వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై సీబీఐ, ఈడీ నమోదు చేసిన ఛార్జీషీటులన్నీ వీగిపోనున్నాయా..? సీబీఐ నమోదు చేసిన కేసులన్నింటిలో వైఎస్ జగన్ నిర్దోషిగా బయటకు రానున్నారా..? పలుకుబడిని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న ప్రజాదరణను చూసి కక్షకట్టి పలు పార్టీల వారు జగన్పై పెట్టిన కేసుల దృష్ట్యా కోర్టుమెట్లెక్కిన జగన్.. ఇప్పుడు ఆ కేసులన్నింటిని దాటుకుని.. జగన్ కడిగిన ముత్యంలా బయటకు …
Read More »రకుల్ ప్రీత్ సింగ్ డ్రస్స్ లైవ్ లో జారిపోతుంటే…వీడియో హల్ చల్
టాలీవుడ్ అందాల సుందరి రకుల్ ప్రీత్ సింగ్కు సూపర్ ఫాలోయింగ్ ఉందనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో టాప్ హీరోలతో చేస్తూ, టాప్ హీరోయిన్స్ తో పోటీపడుతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ మధ్య రకుల్ కు అన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో రకుల్ కు మంచి పేరొచ్చింది. ఆ సినిమాలో ఆమె చేసిన ప్రార్థన కేరక్టర్ చాలా …
Read More »16,000 మందికి పైగా మహిళలపై మరో బాబా అఘాయిత్యం
దేశరాజధానిలోని ఆధ్మాత్మిక ముసుగులో దారుణాలను పాల్పడుతున్న బాబా వీరేందర్ దేవ్ దీక్షిత్ ఆశ్రమంపై దాడి సందర్భంగా భయానక దృశ్యాలు బయటపడ్డాయి. బోనుల్లాంటి గదుల్లో బంధించి శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. పోలీసుల సహకారంతో మహిళా కమీషన్ సుమారు 41 మంది అమ్మాయిలకు విముక్తి కలిపించింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో వీరేందర్కు చెందిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఉంది. ఈ ఆశ్రమంపై గత …
Read More »మహిళను పబ్లిక్లో వివస్త్రను చేసింది వీరే….
ఏపీలో మహిళలకు రక్షణ లేదని మరోసారి రుజువైయ్యింది. విశాఖపట్టణం జిల్లా పెందుర్తిలో ఓ మహిళా కబ్జాను అడ్డుకుంది. దీంతో కబ్జాదారులు ఆ మహిళను పబ్లిక్లో వివస్త్రను చేశారు. కిందపడేసి ఈడ్చారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే కబ్జాకోరులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మహిళను వివస్త్రను చేయడంపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు రెచ్చిపోతున్నారని …
Read More »ప్రేమోన్మాది దాడిలో సంధ్య మృతి…!
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన సంధ్యారాణి శుక్రవారం ఉదయం కన్నుమూసింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యారాణి.. మృత్యువుతో పోరాడి అసువులు బాసింది. ప్రేమించలేదనే అక్కసుతో కార్తీక్ అనే యువకుడు సంధ్యారాణిపై కిరోసిన్ పోసి తగులబెట్టిన విషయం తెలిసిందే. ఆమె మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి డాక్టర్లు కుటుంబసభ్యులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ మధ్య రైల్వేలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న కార్తీక్ కొన్ని నెలల క్రితం సంధ్యారాణి ఎదుట …
Read More »పవన్ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడో తెలిస్తే షాకే..!
పవన్ కళ్యాణ్ ఆడియో అంటే ఓ రేంజ్లో క్రేజ్ ఉటుంది.. అయితే అజ్ఞాతవాసి ఆడియో వేడుక మాత్రం ఎదో అలా జరిగిపోయింది. అనిరుద్ లైవ్ షో చేశాడే కానీ అది లైవా, ట్రాకా అర్ధం కాకుండానే అలా ముగిసిపోయింది. ఇక స్పీచులు. రూలు ప్రకారం అందరూ పవన్ కళ్యాణ్ ని పొగిడారు. ఫ్యాన్స్ కేకలు కామన్. అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా సీయం.. సీయం.. అని అరిచారు. బహుశా ఫ్యాన్స్ …
Read More »టాలీవుడ్ డ్రగ్స్ : బ్రేకింగ్ న్యూస్.. ఒకరి బ్లడ్ శ్యాంపిల్ పాజిటీవ్ వచ్చిందా..?
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు అప్పట్లో తెగ హడావుడి చేసినా.. ఆ తర్వాత ఎవరూ ఆ ఊసే ఎత్తలేదు. అయితే తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మళ్ళీ చలనం వచ్చిందనే వార్త బయటకి రావడంతో టాలీవుడ్ మరోసారి ఉలిక్కి పడుతోంది. త్వరలోనే ఈ కేసి ఒక కొలిక్కి వచ్చే అవాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో …
Read More »అమిత్ షాకు మంచు లక్ష్మీ అధిరిపోయే కౌంటర్..!
గుజరాత్ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కఠత రేపినా.. చివరికి కాషాయం గ్యాంగ్కి విజయం వరించిన సంగతి తెలిసిందే. అయితే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాషాయ దళం వారు.. అక్కడ 182 స్థానాలకు 150 స్థానాలను సాధిస్తామని పక్కాగా బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే తీరా రిజల్ట్ చూస్తే కేవలం 99 స్థానాలకే బీజేపీ పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి మంచు లక్ష్మీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు …
Read More »గుజరాత్ రిజల్ట్.. వైసీపీ నేర్చుకోవల్సిన ముఖ్యమైన పాఠం..!
వ్యక్తిగత దూషణలకు దిగితే భంగపాటు తప్పదని గుజరాత్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.. అంటే కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి పడే ఓట్లు కూడా పడకుండా చేశాయన్నది విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వాళ్లను కట్టడి చేయాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్.., ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వ్యక్తిగత దూషణలకు దిగకుండా నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే …
Read More »సవతి తల్లి వద్ద పెరుగుతున్న కొడుకు కన్న తల్లినే..ఛీఛీ దారుణం
ఆస్తి కొసం ఏమైన చేయ్యడానికి కొంత మంది దుర్మర్గులు పాటుపడుతుంటారు. మరోప్క చంపాడనికైన సిద్దంగా ఉంటారు. ఇలాంటి ఘటన బెంగళూరులో జరిగింది. సవతి తల్లి వద్ద పెరుగుతున్న కొడుకు కన్న తల్లినే అతి కిరాతకంగా చంపేశాడు. అమ్మను లారీతో తొక్కించి హత్యచేశాడు. ఈ విషాదకర ఘటన బెంగళూరు శివారు విశ్వనాథపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కెంపమ్మతిమ్మనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడిపై కేసు నమోదుచేసిన విశ్వనాథపుర పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. …
Read More »