టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైధీ నెం 150 తో ఘనంగానే చాటుకున్నారు. అయితే ఆ తర్వాత ఓ భారీ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. చారిత్రక నేపద్యం ఉన్న కథని ఎంచుకున్నారు. అదే సైరా నరసింహా రెడ్డి.. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇంత వరకు షూటింగ్ మాత్రం పట్టాలు ఎక్కలేదు. దీంతో సైరా ఆలస్యం ఆ సినిమా యూనిట్ కి కొత్త కొత్త సమస్యల్ని …
Read More »భరతమాత సాక్షిగా జనసేన పార్టీ ఆఫీస్..!
టాలీవుడ్ పవర్ స్టార్గా పిచ్చ ఫాలోయింగ్ సంపాదించిన పవన్ కళ్యాణ్ అనూహ్యాంగా రాజకీయాల్లోకి దూసుకు వచ్చి జనసేన పార్టీని స్థాపించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి మద్దతు పల్కిన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీలోకి దిగబోతోందని తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే జనసేన టీం ప్రణాళికలు రచించుకుంటున్నారు. అయితే తాజాగా.. హైదరాబాద్లో జనసేన పార్టీ పరిపాలనా కార్యాలయాన్ని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇక ముఖ్యమైన విషయం …
Read More »ఫిక్సింగ్ కలకలం… రెండో వన్డే కొనసాగుతుందా? లేక రద్దవుతుందా?
పిచ్ను బుకీలకు అమ్మేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ఎంసీఏ క్యూరేటర్ వ్యవహారంపై బీసీసీఐ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాజాగా వెలుగుచూసిన పుణె పిచ్ కుంభకోణం నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండో వన్డేపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండో వన్డే కొనసాగుతుందా? లేక రద్దవుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. అయితే, పిచ్ కుంభకోణానికి పాల్పడిన క్యూరేటర్ను వెంటనే సస్పెండ్ చేస్తామని, మ్యాచ్ రద్దు చేయలా? లేక కొనసాగించాలా? అన్నది రిఫ్రీ నిర్ణయం …
Read More »చార్మీతో పూరీ సహజీవనం చేస్తున్నాడా..?
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. హాట్ చార్మీల మధ్య ఎఫైర్ రూమర్ మరోసారి తెరపైకి వచ్చింది. ఆ మధ్య పూరీ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మీ సినిమాలో చార్మి ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత పూరీ కనెక్ట్స్లో ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా చార్మీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరీ తన తనయుడి హీరోగా పెట్టి రూపొందిస్తున్న మెహబూబా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ముహూర్తం షాట్ దగ్గర …
Read More »శ్రీదేవి కూతుర్లు బికినీల్లో అందాలు…కుర్రాళ్ళకు నో నిద్ర
అతిలోకసుందరి శ్రీదేవి కూతుర్లు జాహ్నవి కపూర్ , ఖుషీ కపూర్ లు రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. . ఇంకా టీనేజ్ పూర్తిగా దాటకుండానే హద్దులు దాటేస్తూ అందాల ప్రదర్శన చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు . ప్రతీ ఈవెంట్ లో పాల్గొంటూ నెటిజన్ల కు చుక్కలు చూపిస్తున్నారు . సోషల్ మీడియా పుణ్యమా అని వాళ్లకు ఫోటోగ్రాఫర్ల అవసరం లేకుండా పోయింది ఎంచక్కా సెల్ఫీ …
Read More »ఎన్టీఆర్ సినిమాకు పవన్.. క్లాప్ ఎందుకు కొట్టాడో తెలుసా..?
టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ తాజాగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అథితిగా హాజరయ్యాడు. దాంతో సినీ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి ఏర్పడింది ఎందుకంటే మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షన్ లకు అంతగా వెళ్లని పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే ఆ సినిమాకు దర్శకులు త్రివిక్రమ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గెస్ట్గా హాజరయ్యాడని.. రకరకాలుగా అనుకుంటున్నారు …
Read More »ఏపీకి విజయా బ్యాంకు 2 వేల కోట్ల రూపాయలు ఋణం….ఎందుకో తెలుసా..?
ఏపీకు విజయా బ్యాంకు 2 వేల కోట్ల రూపాయల ఋణం మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం వెలగపూడి సచివాలయంలో విజయా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి(ఎండి అండ్ సిఇఓ) ఆర్.ఏ శంకర్ నారాయణన్ ఈ ఋణం మంజూరు పత్రాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్కు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్కు రూ. 1000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు రూ.1000 …
Read More »ప్రతి గ్రామంలోనూ డంపింగ్ యార్డులు…ప్రతి ఇంటికి నెలకు రూ.10వేల ఆదాయం
ఏపీలోని ప్రతి గ్రామంలోనూ డంపింగ్ యార్డులు 2019 నాటికి పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మార్టూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి నెలకు రూ.10వేల ఆదాయం కల్పించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో ఉన్న తాగునీటి సమస్యలను వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఇంటింటికీ నల్లా ద్వారా …
Read More »టాలీవుడ్ షాకింగ్..మోహన్ బాబు ఇంట్లో విషాదం..!
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్టీ కోశాధికారి.. స్వయానా మోహన్ బాబు బావమరిది.. మేడసాని వెంకటాద్రినాయుడు సోమవారం రాత్రి గుండె పోటుతో మరణించారు. ఈయన వయసు 55 ఏళ్లు. చంద్రగిరి మండలం నారావారిపల్లెకు చెందిన ఈయన, మోహన్బాబు చెల్లెలు విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. అంతే కాదు మోహన్బాబు నటించిన కొన్ని సినిమాలకు నిర్మాత గానూ వ్యవహరించి సినిమాల పట్ల తన మక్కువ …
Read More »మెగాస్టార్ సైరా చిత్రానికి అంత సీన్ ఉందా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హిస్టారికల్ చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంభందించి ఇప్పటివరకు చిరంజీవి ఫస్ట్ లుక్ ని మాత్రమే విడుదల చేశారు. అయితే షూటింగ్ ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది అనేది ఇంక కన్ఫామ్ కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంభందించి ఒక వార్త నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఆ వార్త …
Read More »