చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేటకు ప్రభుత్వమే తవ్వకాలు జరిపిస్తున్నసంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో జోరుగా తవ్వకాలు సాగిస్తున్న మైనింగ్ సిబ్బందికి సోమవారం ఒక విషయమై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో భారీగా గుప్తనిధులు ఉన్నట్లు అక్కడి వాళ్లు బలంగా విశ్వసిస్తారు. ఇటీవలి కాంలో అక్కడ గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు జరిపేవాళ్లు ఎక్కువైపోవడంతో …
Read More »ఇందులో నూటికి నూరు శాతం నిజాలనే చూపిస్తా…!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా కడప పేరుతో వెబ్ సీరీస్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే .ఈ వెబ్ సిరీస్ ‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’. వర్మ తీస్తున్న తొలి అంతర్జాతీయ తెలుగు వెబ్ సిరీస్ ఇది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్తో కడపలో జరిగే ఘోరాలను కళ్లకు కట్టినట్లు చూపించిన వర్మఇప్పుడు సినిమా టైటిల్ సాంగ్ను విడుదల చేశారు. ‘అది కడపా.. యమ ద్వారపు గడపా..’ …
Read More »ఏపీలో అత్యంత వేగంగా ఎయిడ్స్ వ్యాప్తి చెందుతున్న జిల్లా
చిత్తూరు జిల్లాలో ఎయిడ్స్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని అధికారిక గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అధికారిక సమాచారం మేరకు జిల్లాలో ఇప్పటి వరకు 23,343 మంది ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. ఈ ఏడాదిలోనే 3,200 మంది ఎయిడ్స్ వ్యాధిన పడినట్లు తేలింది. తిరుపతితో పాటు రేణిగుంట, సత్యవేడు, మదనపల్లి, కుప్పం తదితర ప్రాంతాల్లో ఎయిడ్స్ రోగుల సంఖ్య అధికంగా ఉన్నట్లు హెచ్చరించారు. జిల్లాలో ఎయిడ్స్ వేగంగా వ్యాప్తి చెందడానికి పైన ప్రస్తావించిన …
Read More »తిరుపతి నగరం నడిబొడ్డున రెట్లైట్ ఏరియా
ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన తిరుపతికి నిత్యం వేలాది మంది దేశ విదేశాల నుంచి భక్తులు చేరుకుంటుంటారు. యాత్రికుల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు కొందరు పురుషులు, మహిళలు ముఠాగా ఏర్పడి తిరుపతి ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, గ్రూపు థియేటర్ పరిసరాలను అడ్డాగా చేసుకున్నారు. యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రెట్లైట్ ఏరియాను తలపిస్తున్న తిరునగరి.. తిరుపతిలో పెచ్చుమీరిన వ్యభిచారాన్ని నియంత్రించేందుకు పోలీసులు తరచూ దాడులు చేస్తున్నారు. వ్యభిచార ముఠాలను కటకటాలకు పంపిస్తున్నారు. వారికి …
Read More »కేసీఆర్ నిర్ణయం విప్లవాత్మకం.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..!
భాగ్యనగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం తెలుగు సినీ సంగీత విభావరి జరగ్గా.. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి కేటీఆర్లు పాల్గొన్నారు. ఇక సినీ రంగం నుండి కృష్ణ, విజయనిర్మల, జమున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జగపతి బాబు, రాఘవేంద్రరావు, రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తితో పాటు పలువురు నటీనటులు హాజరయ్యారు. అయితే …
Read More »మంత్రి కేటీఆర్ నా కళ్ళు తెరిపించారు.. చిరంజీవి
2017 ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా ఇందులో కలిపి వారిచే ఈ మహాసభలలో సంగీత కచేరీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ తరలివచ్చారు. వచ్చిన తారలందరినీ తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈ సభలో సన్మానించారు. ఈ నేపథ్యంలోనే సన్మానాన్ని అందుకున్నమెగాస్టార్ చిరంజీవి ప్రసగించారు. తెలుగుని మాతృభాష అని ఎందుకు అంటారో ఆయన తెలిపారు. మన …
Read More »మంచుకొండల్లో కోహ్లి పక్కన ఉంటే ‘ స్వర్గంలో ఉన్నట్లుంది’
అతి రహస్యంగా ఇటలీలో ఇటీవల పెళ్లిచేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హనీమూన్లో బిజీబిజీగా ఉన్నారు. తమ హనీమూన్ ఫోటోను అనుష్క, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఫోటో షేర్చేసిన గంటల్లోనే ఏడున్నర లక్షలకు పైగా లైక్స్ను సొంతం చేసుకుంది. కామెంట్ల వెల్లువ కురుస్తోంది. అయితే ఈ కొత్త జంట సౌత్ఆఫ్రికాలోని ఒక చిన్నదీవిలో వీరు హనీమూన్ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అనుష్క …
Read More »‘అంత దూరం నుంచి ఎందుకొచ్చావు..ఇబ్బంది కదా?’అని జగన్ అంటే…బాలుడు చేప్పిన మాట
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర(పాదయాత్ర) 38వ రోజు సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలో నడిమిగడ్డ పాల్ క్రాస్లో ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యి విజయవంతంగా సాగుతున్నది. ఈ పాదయాత్రలో జగన్ ప్రజలపై..చిన్న పిల్లలపై తన అభిమానన్ని స్వయంగా చూపించాడు. రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామానికి చెందిన రాఘవేంద్రగౌడ్ కుమారుడు కార్తీక్ బళ్లారిలో 8వ తరగతి …
Read More »పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ వల్ల అది ఇంకా…!
ప్రస్తుతం కాలంతో పాటు రాజకీయాల్లో మార్పులు వచ్చాయి.. మాటల్లో కూడా మార్పులు వచ్చాయి. విమర్శల స్థానంలో తిట్లు చేరాయి. ఒకరినొకరు విమర్శించుకోవడం మరిచిపోయి.. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా తిట్టుకొనే స్థాయికి చేరాయి. తాజాగా ఈ పరిస్థితి మరీ గోరంగా తయారైంది. గత కొంత కాలంగా కత్తి మహేష్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న ఎదురుదాడిలో ప్రస్తుతం బూతు రాజకీయం నడుస్తుంది. పవన్ ప్యాన్స్ యే రచ్చ రచ్చ చేస్తుంటే.. …
Read More »కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించే నాయకుడు ఎవరు..?
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ఇప్పటికే రాష్ర్టంలో కాక పుట్టించింది. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. గెలుపు కోసం టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి శిల్పామోహన్రెడ్డి పోటీ పడగా. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడే ఉండి గెలుపుకోసం ఎన్నో తంటాలు పడి గెలిచారు. ఇక తాజాగా కర్పూలు జిల్లాలో మరో ఉప ఎన్నికకు తెరలేవనుంది. టీడీపీ నుండి ఎమ్మెల్సీగా …
Read More »