ఒకే తల్లి పేగు తెంచుకొని పుట్టిన సోదరులు ఆత్మీయంగా మసలుకుంటూ.. పరస్పరం అండగా ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కష్టాలొస్తే ఉమ్మడిగా ఎదుర్కొంటుంటారు. ఇదంతా తల్లి గర్భం నుంచి బయటకొచ్చాకే జరుగుతుంటుంది. మాతృ గర్భంలో ఉండగానే ఆ శిశువులు చూపిన సోదర ప్రేమ.. వారి ప్రాణాలను రక్షించింది. వారి ఆత్మీయ కౌగిలి బంధమే.. వారికి సంజీవని అయ్యింది. బ్రిటన్లో నర్సుగా పనిచేస్తున్న వికీ ప్లోరైట్(30) రెండోసారి గర్భందాల్చింది. 10వారాల గర్భిణిగా …
Read More »బెల్లంకొండ vs పోతినేని.. వీళ్ళ గొడవకు దారెటు..?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తాజా చిత్రం ఉన్నది ఒకటే జిందగీ విడుదల అయ్యి మిశ్రమ స్పందనతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా వెనుకబడింది. అయితే ఉన్నది ఒకటే జిందగీ సినిమా రిలీజ్ కు ముందే ఓ వివాదంలో చిక్కుకుంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ రామ్తో సినిమా తీద్దామని భావించి అతడికి అడ్వాన్స్ ఇచ్చాడట. ఎన్నాళ్లయినా సినిమా చేయకపోవడంతో తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయమంటూ ఉన్నది ఒకటే …
Read More »జగన్ ను బెదిరిస్తున్న అచ్చెన్నాయుడు….వెనుక అర్ధమేంటో?
‘ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా’ అన్న సామెతను మంత్రులు నిజం చేస్తున్నారు. మేమిచ్చే పెన్షన్ తీసుకుంటూ, రేషన్ తీసుకుంటూ మాకే వ్యతిరేకం చేస్తారా’ అంటూ నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబానాయుడు ఓటర్లను బెదిరించిన సంగతి అందరికీ తెలిసిందే. అదే వరసలో తాజాగా మంత్రి అచ్చెన్నాయడు కూడా జగన్ ను అచ్చంగా అదే విధంగా బెదిరిస్తున్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ‘తమ ప్రభుత్వం వేసిన సీసీ రోడ్లపైనే జగన్ …
Read More »ఇలా ఉంటే అమ్మాయిలకు అబ్బాయిలు ఈజీగా నచ్చుతారంట
ఈ రోజు అమ్మాయిలు, అబ్బాయిలలో మొదటగా చూసేది అందం. అంటే వీరు ఎలా ఉన్నారు.. ఎలాంటి అలవాట్లు లాంటివి అన్నీ చూస్తుంటారు. ఇతర దేశాలలో చాలామంది అమ్మాయిలపైన అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారు అని రీసెర్చ్ చేయగా ఎక్కువమంది అమ్మాయిలు చెప్పిన ఆసక్తికరమైన విషయాలు. అబ్బాయిలు షేవింగ్ విషయంలో గెడ్డాం తీసేసి, మీసాలు మాత్రమే ఉంచుకుంటే అమ్మాయిలకు ఎక్కువగా అట్రాక్టివ్గా కనబడరట. గెడ్డం, మీసాలు రెండూ పెంచుకోవాలి. గెడ్డం …
Read More »వాట్ అమ్మా ఎల్లో బ్యాచ్.. జగన్ పేరు మార్చుకున్నాడా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కష్టాల్ని స్వయంగా తెలుసుకోవడం కోసం ఆరు నెలల పాటు సుధీర్ఘ పాద యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం శ్రీవారి నైవేద్యం సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్ను తిరుమల వేద పండితులు ఆశీర్వదించారు. అయితే ఈ నెల 6వ తేదీ నుంచి …
Read More »మెర్సల్ తెలుగు రిలీజ్ ఎప్పుడో తెలుసా..?
తమిళనాట సంచలనం రేపిన విజయ్ తాజా చిత్రం మెర్సల్ తెలుగులో నవంబర్ రెండో వారంలో విడుదల కానుంది. అదిరింది పేరుతో దీపావళికి తెలుగులో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా ఆగిపోయింది. అక్టోబర్ 27 రిలీజవుతుందని నిర్మాతలు తాజాగా ప్రకటించినా, సెన్సార్ నుండి గ్రీన్సిగ్నల్ రాకపోవడంతో అక్టోబర్ 27 కూడా ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే తాజాగా ఈ చిత్రానికి అన్ని సమస్యలూ తీరాయి. సినిమాని నవంబర్ 9న …
Read More »చంద్రబాబు సర్కారుకు కేంద్రం సంచలన లేఖ..!
ఏపీ సర్కార్కి కేంద్రం షాక్ ఇచ్చింది.. షాక్ అంటే అలా ఇలా కాదు.. చంద్రబాబు సర్కార్ అవలంబిస్తున్న తీరు పై ఓ లేఖ రాయడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. సాక్ష్యాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కే విధంగా వ్యవహరించటం సరికాదని కేంద్రం రాష్ట్రానికి రాసిన లేఖలో పేర్కొంది. కేంద్ర హోం శాఖకు చెందిన అండర్ సెక్రటరీ ముఖేష్ షెనాయ్ ఘాటు పదజాలంతో నవంబర్ 2న …
Read More »లైంగిక వేధింపుల పై.. సింగర్ సునీత
సమాజంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులు నివారించేందుకు ఆయా ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహకారంతో పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. చిన్నారులపై లైంగిక వేధింపులు, అవగాహన, ఫిర్యాదులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించనున్నారు. జాగో.., బదలో.., బోలో.. నినాదంతో పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో సింగర్ సునితీ పాల్గొన్నారు. అమ్మాయిలు తమపై జరుగుతున్న, జరిగిన లైంగిక వేధింపుల విషయంలో గళం విప్పాలని …
Read More »వంటవాడు చేసే పనికి…స్నానం చేస్తున్న మహిళ కేకలు
ఓ మహిళ తన ఫ్లాట్లోని బాత్రూంలో స్నానం చేస్తుండగా కుక్ గా పనిచేస్తున్న ఓ యువకుడు తన మొబైల్ ఫోనుతో వీడియో తీసిన దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో సంచలనం రేపింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన భాస్కర్ అహ్లాదర్ (28) యువకుడు బెంగళూరు నగరంలోని బెల్లందర్ అపార్టుమెంటులో వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఓ మహిళ తన ఫ్లాట్లోని బాత్రూంలో స్నానం చేస్తుండగా కిటికీలో నుంచి ఎవరో మొబైల్ ఫోన్ …
Read More »నారయణలో వివాహేతర సంబంధాలు, ఆత్మహత్యలు….విద్యార్థుల్లో.. అమ్మానాన్నల్లో మార్పు శూన్యం
విద్యాలయాలు కావు విద్యార్దుల పాలిట మృత్యు గుహలు..జైళ్లలాంటి వాతావరణం,జైలర్స్ లా ఉపాధ్యాయులు,ఖైదీల్లా విధ్యార్దులు ..బయటికి చెప్పుకోలేక,తల్లిదండ్రులకు నచ్చినట్టు చదవలేక నరకం అనుభవిస్తూ గత నెలలోనే పదుల సంఖ్యలో ఆత్మహత్యలు ..ఏడాదిలో వందమందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇంత జరుగుతున్నా ,ఇంత మంది పిల్లలు చనిపోతున్నా అటు విద్యార్దుల అమ్మానాన్నల్లో కానీ,యాజమాన్యంలో కానీ ఎలాంటి మార్పు లేదు..సరికొత్తగా మరో వివాదం..నారయణ విధ్యాసంస్థలకు చెందిన ఒక ఆడియో టేపు బయటపడింది.ఇప్పుడు అది సోషల్ …
Read More »