ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు నీరజ్ పాండే ఎమ్ ఎస్ ధోనీ- ద అన్టోల్డ్స్టోరీ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇక ఆ చిత్రంలో ధోనీ ప్రేయసిగా దిశాపటానీ నటించగా ధోనీ భార్య సాక్షి పాత్రలో కైరా అద్వాని నటించిన సంగతి తెలిసిందే. కైరా అద్వాని కొరటాల శివ …
Read More »రాజశేఖర్ కుటుంబాన్ని వీడని సినిమా కష్టాలు..!
గరుడవేగ చిత్రం బంపర్ హిట్ అవడంతతో హ్యాపీగా ఉన్న రాజశేఖర్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని డ్రైవింగ్ చేస్తూ జూబ్లీహిల్స్ వద్ద అదుపు తప్పి ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 30 లక్షల రూపాయలతో తాము రెండు వారాల క్రితమే కొన్న కొత్త కారును రాజశేఖర్ కుమార్తె యాక్సిడెంట్ చేశారని బాధితులు అంటున్నారు. …
Read More »ఛార్మీ ఏరియాకి షిఫ్ట్ అవుతున్న పూరీ జగన్నాథ్..!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వరుస ప్లాపులతో దూసుకుపోతున్నాడు. పూరీ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి టాప్ హీరోలందరూ మొహం చాటుతున్నారు. దీంతో తన కుమారుడు ఆకాష్ హీరోగా ఒక లవ్ స్టోరీని స్టార్ట్ చేశాడు పూరీ. మెహబూబా పేరుతో ఓ సరిహద్దు ప్రేమకథను సెలక్ట్ చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంది. అయితే తాజాగా హిమాచల్ ప్రదేశ్లో భారీ షెడ్యూల్ పూర్తిచేసిన యూనిట్.. ఇప్పుడు …
Read More »ఇది నిజమేనా.. రాజశేఖర్ బంపర్ హిట్ అలా కొట్టాడా..?
హీరో రాజశేఖర్ గురించి చెప్పుకోవడానికి ఈ మధ్య కాలంలో ఒక మంచి సినిమా అంటూ లేకుండా పోయింది. చాలా కాలం తర్వాత రాజశేఖర్ తన సత్తా నిరూపించుకోవడానికి ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు గరుడవేగ చిత్రంతో వచ్చి బంపర్ హిట్ కొట్టాడు. ఇక ఈ చిత్రం పై సినీ సెలబ్రటీలు ప్రశంసలు వర్షం కురిపిస్తుంటే.. రాజశేఖర్కి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టీపిక్గా మారింది. మాంచి విజయాలతో …
Read More »ప్రముఖ హీరో భార్య.. సొగసు చూడ తరమా..!
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సంజయ్ లీలా బన్సాలీ చెక్కుతున్నచిత్రంలో పద్మావతి భర్త రాజా రావల్ సింగ్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ అసలు భార్య కూడా రాజ్ పుత్ వంశానికి చెందిన అమ్మాయే కావడం విశేషం. ఆమె అసలు పేరు మీరా రాజ్ పుత్. అయితే తాజాగా షాహిద్ – మీరాల జంట మొట్టమొదటి సారిగా ఓ మ్యాగజైన్కు ఫోజులిచ్చారు. అదే మ్యాగజైన్ వాళ్ళు మీరాను …
Read More »బాలీవుడ్ బ్రేకప్స్.. మరో జంట రెడీ..!
సినీ పరిశ్రమలో పేమలు, సహజీవనాలు, పెళ్లిళ్ళు, విడిపోవడాలు చాలా కామన్.. అలాగే ఈ గ్లామర్ ప్రపంచంలో బ్రేకప్లు కూడా చాలా కామన్ అయిపోయాయి. అప్పటికే అనేక సినీ జంటలు పై నాలుగు సిచ్యువేషన్లలోని ఏదో ఒక సిచ్యువేషన్లో విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఓ బాలీవుడ్ ప్రేమ జంట బ్రేకప్ లిస్ట్లో చేరిపోయారనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ స్టార్స్ అయిన దీపిక …
Read More »సాంప్రదాయాన్ని సైడ్చేసి.. గ్లామర్ గేట్లు ఏత్తేసింది..!
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాంచి ఊపుమీదున్న హీరోయిన్ ఎవరంటే మరో మాట లేకుండా మెహ్రీన్ కౌర్ పేరు చెప్పేయొచ్చు. మెహ్రీన్ నటిగా అంత ప్రతిభావంతమైనది కాకపోయినా, తన క్యూట్ నెస్తో తెలుగు నాట మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. టాలీవుడ్లో వరస పెట్టి అవకాశాలతో, విజయవంతమైన సినిమాలతో దూసుకుపోతోంది ఈ ప్రెటీ గాళ్. కాస్తంత బొద్దుగా ఉండే ఈ భామ ఇప్పుడు తన హాట్నెస్ తో వార్తల్లోకి వస్తోంది. జవాన్ …
Read More »సినిమా జరుగుతుండగా భార్య టాయిలెట్ కు వెళ్లొస్తానని భర్తకు చెప్పి
ఈమధ్య సినిమాకెళ్లడం కూడా డేంజరే అన్నట్లుగా వుంది. అతడు చక్కగా తన భార్యను తీసుకుని సినిమాకు వెళ్లాడు. సినిమా జరుగుతుండగా భార్య టాయిలెట్ కి వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. కానీ ఎంతసేపటికీ తిరిగిరాలేదు. వివరాలను చూస్తే… నెల్లూరు జిల్లా టీడీ గూడూరు మండలం వరిగొండకు చెందిన హరిత లక్ష్మి, పోలంరెడ్డి అవినాష్ రెడ్డి దంపతులు గత అక్టోబరు నెల 31వ తేదీన నెల్లూరులోని ఎస్-2 సినిమా థియేటర్కు సినిమా చూసేందుకు …
Read More »మంచి జోరుమీదున్న యాంకర్.. శ్రీముఖి
బుల్లితెర హాట్ యాంకర్లలో ఒకరైన అనసూయ ఒకవైపు యాంకర్ గానూ మరోవైపు వెండితెర పై మెరుస్తూనే ఉంది. ఇంకో యాంకర్ రష్మీ గౌతమ్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్.. అయితే ఇప్పుడు తాజాగా వీరికి పోటీ ఇస్తోంది యాంకర్ శ్రీముఖి. ఇప్పటికే అనసూయ, రష్మీకి యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక శ్రీముఖి కూడా తన క్రేజ్ను మరింత పెంచుకునే పనిలో వుంది. నిన్నమొన్నటి వరకూ చిన్నచిన్న పాత్రలనే …
Read More »పీవీ సింధు ఆరోపణలపై ఇండిగో స్పందన….చాలా సార్లు కోరిన
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆరోపణలపై ఇండిగో వైమానిక సంస్థ యాజమాన్యం స్పందించింది. పీవీ సింధు అధిక లగేజీతో ప్రయాణానికి సిద్ధమయ్యారని ఆ సంస్థ పేర్కొంది. లగేజీని కార్గోలోకి తరలించేందుకు ఆమె అంగీకరించలేదని తెలిపింది. చాలా సార్లు కోరిన తర్వాత లగేజీని కార్గోలోకి తరలించేందుకు అంగీకరించారని పేర్కొంది. అంతకు ముందు ఇండిగో సిబ్బంది ఒకరు తనతో అమర్యాదకరంగా ప్రవర్తించినట్లు పీవీ సింధు ఆరోపించారు. అటువంటి వ్యక్తి ఉద్యోగిగా ఉంటే ఇండిగో …
Read More »