ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక పాదయాత్రలో భాగంగా.. ప్యారడైజ్ లీక్స్ విషయంలో స్పందిచింన జగన్.. చంద్రబాబుకు 15 రోజులు గడువు ఇచ్చి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే జగన్ విసిరిన సవాల్కి చంద్రబాబు విచిత్రంగా స్పందిచారు. ప్యారడైజ్ లీక్స్ వ్యవహారంలో జగన్ పేరు పత్రికల్లో వచ్చింది. జగన్ అవినీతి పరుడని అక్రమ పెట్టుబడులు ఉన్నాయని.. నల్లడబ్బు ఎలా సంపాదించారని.. …
Read More »నేను వివాహం చేసుకోబోతున్నది ఇతనే… హీరోయిన్ నమితా క్లారీటి
అందాల భామగా తమిళంలో ఒకప్పుడు నమితకు ఎంతో క్రేజ్ ఉండేది. కొత్త కథానాయికల రాక ఎక్కువగా ఉండటంతో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలాంటి నమిత .. సీనియర్ నటుడు శరత్ బాబుతో ప్రేమాయణం కొనసాగిస్తోందంటూ కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. నిజం చెప్పాలంటే ఈ వార్త అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ ప్రచారం పట్ల నమిత తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసింది. “ఆయన వయసేంటి? .. …
Read More »సిగ్గుమాలిన.. విద్యా..!
బాలీవుల్ భారీ అందాల తార విద్యా బాలన్ గ్లామర్ ప్రదర్శన దెబ్బకు ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు.. అన్నీ సినీ వుడ్లు ఆమే అంగాగ అందాల ప్రదర్శనకి ఫిదా అయిపోయిన విషయం తెలిసిందే. అయితే సినీ ప్రపంచం బయట ఎప్పుడూ సాంప్రదాయంగా ఉండే విద్య తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. హీరోయిన్ కావాలంటే సిగ్గు, శరం లాంటివి వదిలెయ్యాలని.. అప్పుడే సరిగ్గా నటించగలుగుతారని కుండబద్దలు …
Read More »సింగపూర్లో హైదరాబాద్ వ్యాపారి దారుణ హత్య… వాట్సాప్లో వైరల్
సింగపూర్లో హైదరాబాద్ వ్యాపారి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన వాసుదేవ్రాజ్ను వ్యాపారం పేరుతో పలువురు సింగపూర్కు తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లాక అతన్ని గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్లోని రాజ్ బంధువులకు నిందితులు ఫోన్ చేసి రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. డబ్బులు చెల్లిస్తే అతన్ని వదిలేస్తామని బెదిరించారు. వాసుదేవ్ను బంధించిన చిత్రాలను వాట్సాప్లో పంపించారు. బంధువుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో …
Read More »పవన్ కళ్యాణ్.. చేజేతులా తప్పు చేశాడా..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద తప్పు చేశాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. అసలు నిజంగానే పవన్ తప్పు చేశాడా.. అయితే ఆ తప్పేంటనేగా.. ఇటీవల తమిళ సినీ రాజకీయాల్లో సెన్షేషన్ అవుతూ దేశ రాజకీయ వర్గాల్లో కూడా సంచలనం రేపిన మెర్సల్ చిత్రాన్ని రీమేక్ చేయక పోవడమే పవన్ చేసిన తప్పంటా.. కోలీవుడ్లో దీపావళి కానుకగా రిలీజ్ అయిన మెర్సల్ చిత్రం …
Read More »భోపాల్ గ్యాంగ్ రేప్ లో వైద్యాధికారులు ఇచ్చిన రిపోర్టు చూసి షాక్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భోపాల్ గ్యాంగ్ రేప్.. అసలు అత్యాచారమే కాదట. అంగీకారంతో జరిగిన సెక్స్ అట. ప్రాథమిక వైద్య నివేదికలో డాక్టర్లు ఇదే చెప్పారు. 19 ఏళ్ల యువతి.. అందులోనూ సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న ఉన్నత విద్యావంతురాలు.. ఆమెను బలవంతంగా లెక్కెళ్లి, చేతులను తాళ్లతో వెనక్కి కట్టి, బట్టలు చించి, సిగరెట్లు తాగుతూ నలుగురు వ్యక్తులు మూడు గంటల పాటు ఒకరి తర్వాత ఒకరు పశువాంఛ తీర్చుకుంటూ.. అత్యాచారం …
Read More »కేరాఫ్ సూర్య.. జెన్యూన్ టాక్..!
టాలీవుడ్ యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ చాలాకాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత తన స్థాయికి తగిన హిట్ లేని సందీప్ కిషన్కు ఇప్పుడు కెరీర్ పరంగా అర్జెంటుగా ఓ హిట్ సినిమా అవసరం. నగరం, నక్షత్రం ఇలా ఎన్నో సినిమాలు చేస్తూన్నా అవన్నీ డిజాస్టర్ల మీద డిజాస్టర్లు అవుతున్నాయి. అయితే తాజాగా సందీప్ కోలీవుడ్ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో నటించిన ద్విబాషా చిత్రం c/o సూర్య. …
Read More »జగన్ కష్టం.. వేణుమాధవ్ చిల్లర పలుకులు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకి వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతలు ఒక్కొకరుగా వచ్చి జగన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది టీడీపీ నేతలు జగన్ పాదయాత్ర పై వ్యాఖ్యలు చేయగా.. తాజాగా టీడీపీ కరివేపాక్ బ్యాచ్లో ఒకడైన సినీ నటుడు వేణుమాధవ్ జగన్ పై కామెంట్స్ చేశారు. అసలు విషయం ఏంటంటే సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండడంతో.. జగన్ పాదయాత్రకి ఈ శుక్రవారం …
Read More »ఐశ్వర్య రాయ్ ఫొటోలు వైరల్…డిలీట్ చేయాల్సిందిగా అభిషేక్ వార్నింగ్
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ఫొటోలను డిలీట్ చేయాల్సిందిగా భర్త అభిషేక్ బచ్చన్ మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. మొన్న శుక్రవారం అభి, ఐష్ కలిసి ప్రముఖ ఫ్యాషన్డిజైనర్ మనీశ్ మల్హోత్రా ఏర్పాటుచేసిన పార్టీకి వెళ్లారు. పార్టీలో ఐశ్వర్య మోకాళ్లు కన్పించేలా ఓ డ్రెస్ వేసుకుంది. అయితే పార్టీ అయిపోయాక తిరిగి ఇంటికి వెళుతుంటే ఐష్ ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు వెంటబడ్డారు. ఐష్ కారులో కూర్చుంటుండగా అసభ్యకరంగా ఫొటోలు తీశారు. దాంతో …
Read More »కుమారుడితో సహా దంపతులు బావిలో దూకి ఆత్మహత్య
కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. తుగ్గలి మండలం రామలింగాయపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగరాజు(27), అతని భార్య తిమ్మక్క(22) తమ కుమారుడు క్రిష్ణయ్య(8 నెలలు)తో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం కంది పంటకు పురుగుల మందు పిచికారీ చేసేందుకు వారు గంగరాజు, తిమ్మక్క.. కుమారుడిని తీసుకుని పొలానికి వెళ్లారు. గురువారం ఎంత …
Read More »