యంగ్ టైగర్ ఎన్టీఆర్కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ ఎత్తున ఈయన ఫాలోయింగ్ను కలిగి ఉన్నాడు.అద్బుతమైన నటన మరియు మంచి మనసున్న వ్యక్తిగా ఎన్టీఆర్ను అంతా కూడా అభిమానిస్తూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ ను అభిమానించే వారిలో సెలబ్రిటీలు కూడా చాలా మంది ఉన్నారు. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తమ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన స్టార్ హీరోయిన్ ఖుష్బూ …
Read More »వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఔదార్యం..
హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ తన ఔదార్యం చాటుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుడిని దగ్గరుండిమరీ తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించడమే కాకుండా దగ్గరుండి వైద్య చికిత్స చేయించారు. ఆస్పత్రి ఖర్చుంతా తానే భరిస్తానని తెలిపారు. వివరాల్లోకెళితే… మండలంలోని పొగరూరు కెనాల్ గ్రామ క్రాస్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్ వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో మండలంలోని గజరాంపల్లి గ్రామానికి చెందిన …
Read More »కూతురి స్నేహితురాలితో తండ్రి అక్రమ సంబంధం..చివరకు అతి పెద్ద షాక్
వివాహేతర సంబంధం పెట్టుకున్న కూతురి స్నేహితురాలి చేతిలో ఉత్తర చెన్నైకి చెందిన కర్పూరం వ్యాపారి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సోమవారం తిరువొత్తియూరులో చోటుచేసుకుంది. వివరాలు.. సాత్తుమానగర్ ప్రాంతానికి చెందిన అమ్మన్శేఖర్ (54) వ్యాపారి. సొంత ఊరు తూత్తుక్కుడి జిల్లా. కొన్నేళ్ల క్రితం చెన్నైకి వచ్చి స్థిరపడ్డారు. కర్పూరం హోల్సేల్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తె సేహితురాలి (25)పై అమ్మన్ శేఖర్కు లైంగిక వాంఛ కలిగింది. …
Read More »మానవ అవయువాలు ఎలా ఉంటాయో.. ఏ ప్లేస్ లో ఏం ఉంటాయో.. పాఠాలు చెబుతున్న టీచరమ్మ
పిల్లల కు అర్థమయ్యేలా పాఠాలు చెప్పటం కోసం ఒక్కొక్కరు ఒక్కోలాంటి ప్రయత్నం చేస్తారు. కానీ.. ఎవరూ కూడా స్పెయిన్ కు చెందిన వెరోనికా లాంటి టీచరమ్మను మాత్రం ఎవరూ చూసి ఉండరు. పదిహేనేళ్లుగా టీచర్ గా పని చేస్తున్న ఆమె.. తన క్లాస్ పిల్లలకు పాఠం బాగా అర్థం అయ్యేందుకు వీలుగా ఆమె చేసిన ప్రయోగం ఇప్పుడు అందరిని ఆకర్షించటమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. షాకింగ్ డ్రెస్సు …
Read More »మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక దాడి
కుత్బుల్లాపూర్ నగర శివారులోని ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ కీచక పర్వానికి తెరలేపాడు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన సదరు ప్రొఫెసర్ ఓ విద్యార్థినిని ల్యాబ్కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్య …
Read More »మంత్రి హరీష్ ను కలిసిన టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ సభ్యులు
టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ కోర్ కమిటీ సభ్యులు తెలంగాణ ఆర్ధిక శాక మంత్రి టీఆర్ఎస్ పార్టీ మంత్రి హరీష్ ని మరియు ఎన్నారై కోఆర్డినేటర్ బిగాల మహేష్ ని మర్యాదపూర్వకంగా వారి నివాసములో కలిశారు. ఈ భేటీ సందర్బంగా టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ కన్వీనర్ శ్రీ వెంకట్ రావు తాళ్ళపెల్లి, ఐటీ సెక్రెటరీ శ్రీ జై విష్ణు గుండా, ఎక్ష్జిక్యుటీవ్ మెంబర్ శ్రీ సాయి కిరణ్ నల్లా, …
Read More »పెళ్లి జరిగిన 10 రోజులకే పక్కింటి ప్రియుడితో జంప్..భార్య లేచిపోయిందని అవమానంతో భర్త ఇంటికే పరిమితం
వివాహం జరిగిన 10 రోజుల పాటు భర్తతో సంతోషంగా ఉన్న పెళ్లి కూతురు సుమారు కేజీ నగలతో పక్కింటి ప్రియుడితో కలిసి పరారైయ్యింది. పెళ్లి కూతురు ఎస్కేప్ కావడంతో ఆమె ప్రియుడి మీద పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చెయ్యడంతో అవమానంతో అతని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లేచిపోయిందని అవమానంతో కలక్టరేట్ లో ఉద్యోగం చేస్తున్న భర్త ఇంటికే పరిమితం అయ్యాడు. పెళ్లి పారాణి ఆరకముందు పెళ్లివ కుమార్తె …
Read More »కడపలో ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రి..!
నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఉన్న సిబ్బంది కొరతను త్వరలోనే అదిగమిస్తామని చెప్పారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కడప రిమ్స్ ఆస్పత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 352.62 కోట్ల రూపాయలతో 7 రకాల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కొరకు ఏర్పాటు చేసిన శిలాఫలకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. …
Read More »ఫస్ట్ నైట్ రోజే మొగుడికి చుక్కలు చూపించిన యువతి..సోదరుడుతో
ఓ అమ్మాయి ఫస్ట్ నైట్ రోజే మొగుడికి చుక్కలు చూపించింది. ఫస్ట్ నైట్ కాగానే భర్తకు అనుకోని షాక్ ఇచ్చేసింది. ఉత్తరాఖండ్లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఛండీగడ్ కు చెందిన అబ్బాయికి ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన అమ్మాయికి పెళ్లి నిర్ణయించారు. ఇరు కుటుంబాలు బంధువులే.. రెండ్రోజుల క్రితం వారికి హరిద్వార్లోని ఓ హోటల్లో వారి పెళ్లి ధూంధాంగా జరిగింది. అట్టహాసంగా సంబరాలు నిర్వహించారు. అంతా బాగానే …
Read More »టీవీ యాంకర్ మృతి..ఏ జరిగిందో తెలుసా
ప్రముఖ మలయాళ టీవీ యాంకర్, సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కురవాన్ కోణంలోని తన నివాసంలో ఆమె శవమై కనిపించారు. సోమవారం జాగీ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితులు ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. దీంతో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జాగీ మృతదేహాంపై ఎటువంటి గాయాలు లేవని తెలిపిన పోలీసులు.. అనమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు వెల్లడించారు. ‘జాగీ తన తల్లితో …
Read More »