ప్రేమ జంట శావాలై తేలాయి. తెలంగాణకు చెందిన ఓ ఫ్రేమజంట కొయ్యగూడెం శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఈరోజు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన లావణ్య, ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరు కొయ్యలగూడెం దగ్గర చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ …
Read More »షాకింగ్ న్యూస్.. త్వరలో 300 ఇంజినీరింగ్ కళాశాలలు మూత
దేశవ్యాప్తంగా2018-19 విద్యా సంవత్సరానికికు పైగా ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలు త్వరలో మూతబడనున్నాయి. 2018-19 విద్యా సంవత్సరానికి గానూ.. ఈ కళాశాలలు ఎలాంటి అడ్మిషన్లు ప్రక్రియ చేపట్టవద్దని కేంద్ర మానవ వనరుల శాఖ సూచించినట్లు సమాచారం. గత ఐదేళ్లుగా సదరు కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మానవ వనరుల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత ఐదేళ్లుగా దాదాపు 300 కళాశాలల్లో ప్రవేశాల …
Read More »జగన్ని రాళ్ళతో కొట్టాలన్న.. కర్నూలు టీడీపీ నేత..!
కర్నూల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేసారు . పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా కేంద్రానికి రహస్యంగా లేఖలు రాసిన ప్రతి పక్షనేత జగన్ను రాళ్లతో కొట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు , ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలే …
Read More »రాత్రి విధులకు వెళ్లి మధ్యలోనే ఇంటికొచ్చిన జవాను .. మరో జవానుతో శృంగారం భంగిమలో భార్య
కట్టుకున్న భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూడలేక ఆర్మీ జవాన్ దారుణానికి పాల్పడిన ఘటన జమ్ముకశ్మీర్లో జరిగింది. భార్య, మరో ఇద్దర్ని క్షణికావేశంలో కడతేర్చేశాడు. క్షణికావేశంలో జవాను చేసిన తప్పిదంతో జీవితం తలకిందులైపోయింది. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు పిల్లలు అనాథలుగా రోడ్డున పడాల్సి వచ్చింది. జవానే ఇంతటి ఘోరానికి పాల్పాడంటే అందరికీ ఆశ్చర్యమేస్తోంది. అసలు ఏం జరిగిందంటే… రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆర్మీ జవానుకు… …
Read More »చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరు అయినా సంతోషంగా ఉన్నారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 23వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్ నుంచి పాదయాత్రను ప్రారంభిచి సాయంత్రం నాలుగు గంటలకు పత్తికొండలోని ఊరు వాకిలి సెంటర్ వద్ద బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిచారు. చంద్రబాబు అధికారంలోకి …
Read More »ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదు..చంద్రబాబు
ఏపీలో 2019 లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం దక్కించుకోవడం ఖాయమని, అందులో సందేహం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ఎన్ని సీట్లు వస్తాయన్నది కాదని, ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు తగ్గించగలిగామన్నదే ముఖ్యమని నేతలకు హితబోధ చేశారు. ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదనే విషయాన్ని తాజా అసెంబ్లీ సమావేశాల …
Read More »తప్పనిసరిగా కండోమ్ వాడితేనే
కండోమ్స్ వాడితేనే మగాడివి. లేదంటే అనేక జబ్బులకు కారకుడివి అవుతావని ఓపెన్గా చెప్పేసింది ఒక బాలీవుడ్ వివాదాస్పద హీరోయిన్. ప్రస్తుతం ఒక కండోమ్ యాడ్ కోసం షూట్ చేస్తున్న ఈ అమ్మడు, కండోమ్స్ లో ఎన్ని ఫ్లేవర్లు ఉన్నాయో వరసపెట్టి చెప్పేస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే.. సినీ ప్రియులకు కొత్తగా పరిచయం అవసరంలేని పేరు రాఖీ సావంత్. బాలీవుడ్ లో సంచలనాత్మక స్టేట్ మెంట్స్ ఇవ్వాలన్నా, సంచలనాత్మక పనులు …
Read More »టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై…మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశంసలు కురిపించింది. తనలో కోహ్లీ ఎంతో స్ఫూర్తిని నింపాడని ఆమె తెలిపింది. తాను ఇంత గొప్పగా రాణించడానికి కారణం కోహ్లీనే అని చెప్పింది. సీఎన్ఎన్-న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ – 2017లో మిథాలీ స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. మన దేశంలో …
Read More »సినిమా రివ్యూ : జవాన్.. ఇంటికొక్కడి కైనా నచ్చాడా..?
రివ్యూ : జవాన్ రేటింగ్: 2.75/5 బ్యానర్ : అరుణాచల్ క్రియేషన్స్ తారాగణం : సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ కౌర్, ప్రసన్న, కోట శ్రీనివాసరావు, సత్యం రాజేష్, తదితరులు.. కూర్పు : ఎస్ ఆర్ శేఖర్ సంగీతం : తమన్ ఛాయాగ్రహణం : గుహన్ సమర్పణ : దిల్ రాజు నిర్మాత : కృష్ణ రచన, దర్శకత్వం : బివిఎస్ రవి విడుదల తేదీ : డిసెంబర్ 01, …
Read More »వైఎస్ జగన్ కు… పిల్లలు చేప్పిన మాటలు చాలా దారుణం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 23వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్ నుంచి పాదయాత్రను ప్రారంభిచారు. జుటూర్, చిన్న హుల్తీ మీదుగా వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు పత్తికొండలోని ఊరు వాకిలి సెంటర్ వద్ద బహిరంగ సభలో …
Read More »