మాతృత్వానికి ఆమె మచ్చ తెచ్చింది. సభ్య సమాజం తలదించుకునేలా కర్కషంగా వ్యవహరించింది. తన వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించి వికలాంగుడు అని కూడా కనికరం లేకుండా గొంతు నులిమి ఉసురు తీసింది. అనంతరం గుర్తుతెలియని వ్యక్తులు తన కొడుకును చంపేశారని 100 నంబర్కు కాల్ చేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడైంది. అందరి హృదయాలను కలచివేసే ఈ ఘటన మైలార్దేవ్పల్లి ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల …
Read More »చిక్కుల్లో పడిన అర్జున్ రెడ్డి హీరోయిన్..క్రిమినల్ కేసు..!
తొలి చిత్రం అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఉత్తరాది భామ షాలినీ పాండే చిక్కుల్లో పడింది. తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన నటించేందుకు సంతకం చేసి, కొన్నివారాల పాటు సజావుగా సెట్స్ కి వచ్చి ఆపై షూటింగ్ ఎగవేతకు పాల్పడిందంటూ షాలినీపై చిత్రబృందం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చిత్ర నిర్మాత శివ అమ్మడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్రిమినల్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. …
Read More »భార్య ఇద్దరితో అక్రమ సంబంధం..భర్త హత్యకు ప్లాన్..తప్పించుకుని పోలీసులకు ఏం చెప్పాడో తెలుసా
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను హత్య చేసేందుకు భార్య యత్నించగా తప్పించుకున్నానని కరీంనగర్కు చెందిన వంశీకృష్ణ కరీంనగర్ టూ టౌన్లో ఫిర్యాదు చేశాడు. అయితే తన ఇంట్లోకి వచ్చి తీవ్రంగా కొట్టి, చంపుతామని బెదిరించారని గంగారపు సమన్విత్ అలియాస్ సన్నీ.. వంశీకృష్ణతోపాటు మరో ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 14 తేదీన వంశీకృష్ణ ఇంట్లో ఉండగా సన్నీ, గణేశ్ అక్రమంగా ఇంట్లోకి …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..ఒక్కొక్కరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలంట
ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులపై అనంతపురం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు మూడు రాజధానులు ఏర్పడితే న్యాయవాదులు అంతా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్నారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కర్నూలు హైకోర్టు, విజయవాడ, విశాఖ హైకోర్టు బెంబీల్లో న్యాయవాదులు పని చేయాలంటే ఒక్కొక్కరు మూడు వివాహాలు చేసుకోవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు …
Read More »ఒక టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్లో ఆ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ 263 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 2009 తర్వాత స్వదేశంలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన పాకిస్తాన్.. తొలి టెస్టును డ్రా చేసుకోగా, రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. శ్రీలంకకు 476 పరుగుల టార్గెట్ను నిర్దేశించిన పాకిస్తాన్ చెలరేగిపోయి బౌలింగ్ వేసింది. ప్రధానంగా పాకిస్తాన్ టీనేజ్ క్రికెటర్ నసీమ్ షా విజృంభించాడు.రెండో ఇన్నింగ్స్లో ఐదు …
Read More »కాజల్ బికినీ ఫోటోలు పోస్ట్ ..సోషల్ మీడియాలో వైరల్
కాజల్ అగర్వాల్ బాలీవుడ్తో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా ప్రాచుర్యం పొందిన హీరోయిన్. ఈ హీరోయిన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో తన సెలవులను ఆస్వాదిస్తున్నందున గొప్ప సమయం గడుపుతోంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది మరియు బీచ్ లో తన కుటుంబంతోకలసి గడిపిన ఫోటోలను పంచుకుంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో సిజ్లింగ్ బికినీ ధరించిన ఫోటోను పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ …
Read More »దమ్ము, ధైర్యం ఉంటే ఆ మాట ఇంకోసారి మాట్లాడు..జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ ఎమ్యెల్యే సవాల్
తాడిపత్రిలో జేసీ ఆటలు ఇంక సాగవని కర్నూల్ జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ హెచ్చరించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే ఆ మాట ఇంకోసారి మాట్లాడాలని సవాల్ విసిరారు. పోలీసులు లేకుండా బయటకు వెళ్లనేని నువ్వు, బూట్లు నాకిస్తానంటావా? అక్కడే ఉన్న చంద్రబాబు నవ్వుతూ పోలీసులను కించపరుస్తాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో జేసీ ఆటలు ఇంక …
Read More »రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్తో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దాంతో టీమిండియా 2–1తో సిరీస్ నెగ్గింది. వెస్టిండీస్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ కోహ్లి (81 బంతుల్లో 85; …
Read More »కడప జిల్లాలో మూడు రోజుల సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనకు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్.. తొలుత రేణిగుంట విమనాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లికి చేరుకుని.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే నేటి …
Read More »అమ్మాయి బాగుండడంతో ఒకరికి తెలియకుండా ఒకరిని వరుసగా ఆరు పెళ్లిళ్లు
ఒకరికి తెలియకుండా మరొకరిని వరుసగా ఆరు పెళ్లిళ్లు చేసుకుని వంచనకు పాల్పడిన నిత్య పెళ్లికూతురు కేసులో ఆమె తండ్రికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మోదినీపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనికకు ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తితో 2018 మే లో వివాహమైంది. అమ్మాయి బాగుండడంతో ఆమెకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. …
Read More »