దేశంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. మరి కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తెలిసి కూడ తప్పు చేస్తున్నారు. ఇదే తరహలో తాజాగా 30 సంవత్సరాల మహిళ కట్టుకున్న భర్తపై మర్మాంగాలపై బాగా వేడి వేడి నునే పోసిన ఘటన జరిగింది. వేడి వేడి నూనె పోయడంతో భర్త ప్రైవేట్ పార్ట్స్పై కాలిన గాయాలు అయ్యాయి. అతను ఆటో రిక్షా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గాయాలతో బాధపడుతున్న …
Read More »ఓ అభిమాని జగన్ వద్దకు వచ్చి టీ, బన్ ఇవ్వగా అప్యాయంగా ఏమన్నాడో తెలుసా..?
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 27వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు గుత్తిలో పాదయాత్ర ప్రారంభించిన జగన్ గుత్తి అనంతపురం, ఆలంపల్లి క్రాస్ గ్రామాల మీదుగా యాత్ర కొనసాగిస్తూ.. మహిళలు, వృద్ధులు, రైతులు, రైతు కూలీలను అప్యాయంగా పలుకరిస్తూ వారి సమస్యలు …
Read More »కండోమ్ గురించి తెలియక….అలా చేస్తున్నారు..హీరోయిన్
నేను ఏదో తప్పు చేయడం లేదు..అందరికి తెలియాల్సిన దానినే చేస్తున్న అంటూ సమర్థించుకుంది వివాదస్పద హీరోయిన్ రాఖీ సావంత్. ఏదో విషయంలో వివాదాలను తన వేంటవేసుకోని తిరిగే హీరోయిన్ నిరంతరం వార్తల్లో నిలవడానకి ముందుండే ఈ హీరోయిన్ ఒక కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. దాని ప్రమోషన్ యాడ్ లో రెచ్చిపోయి నటించింది.అయితే ఇంతకముందు కూడ ఈ కండోమ్ యాడ్స్ లో నటించిన సెక్సి భామ సన్నీలియోన్ …
Read More »కర్నూల్ జిల్లా హత్యలో టీడీపి సీనియర్ నాయకుడు హస్తం
కర్నూలు జిల్లాలో పాత కక్షలతో కల్లూరు మండలం రుద్రవరం సమీపంలో బోయ కృష్ణను ప్రత్యర్థులు సినీ ఫక్కీలో దారుణ హత్య చేశారు. స్కార్పియో వాహనంతో గుద్ది అనంతరం కత్తులతో నరికి చంపారు. ఈయనకు ఆరేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు సంతానం. తన మొదటి భార్య లలిత (30)కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో శనివారం సొంతూరు రుద్రవరానికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తిరిగి కర్నూలుకు వెళుతుండగా పసుపల …
Read More »అమ్మ వారి జాతరలో..అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించిన టీడీపీ నేతలు
అదికారంలో ఉంటే టీడీపీ నేతలు ఏమైనా చేస్తారు. ఏపీలో జరిగే ప్రతి నేరంలో టీడీపీ నేతలు తప్పకుండా ఉంటారు అని వైసీపీ నాయకులు చేబుతున్నారు. అమ్మవారి జాతరలో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించిన టీడీపీ నేతలు. అంటే వీరు చేసే నీచమైన పనికి ఎవరు ఏమీ అనరు అనే ధీమాతో మరి రెచ్చిపోతున్నారు. తాజాగా తూ..గో జిల్లాలో కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో తెలుగు తమ్ముళ్లు అమ్మవారి జాతర సందర్భంగా బాగా …
Read More »గుత్తి బహిరంగ సభలో జగన్
నవంబర్ 6న ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 26వ రోజు అనంతపురం జిల్లాలోని గుత్తి టౌన్ లో అడుగుపెట్టాడు. సాయంత్రం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ…గడిచిన నాలుగెళ్లలో చంద్రబాబు పాలన చూశాం.. ఇంత దారుణంగా ఏవరైనా రాష్ట్రాన్ని పరిపాలించారని ప్రజలు అడిగాడు …
Read More »స్టార్ హీరో కూతురుకి ఏమైంది…?
బాలీవుడ్ బాద్ షా కూతురు తన పోటోలతో పిచ్చెకిస్తుంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న షారూక్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ పోటోలతో నెటిజన్లను తన వైపు తిప్పుకుంటుంది. టీనేజ్ వయస్సులో స్టనింగ్ హాట్ పోజులతో ,కిల్లింగ్ లుక్స్ తో అభిమానులను ఫిదా చేస్తుంది. అలాగే మరోపక్క శ్రీదేవి కూతురు ఇలాంటి పోజులిచ్చి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మరి ఇప్పుడు షారూక్ ఖాన్ ముద్దుల కూతురు …
Read More »రాధాకృష్ణకు, అసెంబ్లీ సమావేశాలకు ఏం సంబంధమని ఆగ్రహించిన కోర్టు
ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు హైకోర్టులో చుక్కెదురైంది. విచారణకు హాజరు కాలేనంటూ రాధాకృష్ణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ భేటీపై ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు కథనాల ప్రచురణ కేసులో ఆయనకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టుకు హాజరుకాకుండా తనకు మినహాయింపు ఇవ్వాలన్న క్యాష్ పిటిషన్పై హైకోర్టు సానుకూలంగా …
Read More »కోడలితో మామ మాట్లాడిన మాటలు…అత్యంత నీచంగా
పెళ్ళయిన మొదటిరోజే భర్త శోభనం గదిలో నరకం చూపిస్తే.. చివరకు ప్రాణాలను దక్కించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభాగ్యురాలికి మరోసారి తేరుకోలేని దెబ్బ తగిలింది. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజను పరామర్శించి ఆమె బాగోగులు చూడాల్సిన భర్త రాజేష్ తండ్రి కుమారస్వామి రెడ్డి వల్గర్గా మాట్లాడారు. ఐదు నిమిషాల సుఖం కోసం ఇంత రాద్దాంతం చేయడం అవసరమా. నా కొడుకు నపుంశకుడే.. నిన్ను చూసుకోవడానికి నేనున్నాగా.. ఎందుకింత రాద్దాంతమంటూ …
Read More »అది చేతకాని వాళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండాలి… నన్నపనేని
తాళి కట్టిన వాడే రాక్షసుడై దాడి చేయడంతో తేరుకోలేకపోయింది. ఎన్నో ఆశలతో కన్నోళ్లు పెళ్లి చేస్తే ఆ బంధం దారుణంగా చెదరిపోతుందని భావించలేకపోయింది శైలజ. ప్రభుత్వ ఉద్యోగికిస్తే జీవితానికి భద్రత ఉంటుందనుకున్నారు. అప్పోసప్పో చేసి వియ్యంకుల వారి డిమాండ్లు తీర్చారు. అబ్బాయి బాగానే ఉన్నాడని భావించారందరూ. అతడు సంసార జీవితానికి పనికి రాడ నే విషయం దాచిపెట్టినట్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. మూడు ముళ్లు వేసి… 24 గంటల గడవక ముందే …
Read More »