భారత్-న్యూజిలాండ్ మూడో టీ20కి వర్షం ముప్పు పొంచివుంది. మ్యాచ్ జరుగుతుందా లేదా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తిరువనంతపురంలో మంగళవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాలి. ఇప్పటికే సిరీస్లో రెండు జట్లు 1-1తో సమంగా నిలవడంతో చివరి పోరు నిర్ణయాత్మకంగా మారింది. మూడు రోజులుగా అక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గ్రీన్ఫీల్డ్స్ అంతర్జాతీయ మైదానం మొత్తాన్ని సిబ్బంది కవర్లతో కప్పివుంచారు. వాతావరణం అనుకూలంగా …
Read More »రంగస్థలం 1985 శాటిలైట్ రైట్స్.. రేటు తెలిస్తే షాకే..!
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబి నేషన్లో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం 1985. ఒకవైపు స్టైలిష్ మేకర్ మరోవైపు మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో కలయికలో తోలి చిత్రం కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సుక్కు ఈ చిత్రాన్ని కాంప్రమైజ్ కాకుండా చెక్కుతున్నాడు. ఇక ఈ చిత్రం మెయిన్ థీమ్ విలేజ్ బ్యాక్డ్రాప్ అవడంతో …
Read More »ఓటుకు నోటు.. చంద్రబాబుకు ఊహించని పోటు..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రని గ్రాండ్ ప్రారంబించారు. జగన్ పాదయాత్ర తొలిరోజులో బాగంగా నిర్వమించిన బహిరంగ సబలో జగన్ స్పీచ్ని అదరగొట్టారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పటికే జగన్ పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నించిన టీడీపీ బ్యాచ్కి దిమ్మతిరిగే షాక్ తగలనుందనే వార్త ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. …
Read More »ఎక్కువ మొత్తం ఇచ్చారు.. అందుకే అక్కడ..?
తెలుగు వెండి తెరపై కేరళ కుట్టీల హవా నడుస్తోంది. ఇప్పటికే కీర్తీ సురేష్ అనుపమా పరమేశ్వరన్లు వరుస సక్సెస్లతో దూసుకుపోతుంటే.. మరో భామ లైన్లోకి వచ్చింది అను ఇమ్మాన్యుయేల్. అనుకి తొలి అవకాశమే న్యాచురల్ స్టార్ నానితో రావడం ఆచిత్రం సక్సెస్ కావడం.. ఆతర్వాత మినిమం గ్యారెంటీ హీరోతో కిట్టూ ఉన్నాడు జాగ్రత్ర చిత్రం పర్వాలేదనిపించింది. దీంతో అమ్మడికి తర్వాతి అవకాశం ఏకంగా పవన్ కళ్యాణ్తో నటించే అవకాశం వచ్చింది. …
Read More »గురుడవేగ.. ఆ ఇద్దరికీ భలే కిక్ ..!
తెలుగు చిత్రసీమలోని సీనియర్ కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. గత కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదురవ్వడం, రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉండటంతో రాజశేఖర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. పూర్వ వైభవం కోసం తపిస్తున్న ఆయన విజయం కోసం చందమామకథలు, గుంటూర్ టాకీస్ చిత్రాలతో ప్రతిభను చాటుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో జోడీకట్టారు. వీరిద్దరి కలయికలో రూపొందిన చిత్రం గరుడవేగ. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో.. సినిమా మొదలు పెట్టినప్పుడే …
Read More »నేను వెళ్లిపోయిన తర్వాత ప్రతి ఇంటిలో నాపోటో పెట్టుకునేంత మంచి చేస్తా…జగన్
ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో మాఫియా ప్రభుత్వం నడుస్తోందని, అలాంటి మాఫియా ప్రభుత్వాన్ని మనమందరం కూకటివేళ్లతో పెకిలించివేయాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇడుపుల పాయలో ఆయన పాదయాత్ర ఆరంబించిన తర్వాత ప్రసంగించారు. ‘కేసులంటే నాకు భయం లేదు, డబ్బులపై మమకారం లేదు. నేను చనిపోయినా పేదల గుండెల్లో ఉండాలన్నదే నా కసి. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని. ప్రత్యేక హోదా తెచ్చి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలన్నదే …
Read More »రెడ్ లైట్ ఏరియాలో చిక్కిన తెలుగు హీరోయిన్..!
మన అచ్చతెలుగు అమ్మాయి.. తెనాలిలో పుట్టి , ముంబైలో పెరిగి, అక్కడే మోడలింగ్ చేసి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు అమ్మాయి శోభిత దూలిపాళ్ల. ప్రస్తుతం గూఢచారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈమె ఏంటి వేశ్యగా మారడం అని అనుకుంటున్నారా. ఇదంతా ఓ సినిమా కోసమే లెండి.. తాజాగా ఈమె హిందీ – మలయాళం భాషల్లో మూథోన్ అనే ఓ బై లింగ్వుల్ సినిమాలో నటిస్తుంది. …
Read More »నాడు తండ్రి.. నేడు కూతురు..!
నటుడు రాజశేఖర్ సినిమా హిట్ అయ్యి పుష్కరకాలం అయ్యింది. కొంత కాలంగా ఈ యాంగ్రీ యంగ్ మాన్ నుండి అనేక చెత్త చిత్రాలు వచ్చాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు రాజశేఖర్ను దాదాపుగా మర్చిపోయారు అనుకుంటుండగా.. గరుడ వేగ చిత్రంతో బంపర్ హిట్ కొట్టాడు. ప్రవీన్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఇక చాలా రోజుల నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్న …
Read More »ఐశ్వర్య రాయ్ కొత్త సినిమా సెట్స్లో ప్రమాదం….గాయాలు
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కొత్త చిత్రం ఫన్నె ఖాన్ సెట్స్లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ గాయపడినట్లు సమాచారం. ఈ మేరకు చిత్ర మేకర్లు ఓ ప్రటన విడుదల చేశారు. ‘‘ఓ మోటర్ సైకిల్ బలంగా ఢీ కొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించాం. ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. నిర్లక్ష్యంగా బైక్ నడిపి ప్రమాదానికి …
Read More »మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ
ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. సోమవారం జూబ్లీహిల్స్లోని చిరంజీవి ఇంట్లో పనిచేసే వ్యక్తి రూ.2లక్షల నగదుతో పరారైనట్లు సమాచారం. చోరీకి సంబంధించి చిరంజీవి మేనేజర్ గంగాధర్ ఈ విషయంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరు ఇంట్లో సర్వర్గా పనిచేసే చెన్నయ్య అనే వ్యక్తి డబ్బుతో ఉడాయించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరంజీవి మేనేజర్ ఫిర్యాదుతో చెన్నయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి …
Read More »