వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో కదం తొక్కుతున్నారు. అయితే జగన్కు సంబందించిన పర్సనల్ విషయం ఒకటి తాజాగా అక్కినేని వారసుడు సుమంత్ బయట పెట్టిన విషయం తెలిసిందే. స్కూల్ డేస్ నుండే జగన్ సుమంత్లు ఇద్దరు మంచి స్నేహితులే అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చిన సుమంత్ మరో విషయాన్ని చెప్పారు. సదరు మీడియా ప్రతినిథి ప్రశ్నిస్తూ.. …
Read More »హాస్యనటుడు విజయ్ భార్య ఈనెల 9న…ఎవరిని కలిసింది…ఎందుకు కలిసింది
ఒక్క చాన్స్ వస్తే నేనేంటో నిరూపించుకుంటానంటూ ఫిల్మ్ నగర్లో చెప్పులరిగేలా తిరిగే వాళ్లు ఈరోజుకూ ఉన్నారు. టాలీవుడ్లో చాలామంది ఆ ఒక్క చాన్స్ వల్లే ఈరోజు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్నారు. ఎన్ని సినిమాలు తీసే సత్తా ఉన్నా ఒక్క హిట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎన్నటికీ గుర్తింపు రాదు. అయితే ఏం కష్టం వచ్చిందో టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య సంఘటన సినిమా ఇండస్ట్రీల్లో …
Read More »పవన్ కళ్యాణ్ పరువు తీసిన చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా పోలవరం పై జనసేత అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పవన్కు పోలవరం గురించి అర్ధం కాదని, జగన్ కు ఏమీ తెలియదని చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజూ తాను లెక్కలు చెబుతుంటే శ్వేతపత్రం ఎందుకన్నారు. శ్వేత పత్రం అంటే దానికి బంగారు రంగు పూసి ఇవ్వాలా అని ప్రశ్నించారు. నలభై …
Read More »హాస్యనటుడు విజయ్ ఆత్యహత్యకు …ఆ నటి కారణమా?
టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య సంఘటన సినిమా ఇండస్ట్రీల్లో విషాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన వెనక కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. కేవలం అవకాశాలు లేక పోవడం కారణం కాదని, కుటుంబ కలహాలు అతడిని ఆత్మహత్య చేసుకునేలా చేశాయని తెలుస్తోంది.తమ కుమారుడి ఆత్మహత్యకు అతడి మాజీ భార్య వనితారెడ్డే కారణం అని హాస్యనటుడు విజయ్ సాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వనితతో గొడవల కారణంగానే …
Read More »మహేష్ కత్తి బ్యాక్ బోన్ ఎవరో.. నిజాలు ఒక్కొకటిగా..?
ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన మహేష్ కత్తి.. కొంత కాలం క్రితం వరకు ఎవరికీ తెలియని ఓ అనామకుడు.పవన్ రాజకీయాల పై విమర్శలు చేస్తూ.. రోజుకో హాట్ టాపిక్తో వార్తల్లోకెక్కుతున్న కత్తి మహేష్ప.. వన్ వంటి విశేష అభిమానులున్న సినీ హీరోను .. అన్నేసి మాటలు ఎలా అనగలుగుతున్నాడు.. ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా.. అనే అనుమానాలు పలువురిలో వ్యక్తం అయ్యాయి. అయితే కత్తి వెనుక …
Read More »పవన్ బోడిగుండు మ్యాటర్ పై.. మంత్రి సునీత రియాక్షన్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తమ్ముడు సినిమా షూటింగ్ నుండి టీడీపీ దివంగత నేత పరిటాల రవి గ్యాంగ్ ఎత్తుకెళ్ళి చితక్కొట్టి పవన్కి గుండు కొట్టి సాగనంపారనే వార్త అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఘటన జరిగిన దశాబ్దాల తర్వాత పవన్ తొలిసారిగా ఇటీవల స్పందించిన సంగతి తెలిసిందే. తనకి పరిటాల రవి గుండుకొట్టించారని గతంలో జరిగిన ప్రచారం.. అవాస్తవమని, తాను సినిమాలతో విసిగిపోయి గుండుకొట్టించుకున్నానని, …
Read More »నాడు గెలిపించిన కారణాలే.. నేడు బాబును ఓడించనున్నాయా.. జాతీయ మీడియా సంచలన కథనం..!
ఏపీ విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో బాబు గెలుపుకి ఏవైతే కారణాలు అయ్యాయో.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అవే చంద్రబాబు ఓటమికి కారణాలు కానున్నాయని జాతీయ మీడియా ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. అసలు 2014 రాష్ట్రం విడిపోయి నప్పుడు ఏపీలో వైసీపీకి గొప్ప ప్రజాదరణ ఉన్నా.. అధికారంలోకి టీడీపీ ఎలా వచ్చందంటే.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ …
Read More »పవన్ కళ్యాణ్ నిజస్వరూపం తెల్సుకొని.. ఓ భక్తురాలు సంచలన నిర్ణయం..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రశ్నించడానికే పార్టీ పెట్టామన్న పవన్ తాజాగా విశాఖ, పోలవరం, విజయవాడల్లో మాట్లాడుతూ.. లౌక్యం లేకుండానే కామెంట్లు చేశాడు. రాజకీయాల్లో ఉన్నవారు. రాజకీయాలు చేయాలనుకున్నవారు.. లౌక్యంతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది తప్ప.. మరొకరిని కాపాడే పరిస్థితి ఉండదు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యల్లో మాత్రం ఏమాత్రం లౌక్యం కనిపించడం లేదు. 2014 ఎన్నికల్లో కేంద్రలో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి మద్దతు …
Read More »శైలజ అంగీకరిస్తే కళ్లకు అవసరమైన వైద్యం…వైసీపీ మహిళ నాయకురాలు
చిత్తూరు జిల్లాలో పెళ్లయిన మొదటి రోజే..శోభనం గదిలో భర్త చేతిలో తీవ్రంగా గాయపడిన నవ వధువు శైలజను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ఆదివారం పరామర్శించారు. వైసీపీ పార్టీ పరంగా పూర్తి సహకారం అందిస్తామనీ, ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. ఆమె మాట్లాడుతూ శైలజ భర్త రాజేశ్ను ప్రభుత్వం చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్య, ఉపాధి పరంగా అవసరమైన సహకారాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉంటామనీ, …
Read More »వ్యభిచారం నడిపేవారికి అప్పులు ఇచ్చి.. అమ్మాయితో గడిపి
ఏపీలో వ్యభిచారం జోరుగా సాగుతున్నది. గుట్టు చప్పుడు కాకుండా లాడ్జ్ల్ లో సెక్స్ రాకెట్ పడుపుతున్నారు.తాజాగా కర్నూలు నగరంలోని వీకర్సెక్షన్ కాలనీలో వ్యభిచార నిర్వాహకురాలు పూల లక్ష్మి షీటీమ్స్ మరోసారి పట్టుబడింది. ఇంతకముందే నగరంలోనే రామచంద్ర నగర్లో పూలలక్ష్మి నివాసం ఉంటూ ఆసుపత్రి ఎదుట లాడ్జీలకు అమ్మాయిలను పంపుతుండగా షీటీమ్స్ పట్టుకున్న సంగతి విదితమే. జైలుకు వెళ్లిన ఆమె బెయిలుపై బయటకు వచ్చి వీకర్సెక్షన్ కాలనీలో వెంకటలక్ష్మి అనే మరో …
Read More »