నేరాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఏపీలో జరుగుతున్నాయి. నెల్లూరులో రోడ్డుపై నిరీక్షిస్తున్న యువకుడిపై ఓ సెక్స్ వర్కర్ వల విసిరింది. అతన్ని సమీపంలోని ఖాళీ స్థలం వద్దకు తీసుకెళ్లి తన సహచరుడితో కలిసి దాడి చేసింది. యువకుడి వద్ద ఉన్న నగదు దోచుకెళ్లింది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని గుప్తాపార్కు నారాయణరావుపేటకు చెందిన ఎన్.చిరంజీవి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 29వ …
Read More »జగన్ క్యారెక్టర్ పై.. అసెంబ్లీ సాక్షిగా నిజం ఒప్పుకున్న చంద్రబాబు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టి ప్రజల బాట పట్టారు. ఇక పాదయాత్రకి విశేష స్పందన రావడంతో టీడీపీ నేతలు ఒక్కొకరుగా బయటకు వచ్చి జగన్ పై బురదజల్లడానికి పూనుకున్నారు. అయితే జగన్ కూడా తన పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడమే కాకుండా వారికి షాక్ ఇస్తూ సవాల్ విసురుతున్నారు. ఇక తాజగా ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో ప్రధాన …
Read More »జగన్ భద్రతా సిబ్బందికి..వైసీపీ కార్యకర్తలకు మద్య గొడవ ..తీవ్ర ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఐదవ రోజు సాగుతోంది. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల శివారులోని మైలవరం కాల్వ నుంచి జగన్ శనివారం ఉదయం పాదయాత్రను పున:ప్రారంభించారు.జగన్ పాదయాత్రలో వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాదయాత్రలో జన సందోహం పెద్ద ఎత్తున వచ్చారు.అయితే యర్రగుంట్ల మండలం పోట్లదూర్తి దగ్గర వైసీపీ అభిమానులను జగన్ దగ్గరికి పంపలేదని భద్రతా …
Read More »వైఎస్ ‘పావురాళ్ళగుట్ట’ ప్రమాదం పై పాస్టర్ సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్నారు. జగన్ పాదయత్రకి జనం నుండి విశేష స్పందన వస్తోంది. ఒక వైపు జగన్ పాదయాత్ర చేస్తూనే మరోవైపు తన పై వస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు. ఇక ఇప్పటి వరకు జగన్ను టీడీపీ నేతలే టార్గెట్ చేయగా తాజాగా ఓ పాస్టర్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏంటంటే.. జగన్ పాదయత్నని ప్రారంబించడానికి ముందు తిరుమల వెంకటేశ్వర …
Read More »పవన్ మాజీ భార్య రేణుకు భర్తగా మంచి అబ్బాయిని వెతకండి…ఉదయభాను
మోడల్ గా కెరియర్ ని మొదలు పెట్టి , ఆ తర్వాత హీరోయిన్ అయ్యి, ‘బద్రి ’ సినిమాతో పవన్ కళ్యాణ్ కు భార్య అయిన రేణు దేశాయ్ ఇపుడు యాంకర్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. అయితే నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ లో రేణు దేశాయ్ సంప్రదాయ దుస్తులతో కొత్త గెటప్ వేశారు. ఈ గెటప్లో అచ్చం పెళ్లి కూతురులా వున్నారు. ఆ గెటప్కు సంబంధించిన వివరాలను ఇన్స్టాగ్రామ్ …
Read More »డార్లింగ్ అవుట్.. అనుష్క నయా ఎఫైర్..?
తెలుగు సినీ చరిత్రలో ఉన్న పరిపూర్ణమైన హీరోయిన్లలో అనుష్క ఉంటారనడంలో సంధేహం లేదు. ఎందుకంటే ఆమే నటించిన చిత్రాలే అందుకు ఉదాహరణ. అరుధంతిలో జేజెమ్మ, వేధంలో సరోజ, రుద్రమదేవి లీడ్ క్యారెక్టర్, బాహుబలిలో దేవసేన, తజాగా చేస్తున్న భాగమతి ఇలాంటి చిత్రాలతో అనుష్క నెంబర్ వన్ హీరోయన్ల జాబితాలో నిలిచింది. ఇక అనుష్కకి ఎన్ని హిట్స్ ఉన్నాయో.. ఆమె పై గాసిప్స్ కూడా అన్నే ఉన్నాయి. టాలీవుడ్ హీరోయిన్లు అందరిలో …
Read More »బ్రేక్ తర్వాత.. జనంలోకి వచ్చిన జగన్..!
జగన్ పాదయాత్రకు శుక్రవారం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. గురువారం తన పాదయాత్రను ముగించుకున్న జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో చిన్న విరామిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరైన జగన్ తిరుగుముఖం పట్టారు. శనివారం యధావిధిగా జగన్ తన పాదయాత్రను కొనసాగించనున్నారు. ఇక జగన్ చేపట్టిన పాదయాత్ర ఏడు నెలల పాటు కొనసాగనుంది. అయితే ప్రతి శుక్రవారం తన పాదయాత్రకి బ్రేక్ తప్పనిసరి అయ్యింది. …
Read More »పది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని
హైదరాబాద్ నగరంలో ఘోరం జరిగింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని మృత్యువు కబళించింది. పెళ్లి షాపింగ్ చేసేందుకు నగరానికి వచ్చిన ఆ యువతి రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. సరూర్ నగర్ పరిధిలోని కొత్తపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లొకి వెళ్లితే …ఖమ్మం జిల్లాకు చెందిన 21 ఏళ్ల గీత కుటుంబసభ్యులతో కలిసి పెళ్లి వస్త్రాలు కొనుగోలు చేసేందుకు నగరానికి వచ్చింది. కొత్తపేటలోని ఓ దుకాణంలో వస్త్రాలు కొనుగోలు చేసిన …
Read More »ప్రభాస్ నిజంగానే.. అనుష్క కోసం అంత ఖర్చుచేశాడా..?
టాలీవుడ్ హీరోయిన్ అనుష్క పుట్టినరోజు సందర్భంగా.. డార్లింగ్ ప్రభాస్ బి ఎం డబ్ల్యూ కారు బహుమతిగా ఇచ్చాడనే వార్త సినీ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. ప్రభాస్ – అనుష్క లు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అంతకుమించి వారిద్దరి మధ్య అనుబంధం ఉందని కూడా పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. గత నెలలో ప్రభాస్ పుట్టినరోజు రాగా అనుష్క ఖరీదైన న్యూ బ్రాండ్ వాచ్ బహుమతిగా …
Read More »ప్యారడైజ్ లీక్స్లో ఉన్నవాళ్లందర్నీ విచారించండి..?
కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. జీఎస్టీపై స్పందిస్తూ.. ఇదో గందరగోళమైన పన్ను విధానమంటూ అభివర్ణించారు. అంతేకాదు ఇటీవల ప్యారడైజ్ పేపర్స్లో వెలుగు చూసిన ప్రతి ఒక్కరిపై విచారణ జరిపించాలని యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. ఇక అంతటితో ఆగకుండా వీరిని 15 రోజుల్లోగా విచారించాలని అన్నారు. ఈ పేపర్లలో ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా పేరు …
Read More »