ఏపీ ప్రతిపక్ష వైఎస్ జగన్ కు ప్రజల కష్టాలు తెలియవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర చేసే వ్యక్తికి లేఖలు రాసే అర్హత లేదని, ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించకుండా పాదయాత్ర చేపట్టాడని ఆయన విమర్శించారు. అలాగే ఉపాధి హామీ పథకం కూలీలకు నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని, జగన్కు అభివృద్ధిని అడ్డుకోవడమే …
Read More »కార్డుతో చెల్లింపులు.. బంపర్ ఆఫర్ ప్రకటించి కేంద్రం..!
మనదేశంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా మోడీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 2వేల రూపాయల వరకూ జరిపే నగదు రహిత లావాదేవీల పై విధించే ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలను కేంద్రమే భరించాలని మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. డెబిట్ కార్డు, యూపీఐ, భీమ్, ఆధార్ ఆధారిత నగదు రహిత లావాదేవీలపై.. అది …
Read More »తీన్మార్ ఫేమ్.. బిత్తిరి సత్తి ఫిర్యాదు.. కారణాలు ఇవే..!
ప్రముఖ టీవీ న్యూస్ చానెల్లో తీన్మార్ అనే కార్యక్రమంలో తనదైన హాస్యంతో నవ్వులు పూయిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాందించుకున్న బిత్తరి సత్తి.. హైదరాబాద్లోని ఫేస్బుక్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఇంతకీ ఎందుకో తెలుసా.. ఆయన పేరుతో ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లు తెరిచి వీడియోలు, ఫొటోలు పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేయడానికి వెళ్లారట. అయితే తనకు ఇంతవరకూ ఫేస్బుక్ అకౌంట్ లేదనీ, ఎవరెవరో తన పేరిట ఖాతాలు తెరిచి పోస్టులు పెడుతున్నారని, ఆ …
Read More »జడేజా నయా రికార్డ్ .. ఆరు బంతుల్లో.. ఆరేశాడు..!
టీమ్ ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. లంకతో వన్డే సిరీస్కు దూరమైన జడేజా.. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన మ్యాచ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది రికార్డు నెలకొల్పాడు. ఎస్సీఏ అంతర్ జిల్లా టీ20 టోర్నీలో జడ్డూ ఈ ఫీట్ సాధించాడు. జామ్ నగర్ తరఫున బరిలో దిగిన జడేజా.. అమ్రేలీ జట్టుపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో …
Read More »బిగ్ బ్రేకింగ్.. మాజీ ముఖ్యమంత్రికి మూడేళ్ల జైలు శిక్ష..!
బొగ్గు స్కాంలో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జార్ఘండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆయనకి మూడేళ్ల జైలు శిక్షతో పాటు 25 లక్షల జరిమానా విధించింది. కోల్కతాకు చెందిన విని ఐరన్, స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ (విసుల్) కంపెనీకి జార్ఖండ్లోని రాజారా నార్త్ బొగ్గు బ్లాక్ కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని కేసు నమోదు అయ్యాయి. దీంతో …
Read More »గరుడవేగ రిస్కీమూవీ ఆఫ్ ది ఇయర్..
1990లో యాంగ్రీ యంగ్ మేన్ గా వెండితెరపై రౌద్రాన్ని అద్భుతంగా పండించిన రాజశేఖర్ తర్వాత కాలంలో కథానాయకుడిగా ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయాడు. రాజశేఖర్ కు ఆఖరి సూపర్ హిట్ అంటే ఎవడైతే నాకేంటి అని చెప్పుకోవచ్చు. అటువంటి అవుట్ డేటెడ్ హీరో అయిన రాజశేఖర్ పై పది కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడానికే దర్శకనిర్మాతలు సంకోచిస్తున్న ఈ తరుణంలో గరుడవేగ నిర్మాతలు ఏకంగా 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. మరి …
Read More »సాయి పల్లవి క్రేజ్ ముందు.. రకుల్ తట్టుకోగలదా..?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరో మల్టీస్టారర్కు శ్రీకారం చుట్టారని సమాచరం. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రానికి దాగుడుమూతలు అనే టైటిల్ను పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే శర్వానంద్, నితిన్ లను హీరోలుగా ఫైనల్ చేశారని దిల్ రాజు కాంపౌండ్ నుండి ఒక వార్త బయటకు వచ్చింది. ఇక ఆ చిత్రంలో ఒక హీరోయినన్గా సాయి పల్లవిని ఫైనల్ చేయగా… ఇప్పుడు మరొక హీరోయిన్గా …
Read More »జగన్ ఈసారైనా అక్కడ వైసీపీ జెండా ఎగురవేస్తారా..?
ఏపీలో పాదయాత్రతో బిజీగా ఉన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రస్తుతం టీడీపీ కంచుకోట అయిన అనంతపురం జిల్లాలో తన పాదయాత్రని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 36వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర.. శనివారం ధర్మవరం నియోజకవర్గం ఉప్పునేని పల్లి క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం మండలంలోని చిగిచెర్ల, వసంతపురం, గరుడంపల్లి క్రాస్ రోడ్డుమీదుగా జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఇక ధర్మవరం విషయానికి …
Read More »ప్రియాంకా చోప్రాకు ఐదు నిమిషాలకు…5 కోట్లు
బాలీవుడ్తోపాటు హాలీవుడ్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ప్రియాంకా చోప్రా డిసెంబరు 19న జరగనున్న జీ సినీ అవార్డుల వేడుకలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక వేదికపై ప్రదర్శనను ఇవ్వనున్నారట. ఐదు నిమిషాల ఈ ప్రదర్శనకు ఆమె రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అంటే నిమిషానికి రూ.కోటి అన్నమాట.ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ప్రియాంక దాదాపు రెండేళ్ల తర్వాత ఓ బాలీవుడ్ పాటకు వేదికపై …
Read More »బుల్లితెర మెగా షో… జబర్ధస్త్ నుండి నాగబాబు అవుట్..?
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ పాపులర్ షో జబర్ధస్త్కి మెగాబ్రదర్ నాగబాబుకు సంబందించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ఓ తెలుగు ప్రముఖ చానల్ వారసత్వ రాజకీయాల పై చర్చపెట్టగా.. వైసీపీ ఎమ్మెల్యే రోజా.. పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ మధ్య రగడ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఆ షోలో బండ్ల గణేష్ హద్దలు దాటినా.. …
Read More »