కృష్ణానది పెను విషాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కొండలరావు అనే వ్యక్తి స్పీడ్ బోటుకు అనుమతి తీసుకుని, పర్యాటకుల బోటు నడిపినట్లు నిర్థారణ అయింది.నదిలో బోట్లు నడపడానికి జలవనరులశాఖ అనుమతులు కావాలి. అయితే, ప్రైవేట్ సంస్థలు కేవలం నాలుగైదు బోట్లకు మాత్రమే అనుమతులు తీసుకుని ఎక్కువ బోట్లు తిప్పుతున్నారు. ఇదే విషయాన్ని విజిలెన్స్ శాఖ తన నివేదికల్లో పేర్కొన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేగాక ఏపీలో పర్యాటక శాఖ పడకేసింది. …
Read More »కృష్ణా నది ప్రమాదానికి.. అదే కారణమా..?
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ఫెర్రీ ఘాట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పకే అందిన సమాచారం ప్రకారం 18 మంది పర్యాటకులు మృతిచెందారు. బోటులో మొత్తం 38 మంది ఉండగా, గల్లంతైన 9 మంది ప్రయాణికుల కోసం పెద్దెత్తున గాలింపు చర్యలు జరుగుతున్నాయి. పర్యాటకుల్లో ఎక్కువగా ప్రకాశం నెల్లూరు జిల్లా వారు కావడం గమనార్హం. ఇక ప్రమాదం విషయం గురించి …
Read More »అనుభవంలేని అఖిలమ్మ ..అడ్డగోలుగా ఆర్డర్లు..ఇవ్వడంతోనే గాల్లో ప్రాణాలు
కృష్ణా నదిలో ఆదివారం సాయంత్రం పడవ బోల్తా పడడంతో పెను విషాదం చోటుచేసుకుంది. విజయవాడకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పడవలో 38 మంది వరకు ఉండగా.. 17 మంది మృతి చెందారు. మరో 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏడుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరిని స్థానికులు, …
Read More »కృష్ణా నది బోటు ప్రమాదం.. టీడీపీ నేతల ఓవర్ యాక్షన్..!
కృష్ణానదిలో పవిత్ర సంగమం వద్ద చోటుచేసుకున్న బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 18 మందికి చేరిందని సమాచారం. ఫెర్రీ ఘాట్ వద్ద ఇంకా గాలింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ప్రమాదంలో మరణించిన వారి బందువులను పరామర్శించడానికి వెళ్ళిన రాజకీయ నాయకుల పై పోలీసులు చేసిన అత్యుత్సాహం వల్ల రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. అధికార టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడే ఉండి ఇతర పార్టీ నాయకులెవ్వరూ రాకుండా పోలీసులకు హుకుం …
Read More »ఆరో రోజు పాదయత్రలో యువతకు జగన్ బంపర్ ఆఫర్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఆరు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే..ఈ పాదయత్రకు ప్రజల నుండి,యువత,విద్యార్ధి,విద్యార్ధిని,మహిళల ,వృద్ధుల నుండి ఆశేష అదరణ లభిస్తుంది..ఆరో రోజులో భాగంగా జగన్ యువతకోసం వరాల జల్లు కురిపించారు..పాదయాత్రలో భాగంగా జగన్ మాట్లాడుతూ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్ధులు చాలా …
Read More »జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలంట… యనమల రామకృష్ణుడు
ప్రపంచ ఆర్థిక నేరగాళ్ల జాబితాలో చోటు సాధించిన ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీశారని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నది ప్రజల సంకల్పమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.‘ జగన్లాంటి వారు రాజకీయాల్లో ఉండటం ప్రమాదకరం. ఆయనది ప్రజా సంకల్ప యాత్ర కాదు. కేసుల నుంచి తప్పించుకునేందుకు …
Read More »ప్రభాస్ తల్లికి నచ్చిన హీరోయిన్…సంతోషంతో ఆనందం తట్టుకోలేక
గరుడవేగతో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ సక్సెస్ బాట పట్టారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్పై మళ్లీ పవర్ చూపించాడు. తాజాగా రిలీజై మంచి విజయాన్ని నమోదుచేసిన ఈ చిత్రం ప్రవీణ్సత్తారు దర్శకత్వంలో తెరకెక్కగా శ్రద్దాదాస్, పూజాకుమార్ ఇందుల కథానాయికలుగా నటించారు. ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో సక్సెస్ఫుల్ టాక్తో ప్రదర్శితమవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ చిత్రంలో నటించిన ప్రతి …
Read More »ఆశ్చర్యపోయో విషయం… కేవలం ఇన్ని రోజుల్లో 10 లక్షల కండోమ్లు
మన దేశంలో సంతాన నిరోధకంలో కండోమ్ల పాత్ర కేవలం 5 శాతమేనని గతంలో కొన్ని పరిశోధనలు తేల్చాయి. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని గమనిస్తే అది నిజం కాదేమో అనిపిస్తోంది. ఉచితంగా కండోమ్లు సరఫరా చేయడానికి ఎయిడ్స్ హెల్త్కేర్ ఫౌండేషన్ బెంగళూరు కేంద్రంగా ఆన్లైన్లో ఓ స్టోర్ తెరిచింది. అంతే ఏకంగా 69 రోజుల్లో 10 లక్షల కండోమ్లు ఆర్డర్ చేశారు మనోళ్లు. ఎయిడ్స్ హెల్త్కేర్ ఫౌండేషన్ వెల్లడించిన వివరాలు …
Read More »వీరు చేసిన పనిని రోడ్డున పోయేవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టి
కొడుకులు లేకపోవటంతో తన కోరికను మీరే తీర్చాలంటూ తన నలుగురు కూతుళ్లను కోరాడు ఆ తండ్రి. దాన్ని బాధ్యతగా స్వీకరించిన వాళ్లు అది నెరవేర్చగా.. వాళ్లు చేసిన పనిని రోడ్డున పోయేవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టి చూడసాగారు. ఇంతకీ అంతగా వైరల్ అయ్యేలా వాళ్లు ఏం చేశారో చూడండి.ప్రిన్స్ గుట్కా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాని అయిన హరీ భాయ్ లాల్వానీ(65) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. మనిషి జీవితంలో పుట్టినరోజు ఎంత …
Read More »ఆమెతో అఫైర్ లేదు…‘పెళ్లికి ముందు అఫైర్లు ,జీవితతో పెళ్లి తర్వాత కూడా…రాముని కాదు
గరుడవేగతో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ సక్సెస్ బాట పట్టారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్పై మళ్లీ పవర్ చూపించాడు. ఈ మధ్యకాలంలో ఆయనను అనేక విషాదాలు చుట్టుముట్టాయి. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో రాజశేఖర్ ఓ యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడారు. రాజశేఖర్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. తన జీవితంలో కొన్ని అఫైర్లు ఉన్న మాట వాస్తవమేనని.. కానీ, తారా చౌదరితో తనకు ఎలాంటి …
Read More »