ఏపీలో తొలిసారిగి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్కో కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ పోతున్నారు. అయితే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రపంచ వ్యాప్తంగా ప్రశంశలు వస్తున్నాయి. తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగింపు రోజున ఏపీ రాజధాని విషయంలో కూడా అందరికీ దిమ్మతిరిగే …
Read More »చంద్రబాబు గుట్టును రట్టు చేసిన బుగ్గన.. మొత్తం స్కామ్ ను బయటపెట్టడంతో
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజదాని అమరావతిలో ఒక సామాజికవర్గం వారు మాత్రమే లేరని,అన్ని వర్గాల వారు ఉన్నారని, బలహీనవర్గాల వారు అదికంగా ఉన్నారని వాదించారు. కాని ఒక సామాజికవర్గం కోసం రాజధాని అని ప్రచారం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించగా, ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి సంచలన రీతిలో సమాధానం ఇచ్చారు.రాజదానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ కాని, అస్సైన్డ్ భూములు కాని ఎవరెవరు కొనుగోలు …
Read More »చంద్రబాబు తప్ప మిగిలిన తొమ్మిది మంది టిడిపి ఎమ్మెల్యేలు సస్పెండ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామా నాయుడు, రామకృష్ణ బాబు, అశోక్ ,రామ్మోహన్ , సాంబశివరావు, వీరాంజనేయ స్వామి, సత్య ప్రసాద్, మద్దాల గిరి ఉన్నారు. రాజధానిలో జరిగిన కుంభకోణాలను బయటపెడుతుంటే ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు గొడవ చేస్తున్నారని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి జగన్ కల్పించుకుంటూ రాజదానికి …
Read More »నడి రోడ్డుపై ఓ ప్రేమ జంట..సీసీ కెమెరాల్లో రికార్డు
నడి రోడ్డుపై ఓ ప్రేమ జంట గొడవకు దిగిన ఘటన కర్ణాటకలోని బొమ్మనహళ్లిలో చోటు చేసుకుంది. ప్రియుడు ప్రియురాలిపై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పోలీసుల వివరాల మేరకు.. ఈ జంట బైక్పై వస్తూ ఓ చోట కిందకు దిగి వాగ్వాదానికి దిగారు. ఇదే క్రమంలో యువకుడు యువతిపై దాడికి యత్నించాడు. విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి అడ్డుకునే యత్నం …
Read More »ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..హోంశాఖ ఉత్తర్వులు జారీ
పలు ఉద్యమాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి కేఆర్ఎం కిశోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2016 జనవరిలో తుని, తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమం నేపథ్యంలో నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. దీంతో పాటు భోగాపురం విమానాశ్రయం భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుంటూరు, …
Read More »కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ హత్య..రెండు స్కార్పియో వాహనాల్లో ఒక్కసారిగా వేట కొడవళ్లతో
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ భూతం మరోసారి పడగవిప్పింది. టీడీపీ నేత సుబ్బారావును (45) దుండగలు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం బెలూం గుహల సమీపంలో చోటుచేసుకుంది. హత్యకు గురైన సుబ్బారావు బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా తెలుస్తోంది. ఈయన స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సుబ్బారావు గ్రానైట్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. బెలూం గుహల సమీపంలో పనులు జరుగుతున్న నేపథ్యంలో, …
Read More »మరికొద్దిసేపట్లో మూడో నంబర్ ప్లాట్ఫాం మీదకు వస్తుందని అనౌన్స్..ఇంతలో ఆ ఎక్స్ప్రెస్ను రద్దు చేసినట్టు అనౌన్స్మెంట్
రేణిగుంట రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ధర్నాకు దిగారు. యశ్వంత్పూర్ నుంచి హౌరా వెళ్ళవలసిన అంగా ఎక్స్ప్రెస్ రైలును అధికారులు చెప్పపెట్టకుండా రద్దు చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. మరికొద్దిసేపట్లో అంగా ఎక్స్ప్రెస్ మూడో నంబర్ ప్లాట్ఫాం మీదకు వస్తుందని అనౌన్స్ చేయడంతో ప్రయాణికులంతా ఫ్లాట్ఫాం మీదకు వచ్చి రైలు కోసం వేచిచూశారు. చాలాసేపు వేచిచూసినా రైలు రాకపోవడంతో వారు ఆందోళన చెందారు. ఇంతలో అంగా ఎక్స్ప్రెస్ను రద్దు చేసినట్టు అనౌన్స్మెంట్ …
Read More »పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్కు ఉరిశిక్ష..దేశ చరిత్రలో ఇదే తొలిసారి
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముషారఫ్ను ఉరి తీయాలంటూ పాకిస్తాన్లోని లాహోర్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఆయనపై గతంలో దేశద్రోహం కేసు నమోదయిన విషయం తెలిసిందే. ముషారఫ్పై నమోదైన కేసులను సుదీర్ఘంగా విచారించిన ముగ్గురు న్యాయమూర్తలు ధర్మాసనం మంగళవారం ఆయన్ని దోషిగా తేల్చుతూ.. తీర్పును వెలువరించింది. కాగా దేశ అధ్యక్షుడిగా ఉరిశిక్షను విధించడం పాకిస్తాన్ దేశ చరిత్రలో …
Read More »రజినీకాంత్ దర్బార్ ట్రైలర్ విడుదల
దర్బార్ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. దర్బార్ ఆడియోను కూడా ఇటీవలే రిలీజ్ చేశారు. ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాములుగా ఆడియో వేడుక సమయంలోనే ట్రైలర్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ, దర్బార్ విషయంలో దానికి విరుద్ధంగా చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత ఆడియో వేడుకను నిర్వహించి ఆడియోను రిలీజ్ చేశారు. ఆల్బమ్ కు మంచి పేరు …
Read More »దుమ్ములేపుతున్న “హి ఈజ్ సో క్యూట్..హి ఈజ్ సో స్వీట్”‘ సాంగ్
టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి ,టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు విజయశాంతి,రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అనిల్ సుంకర,దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే జనవరి పదకొండు తారీఖున విడుదల చేయడానికి చిత్రం యూనిట్ సన్నద్ధమవుతుంది. ఈ రోజు సోమవారం మరో పాటను ‘హి …
Read More »