వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో చేస్తున్న పాదయాత్రకు కదిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ క్రమంలో జిల్లాలో ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల మీదుగా జగన్ కదిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఎంటర్ అయ్యారు. నేటితో జగన్ పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది.ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్తార్ చాంద్ బాషా విజయం …
Read More »టీడీపీ వారు చేసినప్పుడే ఆరోగ్యం సహకరించలేదా..నన్నపనేని
ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో దళిత మహిళలపై దాడి చేసింది టీడీపీ నేతలే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందించారు. పెందుర్తి ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అనడం సరికాదని అన్నారు. : మహిళపై దాడి చేసిన ఘటన తెలిసిన వెంటనే అక్కడి అధికారులతో తాను స్వయంగా మాట్లాడానని నన్నపనేని …
Read More »ఎవరో యూరప్లో ఉన్న ఓ మహిళ మెసేజ్ చేస్తే పవన్ కల్యాణ్ కు తెలిసిందంట…!
పెందుర్తి ఘటన జరిగి మూడు రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎసి లొ కూర్చుని నామ మాత్రానికి ట్విట్టర్ లొ మెసెజ్ చెస్తున్నారు అంటూ వైసీపీ మహిళ నాయకురాలు మండి పడుతున్నారు. టిడిపి ప్రభుత్వం అంటె మీకు ఎందుకయ్య ఇంత భయ్యం ఎందుకయ్య అని ప్రశ్నిస్తున్నారు. విశాఖలో దళిత మహిళపై జరిగిన దాడి గురించి జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ స్పందిస్తూ శనివారం ఉదయం నుంచి వరుసగా ట్వీట్లు …
Read More »హైదరాబాద్లో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
హైదరాబాద్ మహానగరంలో మరో సెక్స్ రాకెట్ను పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఎల్పీనగర్లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటీపై పోలీసులు దాడిచేసి ఓ నిర్వాహకుడు, విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇద్దరు బాధిత యువతులను రక్షించి రెస్క్యూహోంకు తరలించారు. చైతన్యపురి ఠాణా పరిధిలోని నాగోలులో స్టూడియో 11 పేరిట నిర్వహిస్తున్న స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు దాడిచేశారు. స్పా ఇన్ఛార్జి శంషాబాద్ …
Read More »ఆ ఊరి పేరును ప్రెస్ చేస్తే అందమైన అమ్మాయిల ఫొటోలు..పక్కనే ఫోన్ నంబరు
ఏపీలో తమ బిజినెస్ పెంచుకోవడానికి టెక్నాలజీని జోరుగా వాడుకుంటున్నారు. ఎలాంటి టెక్నాలజీని వాడుకుంటున్నారో తెలుసా… రాజధాని ప్రాంతంలో వ్యభిచార నిర్వాహకులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. ఈజీగా విటులను, కాల్ గర్ల్స్ ను కలిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి ముఠాకు చెందిన ఒక వ్యక్తి గుంటూరు పోలీసులకు పట్టుబడటంతో హైటెక్ వ్యభిచారం బట్టబయలైయ్యింది. గుంటూరులో వెలుగు చూసిన ఈ అడ్వాన్స్ డ్ సెక్స్ రాకెట్ టెక్నాలజీ చూసి పోలీసులే విస్తుపోయారు. ఆన్ లైన్ …
Read More »42వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర అనంతపురం జిల్లాలో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా కొనసాగుతోంది. అడుగడుగునా వైఎస్ జగన్కు జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. 42వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. వైఎస్ జగన్ శనివారం ఉదయం బుక్కపట్నం మండలం బొగ్గాలపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రజాసంకల్పయాత్ర కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. యాకాల చెరువు …
Read More »పెళ్లి అయిన రెండో రోజే తమ్ముడి భార్యపై అన్న దారుణం
ఉత్తర ప్రదేశ్లో మహిళలపై అరాచకాలు, అకృత్యాలు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. తాజాగా బులంద్షెహర్ పట్టణంలోని ఒక మహిళపై ఆమె బావ (భర్త అన్న), అతని స్నేహితుడు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనపై తండ్రితో కలిసి బాధితురాలు కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 1న బాధితురాలికి రషీద్అనే యువకుడితో వివాహం అయింది. వివాహం అయిన రెండో రోజే అమెపై భర్త అన్న, అతని …
Read More »బ్రేకింగ్ న్యూస్ ….కర్నూల్ జిల్లా చెన్నంపల్లి కోటలో
గుప్తనిధుల వేటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో పెద్ద మొత్తంలో గుప్తనిధులు ఉన్నట్లు కొంతమంది ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం తవ్వకాలను ప్రారంబించిన సంగతి తెలిసిందే . గత వారం రోజులుగా కోటలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మెటల్ డిటెక్టర్ల …
Read More »నలుగురు విద్యార్థులు టీచరమ్మను ఇంటి వద్ద దింపుతామని కారులో ఏం చేశారో తెలుసా….?
ఉపాద్యాయురాలు అంటే సాక్షాత్తూ ఆ భగవంతుడుతో సమానమంటారు. కానీ బెంగళూరులో కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయురాలినే దారుణంగా రేప్ చేసి ఆ తర్వాత హత్య చేశారు.దీంతో వీరికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే… బెంగళూరు నగర శివారు బసవనపురలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 29 ఏళ్ల ఉపాధ్యాయురాలు విజ్ఞాన శాస్త్రాన్ని బోధిస్తుండేవారు. ఈ క్రమంలో ఆమె …
Read More »కోడిపందేలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్… ఏపీ హోంమంత్రి
సంక్రాంతి హంగామా మొదలైపోయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేల జోరు మామూలుగా ఉండదు! అలాంటి కోడి పందెం రాయుళ్లకు శుభవార్త. కొన్ని కోట్లలో బెట్టింగ్ జరిగే కోడి పందేలకు అనుమతి ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలియజేశారు. ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు పందేలు నిర్వహించుకోవచ్చునని హోంమంత్రి చెప్పారు. చట్టాలను గౌరవిస్తూ అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరిపై …
Read More »