ఏపీ లోని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్న ఓ వ్యక్తి.. ఆ పార్టీ ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలను పోలిన బండ్లను ప్రదర్శించి కొలుపుల్లో తన అభిమానాన్ని చాటుకున్నాడు. గుంటూరు జిల్లా కొల్లిపర మండల కేంద్రంలో గంగానమ్మ కొలుపులు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కొలుపుల్లో భాగంగా గ్రామానికి చెందిన విఘ్నేశ్వర బ్రిక్స్ యజమాని చెంచల రామిరెడ్డి 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు. మొక్కుబడులు …
Read More »ఉన్నది ఒక్కటే జిందగీ.. బిజినెస్ డీటైల్స్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా గతఏడాది నేను శైలజ చిత్రం తో చక్కటి ప్రేమ కథ చిత్రాన్ని తెరకెక్కించిన కిషోర్ తిరుమల దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ ఉన్నది ఒకటే జిందగీ. భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రామ్ కెరీర్లో నేను శైలజకు ముందు వరకు బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా ఏదంటే కందిరీగ సినిమాయే. ఆ సినిమా రూపాయికి రెండు రూపాయల …
Read More »లోకేష్కు షాక్ ఇచ్చిన వైసీపీ..ఎప్పుడు..? ఎలా..?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్కు వైసీపీ అనుకోని విధంగా షాకిచ్చింది. లోకేష్ మంత్రి పదవి చేపట్టి దాదాపు ఆరునెలలు పైగానే గడుస్తోంది. మండలి నుంచి చట్ట సభల్లోకి అడుగుపెట్టిన లోకేష్కు పంచాయతీరాజ్, ఐటీ వంటి కీలక శాఖలను చంద్రబాబు అప్పగించారు. అయితే ఇప్పటి వరకూ బహిరంగ సభలు, పార్టీ సమావేశాల్లోనే లోకేష్ ప్రసంగాలు విన్నాం. శాసనసభలో మంత్రిగా లోకేష్ ప్రసంగం ఇంతవరకూ వినలేదు. ఆరు నెలల …
Read More »ఉన్నది ఒకటే జిందగీ.. రామ్ను నిజంగానే ఆ ప్రముఖ నిర్మాత బ్లాక్మెయిల్ చేశారా..?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. హీరో రామ్ ను బ్లాక్ మెయిల్ చేశారా.. రామ్ కు సుమారు ఆరేళ్ల కిందట తాను ఇచ్చిన అడ్వాన్సు మొత్తం కోటిన్నరరూపాయలను వడ్డీతో సహా వసూలు చేసుకోవడం కోసం.. ఒక స్కెచ్ ప్రకారం బ్లాక్ మెయిల్ ఎపిసోడ్ నడిపించాడనే వార్త ఇప్పుడు ఫిల్మ నగర్లో హాట్ టాపిక్గా మారింది. అసలు విషయం ఏంటంటే.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ గతంలో హీరో రామ్తో కందిరీగ …
Read More »శ్రీముఖి, రవి… డ్యాన్స్ పేరుతో రోమాన్స్ లో రెచ్చిపోయారు … వీడియో వైరల్
బుల్లితెర యాంకర్లు శ్రీముఖి, రవిల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీవీ షోలల్లో యాంకరింగ్ చేస్తూ, ఒకరిని ఒకరు కవ్వించుకుంటూ, అప్పుడప్పుడూ హద్దులు దాటుతుంటారు పటాస్ షోలో వీరిద్దరూ యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కాలేజీ స్టూడెంట్, యువత మధ్య మంచి క్రేజ్ సంపాదిస్తోంది. తాజాగా శ్రీముఖి, రవి ప్రాక్టీస్ చేస్తున్న ఓ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ సినిమాలోని హాలీ …
Read More »విరాట్ కోహ్లీ, అందాల తార అనుష్కతో ఇటలీలో పెళ్లి …
భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్కల వివాహం త్వరలో జరుగబోతుందా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. విరాట్-అనుష్క వివాహం ఇటలీలో జరుగనుందని సమాచారం. వివాహం కోసం విరాట్ కోహ్లీ.. బీసీసీఐ అధికారులను ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా శ్రీలంకతో జరిగే సిరీస్ నుంచి తనను తప్పించాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు క్రికెట్ బోర్డుకు ఓ లీవ్ లెటర్ ను కూడా కోహ్లీ …
Read More »విక్రం- వేద.. రీమేక్లో రాణా- రవితేజ..?
కోలీవుడ్లో కొద్దరోజుల క్రితం విడుదలై సంచలన విజయం సొంతం చేసుకొన్న విక్రమ్ వేద చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమా తెలుగు రీమేక్లో వెంకటేష్- రాణాలు నటించనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ.. తాజా సమాచారం ఏంటంటే.. తెలుగు రీమేక్లో రవితేజ వేదగా నటించనున్నారని తెలుస్తోంది. సినిమాలో వేద క్యారెక్టర్ది పైకి నెగిటివ్ అండ్ పాజిటీవ్ షేడ్స్ ఉన్న హై ఓల్టేజ్ క్యారెట్టర్. తమిళ్లో విజయ్ సేతుపతి …
Read More »వైసీపీ నిర్ణయాలు అన్నీ సంచలనంగానే ఉంటాయ్..!
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఎన్నడూలేని రీతిలో సంచలన నిర్ణయం తీసుకుంది వైసీపీ. ఏపీలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణలో తాము ఎన్టీఆర్ ఆదర్శమని వైసీపీ ప్రకటించడం విశేషం. నవంబరు 10వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలతో అధినేత జగన్ సమావేశమయ్యారు. జగన్ అధ్యక్షతన గురువారం పార్టీ …
Read More »సినీ ఇండస్ట్రీలలో అలాంటి సంబంధాలే ఎక్కువ..!
ప్రముఖ దర్శకనిర్మాత దివాకర్ బెనర్జీ తెరకెక్కించిన ఓయ్ లక్కీ లక్కీ ఓయ్ సినిమాతో రిచా చద్దా బాలీవుడ్లో అడుగుపెట్టిగా, అనురాగ్ కశ్యప్ చిత్రం ఫక్రే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్, మసాన్.. చిత్రాల్లోని ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. తాజాగా రిచా నటించిన జియా ఔర్ జియా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో చిత్ర ప్రమోషన్స్లో పాల్గొన్న రీచా కొన్ని ఆశక్తికర విషయాలు చెప్పింది. సినీ …
Read More »పవన్ కళ్యాణ్ అభిమానులు జల్సా చేసుకునే వార్త..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి ఇంజనీర్ బాబు, రాజు వచ్చినాడో అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినప్పటికీ అజ్ఞాతవాసి అనే టైటిల్ నే ఫైనల్ చేశారని సమాచారం. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. …
Read More »