Home / siva (page 405)

siva

సాయంత్రం చిత్తూరు జిల్లాలోకి జగన్ పాదయాత్ర ఏంట్రీ….టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు లో ఆ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నది .అందులో భాగంగా జిల్లా అధికార టీడీపీ పార్టీలో వర్గ పోరు ,ఆధిపత్య జోరు ఊపందుకున్నాయి .ఈ క్రమంలో పార్టీకి చెందిన సీనియర్ నేత సుభాష్ చంద్రబోస్ త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా వైసీపీ నేత జగన్ తో చర్చ…!

రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది .ఇప్పటి వరకు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో ఉత్కంఠ కొనసాగగా.. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తింది. ఒకరి కోసం ఒకరు వేచిచూసిన వైసీపీ, టీడీపీల్లో..కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్‌ను అధిష్టానం ఎంపిక చేసింది అయితే, మొదట శివానందను అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ …

Read More »

వైఎస్ జగన్ ప్రజలకు భారీ బంపర్ ఆఫర్…ఖచ్చితంగా ఇక ఓట్లన్నీ ఆయనకే

ఏపీలో ఒక్క సంవత్సరం తరువాత ఎన్నికలు రాబోతున్నాయి. అధికార పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతీరేకత ఉండండతో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది ప్రతిపక్షం పార్టీ అయిన వైసీపీ. ఇందుకోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వీలైనంత ఎక్కువగా హామీల వర్షం కురిపిస్తున్నారు. అప్పుడే ఎన్నికల ప్రచారసభలను తలపించేలా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే నవరత్నాలు పేరిట హామీలు ప్రజల్లో బాగా మంచి స్పందన వచ్చిందని వైసీపీ నాయకులు …

Read More »

పదో తరగతి అమ్మాయి…. ప్రేమ కోసం

గత కొద్ది రోజులుగా విద్యార్థుల ఆత్మ హత్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలవల్ల కొందరు… ప్రేమ వల్ల మరికొందరు ప్రాణలు వదులుకుంటున్నారు. తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రియుడు మోసం చేయడంతో ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ పట్టణ శివారు సిగ్నల్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ పట్టణ శివారులోని సిగ్నల్ …

Read More »

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 43వ రోజు షెడ్యూలు ఇదే…!

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 44వ రోజు షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు (మంగళవారం) ఉదయం 8 గంటలకు కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండల కేంద్రం నుంచి 44వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వేపరాళ్ల క్రాస్, తాళ్ల కాల్వ, రెక్క మాను …

Read More »

డిసెంబర్‌ 31 తర్వాత వాట్సప్‌ పనిచేయదని కంపెనీ…?

డిసెంబర్‌ 31, 2017 తర్వాత మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కొన్ని ఫ్లాట్‌ఫాంలపై పనిచేయదు. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది. బ్లాక్‌బెర్రీ ఓఎస్‌, బ్లాక్‌బెర్రీ 10, విండోస్‌ ఫోన్‌ 8.0, దాని కంటే పాత ఫ్లాట్‌ఫాంలకు వాట్సప్‌ తన సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలిపింది. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్‌డేట్స్‌ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా పనిచేయకపోవడం ఆగిపోవచ్చునని వెల్లడించింది. భవిష్యత్తులో తమ యాప్‌ ఫీచర్లను …

Read More »

ఏపీలో నిరుద్యోగ భృతికి ఈ అర్హతలుండాలి…ప్రభుత్వం విడుదల

టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తయినా ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. నిరుద్యోగ భృతి ఎవరికివ్వాలి, అర్హతలేంటి, ఎంత ఇవ్వాలనే దానిపై విధివిధానాలు రూపొందించాలని ఈ కమిటీకి బాధ్యతలను అప్పగించారు. చంద్రబాబు ఆదేశాలతో దీనిపై …

Read More »

తిరుచానూరులో పత్తికోండ టీడీపీ నాయకుడిపై కేసు..పరారిలో నిందితులు

ఏపీలో అధికార పార్టీ నాయకులు ఎక్కడ ఖాళి స్థలం దొరికితే అక్కడ భూకబ్జా చేస్తున్నారు. హత్యలు..రౌడియిజం..దోపిడి ఏది వదలకుండా అన్ని నేరాలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అందుకు ఉదాహరణ… చెరుకులపాడు నారయరెడ్డి హత్య…డోన్ లో రాడ్లతో వైసీపీ కార్యకర్తలపై పట్టపగలు దాడి…ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్పాయి. అయితే తాజాగా కర్నూల్ జిల్లా తుగ్గలి మండల నాయకుడు కే.ఈ క్రిష్ణమూర్తి ముఖ్య అనుచరుడు తుగ్గలి నాగేంద్ర పై తిరుచానూరు పోలీస్ స్టేషన్ …

Read More »

టీడీపీ ఎంపీ కార్యాలయంలో రోజుకు రూ.5 కోట్లు నుంచి 12 కోట్లకు పైగా  బెట్టింగ్‌

టీడీపీ ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా జూదం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్‌గా మార్చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)కు చెందిన కృష్ణాజిల్లా కైకలూరు కార్యాలయంలో ఏడాదిన్నరగా పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. రూ. 5వేలు రిజిస్ట్రేషన్‌ చార్జిగా వసూలు చేస్తూ కనీసం రూ.5 లక్షలు తెచ్చినవారినే లోనికి అనుమతిస్తూ …

Read More »

ఆ రాత్రి ..అక్కడ జాగ్రత్త

కొత్త సంవత్సరం వేడుకులకు గాను ఆయా పోలీస్ కమిషనరేట్ లు నిర్దిష్ట చర్యలుచేపడుతున్నాయి. ముఖ్యంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూడడం కోసం పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.అవుటర్ రింగ్ రోడ్డును సాదారణ ప్రయాణికులకు మూసివేస్తున్నారు. కేవలం శంసాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారికి మాత్రమే అనుమతిస్తారు.ఈ మేరకు రాజకొండ పోలీస్ కమిషనరేట్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.అలాగే తమ పరిదిలోని అన్ని ప్లైఓవర్ లను మూసివేస్తున్నట్లు కూడా తెలిపింది.పబ్ లలో సిసిటీవీలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat