ఏపీ రాజకీయాల్లో సీయం కుర్చీ పై హాట్ టాపిక్ నడుస్తోంది.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీయం కుర్చీ కోసం ఒకవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ నువ్వా-నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నేను కూడా రేసులోకి వస్తున్నా అంటూ అప్పుడప్పుడు హడావుడి చేస్తున్నారు. అయితే చంద్రబాబు, జగన్ల గురించి పక్కన పెడితే.. …
Read More »లైవ్లో బండ్ల గణేశ్.. పళ్లు రాలగొడతానన్న రోజా.. అసలు ఏం జరిగిందంటే..?
ఏపీలో వారసత్వ రాజకీయాల పై జరుగుతున్న చర్చలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. తాజగా ఓ ప్రముఖ న్యూస్ చానల్ వారసత్వ రాజకీయాల పై నిర్వహించిన డిబేట్లో సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ పళ్ళు రాలగొడతానని వార్నింగ్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే.. లైవ్లో వారసత్వ రాజకీయాల పై చర్చించడానికి బండ్ల గణేష్ వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫోన్ ద్వారా ఆ చర్చలో పాల్గొన్నారు. దీంతో వారసత్వ సినీ …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 34వ రోజు షెడ్యూల్… రాప్తాడులో జెండాఆవిష్కరణ
వైసీపీ అధ్యక్షుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 34వ రోజు అనంతపురం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించనున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్ మండలం పాపం పేట బైపాస్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. రుద్రమ పేట, సవేరా ఆసుపత్రి క్రాస్, కాకల్లపల్లి క్రాస్, డాల్ఫిన్స్ హోటల్ రోడ్డు మీదుగా ప్రసన్న పల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. 12 గంటలకు లంచ్ బ్రేక్ తీసుకుంటారు. అనంతరం 3 …
Read More »కర్నూలులో మరో ఉప ఎన్నిక…ఈసారి గెలుపేవరిది…?
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ఇప్పటికే రాష్ర్టంలో కాక పుట్టించింది. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. గెలుపు కోసం టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి శిల్పామోహన్రెడ్డి పోటీ పడగా. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడే ఉండి గెలుపుకోసం ఎన్నో తంటాలు పడి గెలిచారు. ఇక తాజాగా కర్పూలు జిల్లాలో మరో ఉప ఎన్నికకు తెరలేవనుంది. టీడీపీ నుండి ఎమ్మెల్సీగా …
Read More »చంద్రబాబుకు బ్రేకింగ్ షాక్ .. వైసీపీలో చేరనున్న బెజవాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేతకి మాస్టర్ స్ట్రోక్ తగల నుందని సోషల్ మీడియాలో ఓ వార్త సంచలనం రేపుతోంది. టీడీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి త్వరలోనే వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవినేని రాజశేఖర్ పై స్వల్ప తేడాతో గెలుపొందారు. పీఆర్పీ కాంగ్రెస్లో విలీనమయ్యాక ఆయన కూడా హస్తం పార్టీలో …
Read More »అనంతలో మద్దెల చెరువు సూరి భార్య భానుమతి… వైసీపీ నుండి పోటి..నియోజకవర్గం ఇదేనా
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో జగన్ పాదయాత్రను సాగిస్తున్నారు. ఇక జగన్ పాదయాత్రలో జరిగిన తాజా ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. గంగుల భానుమతి జగన్ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది. మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి సతీమణి అయిన భానుమతి… గత కొంతకాలంగా ఈమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గం పరిధిలో సాగుతున్న …
Read More »జగన్ ఇవ్వనున్న మాస్టర్ స్ట్రోక్స్కి.. టీడీపీ కోటలు దబిడ దిబిడే..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల హీట్ పెరిగేకొద్దీ ప్రధానపార్టీల అధినేతలు ఎత్తుకు పై ఎత్తులు మొదలైపోయాయి. మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఒక వైపు చంద్రబాబు.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలని వైఎస్ జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక చంద్రబాబు విషయానిక వస్తే కాపులను బిసిల్లోకి చేరుస్తూ 5 శాతం రిజర్వేషన్కు అసెంబ్లీలో చంద్రబాబు చేయించిన తీర్మానం అందులో భాగమే. సరే, ఈ తీర్మానం అమల్లోకి …
Read More »ఆరు నెలల కిందట చనిపోయిన ది డీఎస్పీని బదిలీ చేసి..రిపోర్టు చేయాలని ఆదేశాలు…ఏపీ ప్రభుత్వం
ఏపీ పోలీస్ శాఖలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి తాజా బదిలీలు చాలు. ఓ వైపు ఉన్నవారికి పదోన్నతులు, పదవులు, బదిలీలు లేక ఆపసోపాలు పడుతుంటే ఏపీ పోలీసుశాఖ మాత్రం చనిపోయిన ఓ అధికారికి బదిలీ చేయడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. తక్షణమే పోలీస్ హెడ్ క్వార్టర్స్కు వచ్చి జాబ్ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ కావడంతో.. బతికున్న తమను వదిలేసి చనిపోయిన పోలీసులకు పోస్టింగ్స్ ఇవ్వడమేంటని …
Read More »హాస్య నటుడు విజయ్ సాయి..అక్రమ సంబంధం చేసిన అమ్మాయి ఎవరో తెలుసా..?
టాలీవుడ్ హాస్యనటుడు విజయ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి నా చావుకు వనిత, శశిధర్, అడ్వకేటే కారణం అని చెప్పడం సంచలనంగా మారింది. విజయ్ సాయి ఆత్మహత్యకు భార్య వనిత వేధింపులే కారణం అంటూ వార్తలు రావడంతో. ఎట్టకేలకు ఆయన భార్య వనితారెడ్డి స్పందించారు. మార్చురీలో విజయ్ మృతదేహాన్ని చూసిన తర్వా మీడియాతో మాట్లాడిన ఆమె.. మూడు సంవత్సరాలుగా …
Read More »రంగస్థలం ఫొటోలు లీక్.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..!
టాలీవుడ్ మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రంగస్థలం. ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సమంతకు సంబంధించిన కొన్ని స్టిల్స్ సోషల్మీడియాలో సోమవారం వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు స్టిల్స్ లీక్పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 9న రెండు స్టిల్స్, 10న మరో రెండు …
Read More »