నగరానికి చెందిన ప్రముఖ మహిళా బైక్ రైడర్ సనా ఇక్బాల్ మంగళవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, కుట్రపూరితంగానే సనా భర్త నదీమ్ ఆమెను హత్య చేశాడని ఆమె తల్లి, సోదరి ఆరోపించారు.‘పోలీసులు నదీమ్పై చర్యలు తీసుకోకపోవడం వల్లే నా కుమార్తె హత్యకు పథకం వేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరించాడు. సనా శరీరంపై బూట్లతో తన్నిన మరకలు, ముఖంపై …
Read More »జబర్దస్త్ కమెడియన్ హీరోగా ‘డ్రైవర్ రాముడు’…
జబర్దస్త్` షోతో పాపులర్ అయిన కమెడియన్ షకలక శంకర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన `రాజు గారి గది-2` సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే గత కొన్ని సినిమాల్లో సైడ్ యాక్టర్ గా చేసిన శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలనాటి నటుడు నందమూరి తారక రామారావు నటించిన ‘డ్రైవర్ రాముడు’ చిత్రం అప్పట్లో ఎంతటి భారీ విజయం అందుకుందో తెలిసిందే. దర్శకేంద్రుడు …
Read More »బొబ్బిలిలో కలకలం….ఆటోలో లైంగిక దాడి…దూకేసిన యువతులు
ఓ ఆటో డ్రైవర్ ఉన్మాదం బొబ్బిలిలో కలకలం సృష్టించింది. ఈ సంఘటన బొబ్బిలి పరిసర గ్రామాల వారిని ఉలిక్కిపడేలా చేసింది. మార్కెట్కు వచ్చి తిరిగి వెళ్లిపోతున్న వారిని ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ వారిని గమ్యానికి చేర్చకుండా వెకిలి చేష్టలతో లైంగిక దాడికి పాల్పడి కాదన్న వారిని హతమార్చే ప్రయత్నం చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. బొబ్బిలి మండలం కోమటిపల్లికి చెందిన ఇజ్జురోతు చిన్న, బలరాం పిల్లలయిన ఇజ్జురోతు స్వాతి, …
Read More »మఠంలోని బెడ్ రూంలో నటితో స్వామీజీ రాసలీలలు…వీడియో సోషల్ మీడియా, టీవీలల్లో వైరల్
బెంగళూరు నగర శివార్లలోని యలహంక సమీపంలోని హుణసమారణహళ్ళిలోని మద్దేవణపుర మఠంలో స్వామీజీ ఒక నటితో రాసలీలలు జరుపుతున్న వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది. మఠంలోని బెడ్ రూంలో నటితో స్వామీజీ రాసలీలలు జరుపుతున్న సమయంలో రహస్యంగా వీడియో తీసి దానిని గురువారం విడుదల చేశారు. 500 ఏళ్ల చరిత్ర, మూడు వేల ఎకరాలు భూములు, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్న మద్దేవణపుర మఠాధిపతి శివాచార్య స్వామీజీ కుమారుడు …
Read More »హిమాలయాల్లో ఓ ఆశ్రమాన్ని నిర్మించుకున్న రజనీకాంత్ ….. సాధువులతో అక్కడే
సినిమాలో మాస్ ఆడియన్స్ ఉర్రూతలూగించే సూపర్ స్టార్ రజనీకాంత్, ఎక్కువగా హిమాలయాల్లో సాధువులతో కలిసి ఆధ్యాత్మిక గురించి చర్చిస్తుంటారు. తాజాగా రజనీ, కొంత మంది స్నేహితులతో కలిసి హిమాలయాల్లో ఓ ఆశ్రమాన్ని నిర్మించారు.ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద శిష్యుడైన రజనీ, గురువు స్థాపించిన యెగోదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా శత సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురుశరణ్ పేరుతో ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ఆశ్రమాన్ని …
Read More »కాంగ్రెస్ లోకి రేవంత్- బీజేపీలోకి కవిత ..సంచలనం..!
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు .నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరతారు . ఆ పార్టీకి చెందిన అగ్రనేతలతో టచ్ లో ఉన్నాడు .అందుకే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,టీడీఎల్పీ పదవుల నుండి తప్పిస్తున్నాం అని తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ …
Read More »టీడీపీ, కాంగ్రెస్ పార్టీ మంత్రుల కుమారులు నటి ప్రత్యూషను మూడుసార్లు రేప్..
సినీ నటి ప్రత్యూషది ఆత్మహత్య కాదని హత్యేనని.. తన బిడ్డపై మూడుసార్లు అత్యాచారం జరిగిందని.. చివరికి చంపేయాలని నోట్లో విషం పోశారని ప్రత్యూష తల్లి ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రత్యూషపై మూడుసార్లు అత్యాచారానికి పాల్పడిన వారిలో టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కుమారులు వున్నారని.. సిద్ధార్థ్ రెడ్డిపై మాత్రం కేసు నమోదైందని తెలిపారు. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని సిద్ధార్థ్ మోసం చేశాడని.. అతనెలా ప్రత్యూషపై ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని …
Read More »రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం
న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విజయం సాదించింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను 1-1తో సమం చేసింది టీమిండియా. 231 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ (7)ను కోల్పోయింది. అయితే కెప్టెన్ కోహ్లీ, శిఖర్ ధవన్లు కలిసి మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా …
Read More »జియోకి పోటిగా వచ్చిన ఎయిర్టెల్ 4G ఫోన్
జియోకు కౌంటర్గా కార్బన్ భాగస్వామ్యంలో ఏ40 4జీ స్మార్ట్ఫోన్ లాంచ్ చేసిన టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, మరో స్మార్ట్ఫోన్ లాంచింగ్కు సిద్ధమైంది. లావాతో చేతులు కలిపి మరో 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ డివైజ్ను తీసుకొస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ డివైజ్కు ఏం పేరు పెడుతున్నారో ఇంకా తెలియరాలేదు. కానీ త్వరలోనే ఈ రెండింటి భాగస్వామ్యంలో మాత్రం ఓ 4జీ స్మార్ట్ఫోన్ లాంచ్ కాబోతున్నట్టు వెల్లడైంది. కార్బన్ ఏ40 ఇండియన్తో పోలిస్తే …
Read More »నిజంగా వీడియో తీస్తున్నట్లు బాలయ్య గమనించి ఉంటే మాత్రం వారికి అక్కడే
ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న వీడియోని చూస్తే బాలయ్య కొట్టడంలో తప్పే లేదనిపిస్తోంది. నందమూరి హీరో బాలకృష్ణకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఏదో బార్ అండ్ రెస్టారెంటులో బాలయ్య ఒంటరిగా కూర్చుని స్నాక్స్ తింటున్నట్లు ఈ వీడియోలో ఉంది. ఆయన పక్క టేబుల్లో కూర్చున్న కొందరు యువకులు బాలయ్యకు తెలియకుండా రహస్యంగా ఈ వీడియో తీశారు. ఇది బెంగుళూరులోని ఓ బార్లో తీసిన …
Read More »