జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ ముఖ్యపాత్రలో తెరకెక్కిన చిత్రం దేవీశ్రీ ప్రసాద్. ఈ సినిమా శవాన్ని రేప్ చేయడమనే పాయింటుతో ముందుకు వచ్చింది. చనిపోయిన యువతి పాత్రలో పూజా రామచంద్రన్ నటించింది. ఈ చిత్రానికి సినీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇకపోతే చిత్రం గురించి ధనరాజ్ పలు విషయాలు చెప్పుకొచ్చాడు. తొలుత ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టరుకి యాంకర్ అనసూయను సంప్రదించామన్నారు. ఆమె తనకు కథ చెప్పమనగానే… ఈ చిత్రంలో ఓ …
Read More »ఓ అజ్ఞాతవాసి.. ఇదా నీ స్కెచ్.. అయ్యా మీరు మామూలు స్వాములు కాదయ్యా..!
జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పై మరోసారి ఘాటు ట్వీట్లు పెట్టాడు సినీవిమర్శకుడు కత్తి మహేశ్. విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు ఇస్తూ వరస ట్వీట్లను పెట్టాడు ఈయన. గత కొన్నాళ్లుగా కత్తి మహేష్కి పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో పవన్ తాజా రాజకీయ పర్యటనలపై కూడా మహేశ్ వాడీ వేడీగా స్పందించాడు. పవన్ …
Read More »వైఎస్ జగన్ గ్రేట్ బిజినెస్ మెన్.. లోకేష్ పచ్చ పుల్ల వ్యాఖ్యలు..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004 నుంచి 2009 వరకు జగన్ ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, 2009 తర్వాత జగన్ ఆస్తులు ఎందుకు పెరగలేదో చెప్పాలని లోకేష్ అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడులు తర్వాత ఎందుకు రాలేదన్నారు. జగన్ ప్రతి శుక్రవారమూ కోర్టుకు వెళ్లడం తప్ప …
Read More »పవర్ని రింగులో బొంగరంలా.. ఆడేసుకున్నాడట అతను.. పవనే చెప్పాడండోయ్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో పైకి తెగ హడావుడి చేసినా పవన్ని పెద్ద డమ్మీగా చూసేవారట.. ఆ దెబ్బతో పవన్ కన్నీళ్ళు పెట్టుకునే వారని.. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు తనకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేసిన వారిపై పగ తీర్చుకోవడానికే పవన్ పార్టీ పెట్టారని స్వయంగా పవన్ చెప్పడంతో ఆయన అభిమానులు సైతం …
Read More »తల్లి విజయమ్మ.. చెల్లి షర్మిల.. భార్య భారతి.. పోటీలో ఉంటారా.. తేల్చేసిన జగన్..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో జనంలోకి దూసుకుపోతున్నారు. ఇక తాజాగా సాక్షీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశక్తికర విషయాలు చెప్పారు. ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలమ్మలు వచ్చే ఎన్నికలలో పోటీచేస్తారా అని ప్రశ్నించగా… జగన్ ఆశక్తికర సమాధానం చెప్పారు. తమ కుటుంబంలో ఉన్న బందం చాలా బలమైనదని ఆయన అన్నారు. అమ్మ, షర్మిల ఇద్దరూ నా కోసం ఏమైనా …
Read More »జగన్ ను ఎద్దేవా చేస్తూ మాట్లాడిన నారా లోకేష్….ఏమనో మీరే చూడండి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు. 1992లో హెరిటేజ్ సంస్థను ప్రారంభించామని మంత్రి తెలిపారు. హెరిటేజ్ సంస్థ రూ. 2,600 కోట్ల టర్నోవర్కు చేరుకుందని మంత్రి తెలిపారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఆస్తుల విలువ మారుతూ ఉంటుందని, గత ఎనిమిదేళ్లుగా ఆస్తులను ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే ప్రతిపక్ష నేత జగన్ కూడా ఆస్తుల వివరాలు …
Read More »ఈ మహిళ వ్యభిచారం మాత్రమే కాదు…అంతకు మించి
ఓ కేసు కోసం పోతే మరోక కేసు బయగపడింది… అది కూడ పోలీసులు షాక్ అయిన కేసు. వ్యభిచారం నిర్వహిస్తున్నావారిని పట్టుకుందామని వెళ్లిన పోలీసులకు అంతకుమించి షాకింగ్ విషయం తెలిశాయి. సెక్స్ రాకెట్ నడుపుతున్న మహిళ ఓ హంతకురాలు అని కూడా గుర్తించి అవాక్కయ్యారు. గాలింపులు నిర్వహించిన పోలీసులకు అస్తిపంజరం లభించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన భర్తను 13 ఏళ్ల కిందటే హత్య చేసి సెప్టిక్ …
Read More »పవన్ కళ్యాణ్ పై… వైఎస్ జగన్ సంచలనమైన ఘాటు వ్యాఖ్యలు….
పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించి డీసీఐ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఈ విధంగా పవన్ మాట్లాడుతూ..‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అవినీతి జరిగింది.. వైఎస్ మరణించిన వెంటనే జగన్ సీఎం కావాలని చూశాడు.. అనుభవం లేని ఆయన ఏం చేస్తాడనే గత ఎన్నికల సమయంలో వైసీపీకి మద్ధతు ప్రకటించలేదు..’ అని జగన్ పై విరుచుకుపడ్డాడు. అంతేగాక తన టార్గెట్ జగన్ అనే …
Read More »బెజవాడ ఉలిక్కిపడేలా.. బొండా ఉమ అనుచరుడు దారుణ హత్య
బెజవాడ మరోసారి ఉలిక్కిపడింది. సినీ ఫక్కీలో బైక్లపై వచ్చిన యువకులు పట్టపగలు అందరూ చూస్తుండగా రౌడీషీటర్ను కిరాతకంగా నరికిచంపారు. స్థానికులు భయంతో పరుగులు తీశారు. మాచవరం ఏరియాలో జరిగిన ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని నాజర్పేటకు చెందిన రౌడీషీటర్ వేమూరి సుబ్రహ్మణ్యం (35), అలియాస్ సుబ్బు తన ప్రత్యర్థుల చేతిలో విజయవాడ నగరంలోని మాచవరం ఏరియాలో …
Read More »నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత నెల నవంబర్ 6న చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈనెల రోజుల్లో కడప,కర్నూల్ ,అనంతపురం మూడు జిల్లాల్లో దాదాపు 400 కిలోమీటర్లు నడిచారు వైఎస్ జగన్ .అన్ని వర్గాల ప్రజలు.. తమ సమస్యలను జగన్తో పంచుకుంటున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆయనను కోరుతున్నారు. ప్రజాసంకల్పయాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్.. ఓ టీవీ ఛానల్ …
Read More »