సన్నబియ్యం పంపిణీ విషయమై అసెంబ్లీ లో టీడీపీ నుంచి ఎదురైన ప్రశ్నలకు బదులిస్తూ ఏపీ సీఎం జగన్ తాను ఎన్నికల ముందు విడుదల చేసిన మ్యానిఫెస్టో తనకు ఖురాన్, భాగవతగీత, బైబిల్ అన్ని అదేనని అన్నారు.మ్యానిఫెస్టో లోని హామీలను అమలు చేస్తానని ప్రజలకు మాట ఇచ్చి ఓట్లు అడిగామని వాటిని అమలు చేసి తీరుతామని,మా మ్యానిఫెస్టో లో సన్నబియ్యం పంపినీ ప్రస్తావన లేదని కానీ అవసరాల నిమిత్తం పేద ప్రజలందరికి …
Read More »ఓటుకు నోటు కేసు అవినీతి కేసు కాదు… చంద్రబాబు
ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఓటుకునోటు గురించి అసెంబ్లీ లో ప్రస్తావించారు. అది అవినీతి చట్టం కిందకు రాదని ఆయన అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడిన సందర్భంగా ఓటుకు నోటు కేసు గురించి పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని… అది అవినీతి నిరోధక చట్టం కిందకే రాదని ఆయన చెప్పారు. కాగా ఇది రాజకీయ ప్రేరేపిత కేసని కోర్టు వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. జగన్ పై అక్రమంగా పెట్టిన కేసులను ప్రస్తావిస్తూ, …
Read More »స్టేజ్ పైకి పిలిచి మరి..గట్టిగా కుర్రాడి బుగ్గను కొరికిన యాంకర్
‘పటాస్’ షో ను తమ ప్రతిభతో పాపులర్ చేశారు శ్రీముఖి అండ్ రవి. ఇప్పుడు వీరి స్థానంలోకి ‘జబర్దస్త్’ ఫేమ్ చలాకీ చంటి, వర్షిణి లు వచ్చారు. ఓ కుర్ర యాంకర్ అభిమాని బుగ్గను కొరికి మరీ వైరల్ అవ్వాలని భావించినట్టు ఉంది. అందుకే ఓ ఎపిసోడ్ కు సంబంధించి ఓ ప్రోమోని విడుదల చేశారు. ఇక షోలో భాగంగా యాంకర్లు కొన్ని ప్రశ్నలు అడిగి.. స్టూడెంట్స్ తో సమాధానాలు …
Read More »శవ రాజకీయాలు తగవని హెచ్చరించిన కొడాలి నాని
సోమవారం గుడివాడ రైతుబజారులో మృతి చెందిన సాంబిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబువి శవ రాజకీయాలని ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం ఆయనకు అలవాటాని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. సాంబిరెడ్డి ఆర్టీసీలో పనిచేస్తూ గుండె సమస్యతో 15 ఏళ్ల కిందట ఉద్యోగానికి రాజీనామా చేశారని, ఆయనకు స్టెంట్ కూడా వేశారని ఆయనకు అంతగా ఆరోగ్యం భాగోడని కుటుంబ సభ్యులు తెలియజేసారు …
Read More »ఏపీలో యువత కోసం సీఎం జగన్ సంచలన నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటయింది. నైపుణాభివృద్ధి, శిక్షణ విభాగం పేరిట కొత్త పాలనా శాఖను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు, యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అంశాలను ఈ శాఖ పర్యవేక్షించనుంది. అలాగే గతంలో ఏర్పాటైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణల విభాగాన్ని కొత్త శాఖలో విలీనం చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త శాఖ కోసం …
Read More »విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా అమ్మాయి..!
ఈ ఏడాది విశ్వసుందరిగా దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబినీ తుంజీ(26) ఎంపికయ్యారు. మొత్తం తొంభై మంది అందాల భామలు పాల్గొన్న ఈ పోటీలో మిస్ దక్షిణాఫ్రికా తుంజీ విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. అమెరికాలోని అట్లాంటాలోని టైలర్ పెర్రీ స్టూడియోస్లో జరిగిన ఈ అందాల పోటీలకు పాపులర్ టీవీ పర్సనాలిటీ స్టీవ్ హార్వే హోస్ట్గా వ్యవహరించారు. ఇక ఏడుగురు మహిళలతో కూడిన బృందం ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించింది. ఫైనల్లో ప్యూర్టో …
Read More »పౌరసత్వ బిల్లులో… ముస్లింలను మినహాయించిన అమిత్ షా.. బిల్లుపై విపక్షాల వ్యతిరేకత
లోక్ సభలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా దీనియందు ముస్లింలను మినహాయిస్తూ మిగతా అందరికీ భారతదేశ పౌరసత్వం వర్తించేలా ఈ బిల్లును రూపొందించారు. ఇప్పటికే దీనిపై పలు రాష్ట్రాలు వ్యతిరేకత తెలుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ బిల్లుపై టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత తెలుపనున్నది దీనిలో భాగంగా నేడు, రేపు పార్లమెంటుకు సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు అందరూ హాజరు కావాలని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు …
Read More »మరో చారిత్రాత్మక చట్టానికి శ్రీకారం చుట్టనున్న ఏపీ ప్రభుత్వం
ఈ బుధవారం అసెంబ్లీ సమావేశంలో మహిళల సంరక్షణకై ఏపీ ప్రభుత్వం కఠినమైన శిక్షలు ఉండేలా బిల్లును ప్రవేశపెట్టనున్నడని సీఎం జగన్ ప్రకటించారు. ఏపీలో మహిళలపై చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాల లో నిందితులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా శిక్షలు అమలు కావడం లేదని అన్నారు. కోర్టులో ఈ తరహా కేసులు జాప్యం జరగకుండా చూడాలని జగన్ అన్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన దిశ ఘటనను దృష్టిలో ఉంచుకుని …
Read More »సీఎం వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపించిన టీడీపీ ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్కు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమాచారం పక్కాగా అందుతోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా లాబీలో ఆయన విలేకరులతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ… ‘ఇంటెలిజెన్స్ ద్వారా కాకుండా సొంత మార్గాల్లో సీఎం సమాచారం తెప్పించుకుంటున్నారు. మొన్న విశాఖలో జరిగిన సమీక్షలో ఈ విషయం స్పష్టమైంది. క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ చెప్పని …
Read More »తమిళ రాంగీ గా నటి త్రిష పోరాట సన్నివేశాల టీజర్ రిలీస్
ఇప్పటి వరకు యాక్షన్ చిత్రాలలో నటించలేని త్రిష మొదటిసారిగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న యాక్షన్ చిత్రమైన తమిళ ‘రాంగీ’ లో నటించనున్నారు. ఎం.శరవణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.మురుగదాస్ కథను అందించారు. లైకా ప్రొడెక్షన్స్ బ్యానర్పై శుభకరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్రబృందం సోషల్మీడియా వేదికగా విడుదల చేసింది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష చేసిన పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను …
Read More »