Home / siva (page 489)

siva

సినిమా రివ్యూ.. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ

రివ్యూ : రాజా ది గ్రేట్‌ బ్యానర్ : స‌్ర‌వంతి సినిమాటిక్స్‌ తారాగణం : రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాటి , శ్రీవిష్ణు త‌దిత‌రులు.. కూర్పు : శ్రీకర్ ప్రసాద్ సంగీతం : దేవీ శ్రీ ప్ర‌సాద్‌ ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి నిర్మాతలు : నిర్మాతలు : స్రవంతి రవికిషోర్ , కృష్ణ చైతన్య సమర్పణ : దిల్‌ రాజు ర‌చ‌న‌, దర్శకత్వం : కిషోర్ తిరుమల …

Read More »

20ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఒప్పో ఎఫ్‌5.. ధర ఏంతో తెలుసా?

చైనీస్‌ హ్యాండ్‌సెట్‌ తయారీదారి ఒప్పో గురువారం తన సరికొత్త సెల్ఫీ-ఫోకస్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఒప్పో ఎఫ్‌5 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ముందు హ్యాండ్‌సెట్ల మాదిరిగానే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ కూడా సెల్ఫీలను ఫోకస్‌ చేసుకుని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ బ్యూటీ టెక్నాలజీతో మార్కెట్‌లోకి వచ్చింది. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ నవంబర్‌ 2న లాంచ్‌ కానుంది. రెండు స్టోరేజ్‌ ఆప్షన్లను ఈ ఫోన్‌ కలిగి ఉంది. ఒకటి 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ …

Read More »

ఇట్స్ అఫిషియ‌ల్.. కేవ‌లం ఒక్క పాట కోస‌మే భారీ వేడుక‌..!

ద‌క్షిణాది సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంకర్ రూపొందిస్తున్న భారీ చిత్రం రోబో 2.0.లో సూపర్ స్టార్ రజనీ, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ లాంటి హేమీ హేమీలు ఉన్నారు. ఇక ఈ చిత్రంలో ఫైట్లు, ఛేజ్ లు, ఇంకా ఇంకా చాలా చాలా వుండే ఈ సినిమాలో ఒకే ఒక్క పాట వుందట. ఈ విష‌యాన్ని సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ స్వ‌యంగా బయటపెట్టారు. అసలు మూడు పాటలు కంపోజ్ …

Read More »

జగ్గయ్యపేట మున్సిపల్‌ చెర్మన్‌ ఎన్నిక వాయిదా…144 సెక్షన్‌

ఏపీలో మరోసారి టీడీపీ కుట్రలు బట్టబయలైంది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ చెర్మన్‌ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. వైసీపీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఎలాగైనా మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేయించేందుకు టీడీపీ నేతలు ఈరోజు ఉదయం నుంచి కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి హరీష్‌ తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు మళ్లీ ఎన్నిక …

Read More »

మెర్సల్ వివాదం.. మ‌ద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు..!

త‌మిళ్ స్టార్ హీరో విజయ్ న‌టించిన మెర్సల్ చిత్రంలో జీఎస్టీ, నోట్ల రద్దుతో పాటు వైద్యుల పట్ల వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉండటంతో బీజేపీకి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. మెర్సల్ చిత్రంలో కొన్ని అభ్యంతరకర డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయి. వీటిపై తీవ్ర దుమారం చెలరేగింది. దాంతో ఓ తమిళ సినిమా కాస్తా, జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యింది. దీంతో ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో …

Read More »

అధికారంలో ఉంటే మగవారిపైనే కాదు…..అమ్మాయిలను ఏం చేసిన అడిగేవారు లేరా

భూకబ్జాను అడ్డుకున్న ఇద్దరు మహిళలపై దాడి చేసి, వాళ్ల చేతులు, కాళ్లు కట్టేసి పొదల్లో పడేసారు. ఇంత దారుణమైన ఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో జరిగింది. అనకాపల్లికి చెందిన శేఖర్ ..భూపతిపాలెం గ్రామానికి చెందిన దేవుడు అనే రైతు చెందిన భూమిని కబ్జా చేయాలనుకున్నాడు. దీనిని అడ్డుకున్నందుకు, దేవుడు కూతుర్లపై దాడి చేసి చేతులు, కాళ్లు కట్టేసి చెట్లల్లో పడేసారు. అధికారంలో ఉన్న ‘లోకల్ లీడర్ల అండ దండలతో మాభూమిని …

Read More »

ధోనీని తప్పించ‌డానికి అప్ప‌ట్లోనే భారీ స్కెచ్‌..!

క్రికెట్‌ను మ‌తంలా భావించే భార‌త్‌కు ప్ర‌పంచ క‌ప్‌ను మొద‌ట లెజెండ్ ఆల్‌రౌండ‌ర్ మాజీ కెప్ట‌న్ క‌పిల్ దేవ్ అందిచారు. ఇక 28 ఏళ్ల తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌‌ని అందించిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తర్వాత ఏడాదే నాయకత్వ బాధ్యతల నుంచి పక్కకి తప్పించాలని సెలక్టర్లు నిర్ణయించారట. ఈ విషయాన్ని ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ తాజాగా డెమోక్రసీస్‌ ఎలెవన్‌ : ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ …

Read More »

మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీడీపీ కుట్ర

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఆగడాలకు అంతు లేకుండాపోతున్నట్లుగా ఉంది. జగ్గయ్యపేట లో ఆ పార్టీనేతలే ఉద్రిక్త వాతావరణం సృష్టించడం శోచనీయం. వైసీపీకి మెజార్టీ ఉండటంతో ఎలాగైనా మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. పైపెచ్చు టీడీపీ కౌన్సిలర్లను వైసీపీ నేతలు కిడ్నాప్‌ చేశారంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యల నేతృత్వంలో హైడ్రామాకు …

Read More »

రాష్ట్రపతికి వైఎస్‌ జగన్‌ లేఖ… టీడీపీకి భయం పట్టుకుందా

ఏపీ ప్రతిపక్ష నేత వై సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు. శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందో వివరిస్తూ దేశ ప్రథమ పౌరుడికి లేఖ పంపారు. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు, ప్రలోభాల పర్వాన్ని సవివరంగా లేఖలో వివరించారు. ఏపీలో దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. …

Read More »

జ‌గ‌న్ కావాల‌నే ఆ ప‌ని చేశారా..?

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాల‌ని జ‌గ‌న్ సంక‌ల్పించుకున్నారు. అందులో భాగంగానే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తూ.. సీనియ‌ర్ నేత‌ల నుండి స‌ల‌హాలు స్వీక‌రిస్తూ.. ముఖ్య నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీలో ప్రజా సంకల్ప యాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పాదయాత్ర కోసం జ‌గ‌న్ అండ్ టీమ్ మాత్రం అదిరిపోయే ప్ర‌ణాళిక‌ల‌తో జ‌నాల్లోకి వెళ్లేందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat