ కలెక్షన్లు సాదిస్తున్న జై లవ కుశ, త్వరలోనే మెగా రికార్డ్ ను బ్రేక్ చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. కలెక్షన్ల విషయంలో బాహుబలి 1, …
Read More »శోభనం వద్దన్న సమంత…!
ఒకవైపు ప్రేమించినవాడితో పెళ్లి, మరో వైపు పెళ్లి తర్వాత రిలీజైన మొదటి చిత్రం ఘన విజయం. ఇంతకంటే ఏం కావాలి? తను ప్రాణంగా ప్రేమించే రెండు విషయాలలో సక్సెస్ అయిన సమంత ఆనందానికి ఇప్పుడు అవధులే లేవు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన మనసులో ఉన్న ఫీలింగ్స్ గురించి షేర్ చేసుకున్నారు. పెళ్లి ఇలా అయిందో లేదో.. వెంటనే సినిమా ప్రమోషన్లో దర్శనమిచ్చిన సమంత, పెళ్లి ఎంత ముఖ్యమో …
Read More »నేనేం ఐటం కాదు.. అనసూయ
బుల్లితెర హాట్ యాంకర్గా దుమ్ము రేపుతూ.. అప్పుడప్పుడు వెండితెరపై కూడా ప్రత్యేక పాత్రలతో తనకంటూ ఒక ఇమేజ్ను ఏర్పరుచుకొన్న అనసూయ ప్రస్తుతం రంగస్థలం 1985లో కీలకపాత్ర పోషిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్-సమంత జంటగా నటిస్తున్న ఈ పీరియడ్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. మొన్నటివరకూ బానే ఉంది కానీ.. రీసెంట్ గా రంగస్థలంలో డీజే బ్యూటీ పూజా హెగ్డే ఎంట్రీతో.. అనసూయ ఔట్ అనే వార్తలు …
Read More »అవి చూపించను…. ఎక్స్పోజింగ్ను..మాత్రం…కీర్తీ సురేష్
తెలుగు, తమిళంలో మంచి అవకాశాలతో అతి తక్కువ కాలంలోనే జోరు పెంచిన నటి కీర్తీ సురేష్. ప్రస్తుతం ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో తెగ బిజీ అయిపోయింది. ఓ వైపు తెలుగులోనే వరుసపెట్టి మరీ సినిమాలను దక్కించుకుంటుంది.. అయితే తన నుంచి గ్లామర్ , మితిమీరిన ఎక్స్పోజింగ్ను అస్సలు ఉహించుకోవద్దని తెగేసి చెబుతుంది కీర్తీ సురేష్. తనను సంప్రదాయబద్ధమైన పాత్రల్లో చూడటానికే ఇష్టపడతారు అని తను అలానే కొనసాగుతానని …
Read More »హిరణ్యకశిపుడుగా రానా.. గుణశేఖర్తో సురేష్ బాబు చర్చలు..!
రుద్రమదేవితో పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించిన గుణశేఖర్.. తదుపరి సినిమాపై దృష్టి సారించారు. ఒక్కడు, చూడాలని వుంది, వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ను అందించిన గుణశేఖర్, బాలల రామాయణంతో పౌరాణికాలను రుద్రమదేవితో చారిత్రకాలను అద్భుతంగా తెరకెక్కించగలనని నిరూపించాడు. త్వరలో ఆయన హిరణ్యకశిప అనే మరో పౌరాణికానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఫిల్మ్నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. హిరణ్యకశిప పాత్ర కోసం గుణశేఖర్ బాహుబలి భల్లాలదేవుడు రానాను ఎంపిక చేసుకున్నాడనే ప్రచారం సాగుతోంది. అయితే …
Read More »తమ్ముడి మరణం.. మరోసారి నోరువిప్పిన రవితేజ..!
టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ నటించిన చిత్రం రాజా ది గ్రేట్. ఈ సినిమాలో రవితేజ అంధుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న రవితేజ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. తమ్ముడి మరణం, డ్రగ్స్ కేసు గురించి రవితేజ స్పందించాడు. అయితే మీడియాలో తమ కుటుంబం గురించి అవాస్తవ ప్రచారం జరిగిందని, అవి తమనెంతో బాధించాయని రవితేజ ఆవేదన వ్యక్తం చేశాడు. తన తమ్ముడి అంత్యక్రియలకు ఎందుకు వెళ్లలేదనే …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్.. వర్మ మరో సంచలనం..!
మిస్టర్ వివాదం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే ఆ చిత్ర కథ కోసం తాను లక్ష్మీ పార్వతిని కాని, ఎన్.టి.ఆర్.కుటుంబ సభ్యులను కాని కలవనని చెబుతున్నారు. కథ గురించి ఎవరెవర్ని కలిశాననేది కొన్ని కారణాల వల్ల చెప్పలేను. కానీ, ఎన్టీఆర్గారి ఫ్యామిలీని మాత్రం కలవలేదు. కలవను కూడా. లక్ష్మీ పార్వతిని …
Read More »వైద్య విద్యార్థులు మద్యం మత్తులో నడిరోడ్డు మీద హల్ చల్
వైద్య విద్యార్థులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, బస్సు డ్రైవర్పై అనుచితంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం మేడ్చల్ మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పూడూర్ గ్రామ పరిధిలోని బీఎన్ఆర్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు సోమవారం సాయంత్రం మెడిసిటీ ఆస్పత్రి సమీపంలో విద్యార్థులను ఇంటి వద్ద దింపి తిరిగి వస్తోంది. ఘనాపూర్ వద్ద బస్సు వెనుక …
Read More »అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్ఫోన్
దేశీయ మొబైల్ మేకర్ మాఫే మొబైల్ అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఎఫర్డబుల్ ధరల్లో స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్న మాఫే తాజాగా ‘షైన్ ఎం815’ పేరుతో మరో స్మార్ట్ఫోన్ సోమవారం ప్రవేశపెట్టింది. దీని ధరను రూ 4,999గా నిర్ణయించింది. బడ్జెట్ ధరలో , భారీ బ్యాటరీతో తమ డివైస్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామని సావరియా ఇంపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్ జైకిషన్ అగర్వాలా ప్రకటించారు. డ్యూయల్ …
Read More »బాలికపై అత్యాచారం చేస్తున్న శివను తల్లి రెడ్ హ్యాండెడ్ గా చూసి…
అందం పెరగాలంటే టాబ్లెట్లు వాడితే సరిపోతుందా..? మందు బిళ్లలు మింగితే ఎర్రగా బుర్రగా తయారువుతారా..? ఇలాంటి అబద్ధాలే చెప్పి ఓ యువకుడు ఓ మైనర్ బాలికను లొంగదీసుకున్నాడు. మాయ మాటలతో లోబర్చుకుని గర్భవతిని చేశాడు. ఈ సరికొత్త మోసం తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాలికను నమ్మించి దగా చేసి చివరికి మోహం చాటేసిన ఘటన సామర్లకోట మండలం మాధవపట్నంలో ఆలస్యంగా వెలుగు చూసింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం …
Read More »