టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా విడుదల అయినా.. డైరెక్టర్ రాజమౌళి సోషల్ మీడియాలో ఏ సినిమానైనా పొగిడాడంటే.. ఆసినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుందని ఆయా సినిమాల డైరెక్టర్స్, నటీనటులు గాలిలో తేలిపోతుంటారు. అయితే ఒకప్పుడు రాజమౌళి చేసిన ట్వీట్స్ చూసి సినిమాకెళ్లిన ప్రేక్షకుడు థియేటర్ నుండి తృప్తిగా బయటకి వచ్చేవాడు. అయితే ఇటీవల రాజమౌళి ఆయన సన్నిహితుల కోసం సినిమా విజయం సాధించినా సాధించకపోయినా కూడా సినిమా సూపర్ …
Read More »ఏపీ ప్రజలకు.. జగన్ సంచలన విఙ్నప్తి..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో తనపై అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తూ వస్తున్నారు. అందుకే ప్రతి విమర్శకూ ఆయన ప్రజలకు వివరణ ఇస్తున్నారు. వైఎస్ జగన్ పై ప్రధాన ఆరోపణ వైసీపీని అధికారంలోకి తెస్తే రాజధానిని అమరావతి నుంచి మారుస్తారన్నది. ఇది ఎప్పటి నుంచో టీడీపీ, ఎల్లోమీడియాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధానిని రాయలసీమ ప్రాంతానికి తరలించుకు …
Read More »శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టు ఎంపిక …. ఆల్రౌండర్కు విశ్రాంతి
శ్రీలంకతో టెస్టు సిరీస్కు బీసీసీఐ 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన సెలక్టర్లు యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు విశ్రాంతి కల్పించారు. టీమ్ మేనేజ్మెంట్ను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శ్రీలంక సిరీస్ తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్లో సుదీర్ఘంగా పర్యటించనుంది. ఈ నేపథ్యంలో పాండ్యపై పని ఒత్తిడి లేకుండా చూసేందుకు, గాయాల బారిన పడకుండా ఉండేందుకు విశ్రాంతినిచ్చారు. …
Read More »వేణుమాధవ్… చంద్రబాబు వెంట పడుతున్నది ఇందుకేనా
నటుడు వేణుమాధవ్కి ఈ మధ్య కాలంలో సినిమాలు ఏమీ లేవు. ఆ మధ్య నంద్యాల బై పోల్ ప్రచారంలో కనిపించి వెళ్లడమే హద్దు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వేణుమాధవ్ వార్తల్లోకి వచ్చాడు. గురువారం సాయంత్రం వెలగపూడి వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యాడు వేణుమాధవ్. ఏమిటీ విశేషం అంటే.. ‘ఏం లేదు.. చంద్రబాబును కలిసి చాన్నాళ్లు అయ్యింది, ఆయన మీద బెంగ మొదలైంది. అందుకే వచ్చి కలిశా..’ …
Read More »సినిమా రివ్యూ : ఒక్కడు మిగిలాడు
రివ్యూ : ఒక్కడు మిగిలాడు బ్యానర్ : పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తారాగణం : మంచు మనోజ్, రెజీనా, అనిషా ఆంబ్రోస్, జెన్నీఫర్, సుహాసిని, మిలింద్ గునాజి తదితరులు కూర్పు : కార్తీక శ్రీనివాస్ కళ: పీఎస్ వర్మ సంగీతం : శివ నందిగామ ఛాయాగ్రహణం : వి.కోదండ రామరాజు నిర్మాతలు : ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ స్క్రీన్ప్లే : గోపీ మోహన్ కథ, దర్శకత్వం : అజయ్ …
Read More »నా మొదటి అకౌంట్ అప్పుడు ఓపెన్ అయింది.. నిజం చెప్పిన రష్మి
హాట్ యాంకర్ రష్మి. తాను మొదట్లో వైజాగ్ నుంచి హైదరాబాద్కు వచ్చినప్పుడు తను ఎదుర్కొన్న సమస్యను నటుడు అలీతో పంచుకుంది రష్మి. ‘మాది వైజాగ్. సినిమాలంటే చచ్చేంత ఇష్టం. ఎలాగైనా సినిమాల్లో నటించాలని కుటుంబసభ్యులను కోరా. మా కుటుంబ సభ్యులకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నా మనస్సు అందుకు అంగీకరించలేదు. నేను ఎలాగైనా సినిమాల్లో నటించాలని హైదరాబాద్కు వచ్చా. వచ్చిన కొన్ని నెలల పాటు పర్సులో డబ్బులు …
Read More »సాయి పల్లవి చేసిన పనికి సిగ్గుపడిన.. నాని..!
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని మరో డిఫరెంట్ ఆండ్ యూత్ఫుల్ స్టోరీతో మరోసారి బాక్సాఫీస్ను కుమ్మేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుటికే ఈ ఏడాదిలో నేనులోకల్, నిన్నుకోరి లాంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని జోరుమీద ఉన్న నాని.. తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవితో కలిసి చేస్తున్న చిత్రం MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి). డిసెంబర్ లో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్ర ఫస్ట్ టీజర్ని చిత్ర …
Read More »మనోజ్ చిత్రానికి రేటింగ్ అడగొద్దన్న.. కత్తి మహేశ్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండవ తనయుడు మంచు మనోజ్ నటించిన తాజా చిత్రం ఒక్కడు మిగిలాడు ఈ శుక్రవారమే రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం విడుదలకు ముందు థియేటర్ల వివాదం తలెత్తగా.. టాలీవుడ్లో పెద్ద రచ్చే అయ్యింది. ఈ చిత్రం మొదటి షో పడ్డాక మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఈ చిత్రం పై సినీ విమర్శకుడు మహేష్ కత్తి స్పందన సినీ వర్గీయుల్లో హాట్ టాపిక్ అయ్యింది. …
Read More »రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడి గర్ల్ ఫ్రెండ్ ని పూరీ జగన్నాథ్ దగ్గరకి
కొత్త సినిమా మెహ బూబా తో తన కొడుకుని హీరోగా పెట్టిన పూరీ జగన్నాథ్ ఈ సినిమా మీద చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఫుల్ బిజీ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా నడుస్తోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వెళుతున్నారు. ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కన్నడలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోన్న ఈ అమ్మాయి, ఒక్కసారిగా పూరీ …
Read More »ఫోటోలు అద్భుతంగా రావాలి అంటే వారితో పడుకోవాల్సిందే… మోడల్
అంతర్జాతీయంగా లైంగిక వేధింపుల కి సంబంధించి మహిళలు అందరూ ఒక్కొక్కరు గా బయట పడుతున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఆడ మనిషీ మొదలు పెట్టిన ఈ MEE TO అనే క్యాంపెయిన్ లో సోషల్ మీడియా మాధ్యమం గా నడుస్తున్న ఈ అద్భుత పంథా అనేక షాకింగ్ విషయాలని బయట పెడుతోంది. బయట పెట్టింది. నిందితులు ఒక్కొక్కరు గా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు. అంతర్జాతీయ మోడల్స్ ఇప్పుడు తమని ఎవరో …
Read More »