కర్నూలు జిల్లా డోన్ ఓబులాపురం మిట్ట వద్ద సినీఫక్కీలో జరిగిన భారీ దారిదోపిడీకి పాల్పడ్డ నిందితుడు భీమ్సింగ్ ఎట్టకేలకు రాజస్థాన్లో ఎన్కౌంటర్ అయ్యాడు. భీమ్సింగ్ గత నెల డోన్ హైవేపై రూ.5 కోట్లు దోచుకుని పరారైన విషయం తెలిసిందే. 144 కేసుల్లో నిందితుడు అయిన అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భీమ్సింగ్ రాజస్థాన్లోని జానూర్ జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఓ వాహనంలో …
Read More »స్వీటీ ఇచ్చిన గిఫ్ట్ను డార్లింగ్ చాలా జాగ్రత్తగా..!
టాలీవుడ్ సాలిడ్ అందాల భామ అనుష్కకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. దాంతో ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు కానుకగా డిజైనర్ రిస్ట్ వాచ్ని ఇచ్చిందట. అసలే అనుష్క అంటే ప్రభాస్కు కూడా ప్రత్యేకమైన ప్రేమ.. అలాంటిది పుట్టినరోజు కానుక ఇస్తే ఇంకెంత మురిపెంగా చూసుకుంటాడు ఇప్పుడు అదే చేస్తున్నాడట డార్లింగ్. ఇప్పటికే అనుష్క – ప్రభాస్ల మధ్య ఏదో ఉందని గుసగుసలు రావడమే కాకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా …
Read More »వైసీపీలోకి మాజీ సీఎం తనయుడు..!
ఏపీలో టీడీపీకి అతి పెద్ద షాక్ తగలనుంది. ఇప్పటి వరకు వైసీపీలో గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలను అడ్డదారిలో టీడీపీలోకి లాక్కున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు ఒక నెల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన మాజీ సీఎం కుమారుడు నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.. మనోహర్ సమైక్యాంధ్రప్రదేశ్కు చిట్ట చివరి స్పీకర్గా పనిచేసారు..మనోహర్ …
Read More »ఇండియాలో అత్యంత ధనికుల లిస్టులో ఎన్టీఆర్ స్థానమేంతో తెలిస్తే షాక్….!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్స్తో మంచి జోరుమీద ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జై లవ కుశ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఇక మరోవైపు బిగ్బాస్కు హోస్ట్గా చేసి బుల్లితెర ప్రేక్షకులని కూడా ఆకట్టుకున్నాడు తారక్. అయితే తాజాగా ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటంటే దేశంలోని అత్యంత ధనికుల జాబితాలో ఎన్టీఆర్ …
Read More »నితిన్ నిజంగానే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాడా..?
పవన్ కళ్యాణ్ భక్తుల్లో ఒకడైన హీరో నితిన్ నటించిన లై చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే అందులో నితిన్ సరసన నటించిన.. మేఘా ఆకాష్కి మాత్రం నితిన్ మరోసారి అవకాశం ఇచ్చాడు. లై సినిమాలో ఇద్దరి జోడీ బాగుంది కానీ సినిమా బాగోలేకపోవడంతో ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఇద్దరి మధ్య మాత్రం మంచి కెమిస్ట్రీ కుదిరింది దాంతో తన తదుపరి సినిమాలో కూడా మేఘా …
Read More »అందమైన భామ.. అన్నీ విప్పేసి ఫోజిచ్చింది..!
అందమైన భామలకు అన్ని విప్పేయడం అంటే మహాసరదా.. తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ రావాలంటే ఎంత ఎక్కువగా ఎక్స్ పోజ్ చేస్తే అంత పేరొస్తుంది కాబట్టి రెచ్చిపోయి చూపిస్తున్నారు. తాజాగా ఆ కోవలోకి చేరింది దీపా దేవేంద్ర . ఈ భామ తాజాగా ఒంటి మీద ఉన్న బట్టలను అన్నింటినీ విప్పేసింది అంతేనా.. పై నుండి ఓ కోట్ అలా వేసుకొని రెండు గుండెలను బహిర్గతం చేసి ఫోటో షూట్ …
Read More »సుప్రీం కోర్టు టీవీ ఛానళ్లకు కీలక సూచన…!
చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న ‘బ్లూవేల్’ ఆన్లైన్ గేమ్ను జాతీయ సమస్యగా సుప్రీం కోర్టు అభివర్ణించింది. ఈ ప్రమాదకర గేమ్ అరికట్టేందుకు మూడు వారాల్లోగా ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నారులు ఈ గేమ్ ఆడకుండా అవగాహన కల్పించేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని దూరదర్శన్కు సూచించింది. రోజులో ప్రధాన సమయాన్ని (ప్రైమ్టైమ్) ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు డీడీ సహా ఇతర ఛానళ్లు కేటాయించాలని పేర్కొంది. ఇప్పటికే ‘బ్లూవేల్’ …
Read More »వాట్సాప్లో పొరపాటున మనం ఎవరికైనా మెస్సేజ్ పంపితే దాన్ని తొలగించే అవకాశం
ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వాట్సాప్లో పొరపాటున మనం ఎవరికైనా సందేశం పంపితే దాన్ని తొలగించే అవకాశం లేదు. దీన్ని వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. మనం ఎవరికైనా పొరపాటున సందేశం పంపితే వెంటనే దాన్ని తొలగించుకునే వీలు కల్పించింది. డబ్ల్యూఏబీటా ఇన్ఫో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి ఈ …
Read More »పవన్ వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింది.. దర్శకుడు సంచలనం..!
తీన్ మార్ చిత్రం రీమేక్ అని అది ప్లాప్ అవుతుందని నాకు ముందుగానే తెలుసనీ కానీ చేసేది ఏమిలేక ఆ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చిందని అలాగే కథ, కథనం లో ఎక్కడా మార్పులు చేయకపోవడం కూడా ప్లాప్ కావడానికి కారణం అంటూ చెప్పి బాంబ్ పేల్చాడు దర్శకుడు జయంత్ సి పరాంజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం తీన్ మార్. ఆ సినిమా పవన్ …
Read More »పవన్ కళ్యాణ్తో.. ఆ ప్రముక నిర్మాతకి చెడిందా..?
టాలీవుడ్ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడు నిర్మాత శరత్ మరార్. గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ – శరత్ మరార్ లు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఎంతగా అంటే పవన్కు ఎంతటి వాళ్ళైనా సరే శరత్ మరార్ తర్వాతే. అయితే కాటమ రాయుడు సినిమా తర్వాత శరత్ మరార్ ఎక్కడా కనిపించడం లేదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ శరత్ మరార్ …
Read More »