ఏపీ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దేశంలోనే బలమైన ప్రతిపక్షం ఉన్న రాష్ట్రాలలో ఏపీ ముందువరుసలో ఉంటుంది. దానికి ప్రధాన కారంణం వైసీపీ. అయితే ఈ సారి అసెబ్లీ మొత్తం సందడి లేకుండా బోసిపోయినట్టు కనిపిస్తోంది. అయితే దానికి బలమైన కారాణాలే ఉన్నాయి. అవును ఏపీ అసెంబ్లీ సమావేశాల్ని వైసీపీ బహిష్కరించింది. అసెబ్లీ సమావేశాలను వైసీపీ ఎందుకు బహిష్కరించిదో.. తుగు కారణాలు కూడా సభాపతి ముందు వివరణ ఇచ్చింది. …
Read More »ఒక్క నర్సు ఏకంగా 106 మంది రోగులను ఎలా చంపిందో చూడండి
వైద్యం చేయడంలో విసుగు చెందిన ఓ జర్మనీ నర్సు ఏకంగా 106 మంది రోగులను పొట్టనబెట్టుకుంది. ప్రాణంతక మందులను ఇచ్చి వీరిని చంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. డెల్మెన్హోస్ట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే నీల్స్ హోగెల్(41) 2015లో ఓ ఇద్దరి రోగులను హత్య చేసినట్లు, మరో ఇద్దరిపై హత్యాయత్నం జరిపిందన్న కేసులో అరెస్ట్ అయింది. అయితే ఈమె మరిన్ని హత్యలకు పాల్పిడిందని ఆరోపణలు రావడంతో దర్యాప్తు జరిపిన పోలీసులకు విస్తుపోయే …
Read More »ఏపీ శాసనసభ.. చప్ప చప్పగానే..?
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ శుక్రవారం ప్రారంభం కానున్నాయి. చరిత్రలో తొలిసారిగా ప్రతిపక్షం లేకుండా ఏపీ శాసనసభ నేటి నుంచి జరగబోతోంది. పార్టీ మారిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేంత వరకూ తాము శాసనసభకు రాబోమని ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. తాజాగా కూడా మరో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని పార్టీలోకి చేర్చుకోవడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే అనర్హత వేటు వివాదం కోర్టు …
Read More »జగన్ పాదయాత్రకు మొదటి బ్రేక్..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకి బ్రేక్ పడింది. అయితే ఇది తాత్కాలిక బ్రేక్ మాత్రమే. అసలు విషయం ఏంటంటే జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండడంతో ఈ శుక్రవారం బ్రేక్ ఇచ్చారు. ఇక పాదయాత్రలో భాగంగా జగన్ నాల్గవరోజు 11 కిలోమీటర్ల మేరకు జగన్ నడిచారు. తాను ఏడు నెలలు 3000కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నానని, తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ …
Read More »ఒక ఏడాదిన్నర ఓపికపట్టండి.. లక్షా 42 వేల ఉద్యోగాలు నేను ఇస్తా
ఏపీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర జోరుగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయత్రలో జనం నుండి స్పందనపై వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అంతా అనుకున్న విధంగానే సాగుతుండడంతో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో చేపట్టిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నాల్గోవ రోజు కడప జిల్లాలో సాగుతోంది. ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అని చెప్పుకుని …
Read More »బాహుబలి పెంపుడు తండ్రికి…అమ్మాయిల్ని వేధించే అలవాటు ఉందట
ఐమ్యాక్స్ మేనేజర్ గా పని చేస్తూ.. పలు సినిమాల్లో నటించిన వెంకట్ ప్రసాద్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన నటించిన పలు సినిమాల్లో బాహుబలి ఒకటి. ఈ సినిమాలో బాహుబలి పెంపుడు తండ్రిగా నటించిన ఆయన కాస్త ఫేమస్ అయ్యాడు. అసలే నటుడు.. ఆ పై సెలబ్రిటీ హోదాతో అయ్యగారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారట. దాదాపు 40 సినిమాల్లో నటించిన వెంకట్ ప్రసాద్ కు అమ్మాయిల్ని వేధించే …
Read More »‘సింగమ్’ సినిమాటోగ్రాఫర్ మృతి
ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్ ప్రియన్ కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన సినీ కెరీర్లో ఎక్కువగా దర్శకుడు హరి తెరకెక్కించిన చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. ముఖ్యంగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగమ్’ సిరీస్ చిత్రాలకు ప్రియన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ప్రస్తుతం విక్రమ్-హరి దర్శకత్వంలో ‘సామి స్క్వేర్ చిత్రానికి పనిచేస్తున్నారు. 2003లో వచ్చిన సామి చిత్రానికి సీక్వెల్ ఇది. హరితో కలిసి …
Read More »ఇది టీడీపీకి అతి పెద్ద దెబ్బ… వైసీపీ నుండి పోటి…జూ..ఎన్టీఆర్…!
నార్నె శ్రీనివాసరావు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మామగా సుపరిచితుడు. అంతేగాక తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు దూరపు బంధువు కూడా. ఆ బంధుత్వంతోనే తారక్ కు నార్నె కూతురినిచ్చి పెళ్లి చేశారని అంటారు. అయితే గత కొంతకాలంగా అయితే నార్నె శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీతో అంత సన్నిహితంగా లేరని స్పష్టం అవుతోంది. ప్రత్యేకించి తారక్ రాజకీయ వారసత్వానికి తెలుగుదేశంలో ఎలాంటి అవకాశం లేకపోవడం, తెలుగుదేశం పార్టీ వారసత్వ అధికారాలు నారా …
Read More »ప్రజాసంకల్ప యాత్ర.. జగన్ తప్పిదమా.. చారిత్రక విజయమా..?
ఏపీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర జోరుగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయత్రలో జనం నుండి స్పందనపై వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అంతా అనుకున్న విధంగానే సాగుతుండడంతో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. పాదయాత్రలో భాగంగా జగన్ దారిపొడవునా ప్రజలతో మమేకం అవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, అధికార పక్షంపై ఘాటు విమర్శలు చేసుకుంటూ, సీఎంపై సవాళ్లు విసురుతూ, ప్రజలపై వాగ్దానాల వర్షం కురిపిస్తూ …
Read More »ముగ్గురు అన్నలు చెల్లెలును ఇంట్లోనే గొలుసులతో కట్టేసి
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. కంటి రెప్పలా చూసుకోవాల్సిన అన్నయ్యలు చెల్లిని చిత్రహింసలకు గురి చేశారు. భార్యల మాటలు విన్న ముగ్గురు అన్నలు చెల్లెలు గీతకు నరకం చూపించారు. ఆమెను ఇంట్లోనే గొలుసులతో కట్టేసి రాక్షసుల్లా ప్రవర్తించారు. ఇంట్లో పనులు చేయించుకున్న తర్వాత గొలుసులు వేసి బంధించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతి చెందడంతో అన్న వదినల వద్ద ఉంటూ డిగ్రీ పూర్తి చేసింది గీత. అన్నయ్యలు, వదినల చిత్రహింసలు …
Read More »