Home / siva (page 449)

siva

టీ తాగిన జగన్…కొట్టు యాజమానీని ఏమి అడిగాడో తెలుసా

ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులోని మెయిన్‌బజార్‌లో టీ తాగారు. మెయిన్‌బజార్‌లో వెళుతూ అలా పక్కన ఉన్న టీ కొట్టుకెళ్లి ‘యాసిన్‌ భాయ్‌.. ఏక్‌ ఛాయ్‌ దాలో భాయ్‌’.. అని అడిగి సాధారణ వ్యక్తిలా టీ తాగారు. టీ తాగుతూ యాసిన్‌ కష్టనష్టాల గురించి వాకబుచేశారు. ఒక్కో టీ ఎంతకు అమ్ముతున్నావు.. పాలు లీటర్‌ ఎంతకు కొనుగోలు చేస్తావు.. మిగులుబాటు ఎంత.. …

Read More »

ఆరో రోజు జన సంద్రోహం మద్య జగన్‌ పాదయాత్ర

వైసీపీ అధినేత ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా సాగుతుంది. ఇవాళ ఆరో రోజు ఆదివారం కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం సాయిశ్రీ నగర్‌ నుండి జన సంద్రోహం మద్య జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. జగన్ వెంట నడిచేందుకు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జగన్‌ ముందుకు సాగరు. ఈ క్రమంలో ఈరోజు అనగా ఆరో రోజు …

Read More »

అప్పుడు నలుగురు రేప్.. ఇప్పుడు ముగ్గురు రేప్

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సివిల్ సర్వీసెస్‌కు ప్రీపెర్ అవుతన్న 19 ఏళ్ల ఓ యువతిని నలుగురు వ్యక్తులు భోపాల్‌ ల్లో గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతం మరవక ముందే.. మధ్యప్రదేశ్‌లో మరో గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ దళిత మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళ పేర్కొన్న వివరాల …

Read More »

1111 మంది గర్భిణులకు సామూహిక సీమంత మహోత్సవం

హైదరాబాద్ నగరంలోని  అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంపాపేట్‌లో సామ నర్సింహా రెడ్డి గార్డెన్స్‌లో 1111 మంది గర్భిణులకు సామూహిక సీమంత మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్వీకర్ పద్మా దేవేందర్ రెడ్డిలు హాజరయ్యారు. గర్భిణులకు చీరలు, పండ్లు, పూలు పంపిణీ చేసి ఆశీర్వదించారు. కులమత భేదాలు లేకుండా ఇంతమంది పేద మహిళలకు అమ్మ ఫౌండేషన్ సామూహిక సీమంతాలు నిర్వహించడం అభినందనీయమని నర్సింహారెడ్డి …

Read More »

ఏపీలో ఘోర ప్రమాదం

ఏపీలోని గుంటూరులో ఘోర ప్రమాదం జరిగింది. పాతగుంటూరులోని మణి హోటల్‌ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నం నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కార్పొరేషన్‌ అధికారులు ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువల తవ్వకాలు జరిపారు. దీనిలో భాగంగా పసుపులేటి నరసింహారావుకు చెందిన భవంతి ముందు భాగంలో మురికి కాలువ తవ్వకాలు …

Read More »

షాక్ న్యూస్..ఈ నెల 24న రిలీజ్ ఉండగా దర్శకుడు ఆత్మహత్య

ప్రముఖ భోజ్‌పురి దర్శకుడు షాద్‌ కుమార్‌ (49) ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వర్గ్‌’ సినిమా ఈ నెల 24న రిలీజ​ కావాల్సి ఉండగా ఈ లోపు ఆయన మరణించటంతో చిత్రయూనిట్‌ షాక్‌కు గురయ్యారు. భోజ్‌పురిలో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన షాద్‌ కుమార్‌ ‘ఏక్‌ లైలా, తీన్‌ చైలా’, ‘తుమ్‌ హారే ప్యార్‌కి కసమ్‌’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అసిస్టెంట్‌ ఫొటోగ్రాఫర్‌గా …

Read More »

సింగర్ సునీతను లైంగికంగా వేధించినప్పుడు ఏం చేస్తాదో తెలుసా

సింగర్ సునీత పాటంటే ఇష్టపడని వారుండరు. పాటే కాకుండా ఆమె మాట కూడా ఎంతో మధురంగా ఉంటుంది. అందుకే ఆమె ఎందరో నటీమణులకు తన గొంతును అరువిచ్చారు. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విజయాలను అందుకున్న ఆమె, తన పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మూవీ మొఘల్‌గా ప్రసిద్ధుడైన నిర్మాత హార్వే వెయిన్‌స్టన్‌ లైంగిక వేధింపుల వ్యవహారం హాలీవుడ్‌ను కుదిపేస్తుంది. కొద్దిరోజుల క్రితం ఓ ఇటాలియన్‌ మోడల్‌ …

Read More »

లోకేష్ ఫ‌స్ట్ స్పీచ్‌.. టీడీపీ నేత‌ల ముఖ‌చిత్రాలు చూస్తే..?

ఏ చెట్టూ లేని చోట ఆముదం మొక్కే మ‌హా వృక్షం అనే సామెత గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.. ఇప్పుడు ఆ సామెత మాకెందుకు అంటారా.. అక్క‌డికే వ‌స్తున్నాం.. అస‌లు విష‌యం ఏంటంటే తాజాగా ఏపీ మంత్రివ‌ర్గంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్.. ఇప్ప‌టికే అనేక సంద‌ర్భాల్లో మైక్ ప‌ట్టుకొని త‌న ట్యాలెంట్ చూపించారు. ఆయ‌న ట్యాలెంట్ ప‌వ‌ర్ ఎలా ఉంటుందంటే.. స్వ‌యాన టీడీపీ వ‌ర్గీయుల‌కే షాక్‌ల …

Read More »

అనుష్కను చూసి తట్టుకోలేరు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డ్ బ్రేక్ చేసిన బాహుబలి-2 సినిమా తరువాత అందాల అనుష్క చేస్తున్న సిపిమా భాగమతి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. అందులో అనుష్క ఆవేశపడే లుక్‌లో కనిపిస్తుంది. దీంతో ఈ సినిమా మొత్తం హర్రర్‌గా ప్రేక్షకులు అనుకోవడం ప్రారంభించారు. అంతేకాదు అనుష్క ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని దర్శకుడు అశోక్ ఖండించారు. భాగమతి సినిమాలో …

Read More »

సొంత బావతోనే అక్రమ సంబంధం …అది చూసిన అన్నలు

దేశం మొత్తం అత్యంతా దారుణంగా అక్రమ సంబందాలు పెరిగిపోతున్నాయి. ఈ అక్రమ సంబందం చేసె వారిని, చేస్తున్నా వారిని అత్యంతా దారుణంగా హత్యలు చేస్తున్నారు. తాజాగా సొంత బావతోనే అక్రమ సంబంధం పెట్టుకుందని పరువు కోసం ఓ యువతిని ఆమె కుటుంబసభ్యులే కత్తితో పొడిచి చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీ జిల్లాలో వెలుగుచూసింది. షామ్లీ జిల్లా ముందేట్ కాలా గ్రామానికి చెందిన సత్యవతి అనే 24 ఏళ్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat