సౌత్ సినీ హాట్ హీరోయిన్ లక్ష్మీరాయ్ హీరోయిన్గా కంటే ఐటం గానే ఎక్కువ క్రేజ్ సంపాదించింది. ఇక అమ్మడు తాజాగా జూలీ-2 చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. జూలీ చిత్రంలో ఈ హాటీ తన అందాలను మొత్తం ఆరబోసిందని ఆ చిత్ర ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతోంది. ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న జూలీ-2 ప్రమోషన్స్లో బిజీగా ఉన్నా చిత్ర యూనిట్ ఆ చిత్ర కథకి సంబందించి …
Read More »నంది అవార్డులు నిజాయితీగా ఇచ్చామని.. మేము ఎక్కడైనా చెప్పామా…?
ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించే ఆయన.. ఈసారి నంది అవార్డులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేని వారికి నంది అవార్డుల పై విమర్శలు చేసే అర్హత లేదంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల పై పోసాని విరుచుకుపడ్డారు. ఒక ముఖ్యమంత్రి …
Read More »ఇండస్ట్రీలో చాలా మంది.. నేను ఒప్పుకోలేదు.. నా మేనేజర్లు మాత్రం నన్ను..?
తెలుగు సినిమాల్లోకి పుష్కరకాలం క్రితమే హీరోయిన్ అర్చన ఎంట్రీ ఇచ్చినా.. అంతగా గుర్తింపు రాలేదు. అయితే తాజాగా తెలుగు బుల్లితెర పై దూసుకు వచ్చిన బిగ్బాస్ షోతో మాంత్రం మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చిన అర్చన తన మేనేజర్ల గురించి కొన్ని ఆశక్తి వార్తలు చెప్పింది. అర్చన మాట్లాడుతూ.. నా మేనేజర్ల వల్ల నేను కొంత ఇబ్బందిపడ్డాను.. నేను తీసుకునే పారితోషికం గురించి …
Read More »లోకేష్ ఆధార్.. బయటపడిన నమ్మలేని నిజాలు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ బాబు లేపిన కంపు దెబ్బకి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే చెలరేగుతుంది. మూడు సంవత్సరాలకు గానూ నంది అవార్డులను ఒకేసారి ప్రకటించడంతో అసంతృప్తి జ్వాలలు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే పుండు మీద కారం చల్లినట్టు.. లోకేష్ నంది అవార్డుల రగడ మీద చేసిన వ్యాఖ్యలు పై సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగింది. లోకేష్ వ్యాఖ్యలు చేస్తూ హైదరాబాద్లో …
Read More »టీడీపీకి బ్లాస్టింగ్ షాక్.. వల్లభనేని వంశీ రాజీనామా..?
జగన్ పాదయాత్ర దుమ్మరేపడంతో ఇప్పటికే టీడీపీ బ్యాచ్కి చుక్కలు కనబడుతుంటే.. తాజాగా బుధవారం కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖ కలకలం సృష్టించింది. అసలు విషయం ఏంటంటే డెల్ట్ షుగర్స్ విషయంలో సీఎంవో అధికారులు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారనే కారణంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురి అయిన వంశీ రాజీనామాకి సిద్ధపడ్డారని సమాచారం. ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖతో స్పీకర్ వద్దకు వెళ్లేందుకు …
Read More »వైసీపీ క్లీన్ స్వీప్ చేయండం ఖాయం.. సాక్ష్యాలతో సంచలన కథనం..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర ద్వారా జగన్ ప్రజల సమస్యలను నేరుగా చూడడంతో.. మంచి- చెడు, కష్టాలు- సుఖాలు అన్నీ కళ్ళారా చూస్తున్నారు. దీంతో సహజంగానే జగన్కి తెలియకుండానే మార్పు వచ్చిందని విశ్లేషకులు సైతం అబిప్రాయ పడుతున్నారు. జగన్లో వచ్చిన మార్పు ఎంత వరకు వెళ్ళిదంటే.. ఆయన ప్రజలకి కురిపిస్తున్న వరాల జల్లు చూస్తేనే అర్ధమవుతుంది. అయితే జగన్ ఇస్తున్న వరాల జల్లుకు చాలామంది …
Read More »వైఎస్ జగన్ కౌగిలింతలో ఎవరు….డోన్ నియోజక వర్గం షాక్…!
ఏపీ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆద్యంతం విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు జగన్ అడుగులో అడుగు వేస్తూ పాదయాత్రలో నడుస్తున్నారు. తాజాగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బేతంచర్ల వద్ద 200 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో బేతంచర్ల గ్రామంలో మొక్కను …
Read More »పాదయాత్రలో జగన్ సంచలన ప్రకటన.. బిత్తర పోతున్న టీడీపీ బ్యాచ్..?
జగన్ ప్రారంభించిన పాదయాత్రలో ఒకవైపు జనం సమస్యలను కళ్ళారా చూసి తెలుసుకుంటున్న జగన్.. మరోవైపు వరాల జల్లు కురిపిస్తున్నారు. కర్నూలులో దుమ్మురేపుతున్న టీడీపీ చేస్తున్న అరాచక పాలన పై తనదైన శైలిలో ఎండగడుతూ.. టీడీపీ బ్యాచ్కి చుక్కలు చూపిస్తున్నారు. ఇక మరోవైపు జగన్ బేతంచర్ల రోడ్ షోలో బాగంగా నిర్వహించిన సభలో జగన్ కురిపించిన వరాల జడివాన ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జగన్ మాట్లాడుతూ.. ఏపీలో …
Read More »డిసెంబర్ 4న భారత కెప్టెన్ పెళ్లి….
భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెట్రి మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. చిన్ననాటి స్నేహితురాలైన సోనమ్ భట్టాచార్యను పెళ్లి చేసుకోనున్నాడు. గుర్గావ్లో సంగీత్ జరుపుకున్న ఈ జంట పెళ్లి డిసెంబర్ 4న కోల్కతాలో జరగనుంది. రిసెఫ్షన్ డిసెంబర్ 24న బెంగళూరులో నిర్వహించనున్నారు. సోనమ్ బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసింది. ఇక సునీల్ చెట్రి ఇండియన్ సూపర్లీగ్-4 సీజన్లో బెంగళూరు ఎఫ్సీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
Read More »లోకేష్ రాజా నిజంగానే తాగి వాగాడా.. సోషల్ మీడియా సంచలన కథనం..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ వ్యవహారం స్వయానా టీడీపీ నేతలకే అంతు చిక్కదు. నారా వారి వారసత్వం కారణంగానే.. లోకేష్ దొడ్డి దారిన ఎమ్మెల్సీగా ఎంపిక అయ్యి , మంత్రి పదవి చేపట్టిన విషయం తెలిసిందే. లోకేష్ మంత్రి కాకముందు మీడియా వారు పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే మంత్రి అయ్యిక మాత్రం మీడియా ఫోకస్ చినబాబు పై పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాకి …
Read More »