ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ కమెడియన్ విజయ్సాయి భార్య వనితారెడ్డి బుధవారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు లొంగిపోయారు. న్యాయవాదితో కలిసి వచ్చిన ఆమెను పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరించిన విజయ్ ఈ వీడియోలో భార్య వనితపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన చావుకు వనిత, మరో ఇద్దరు కారణమని, వారిని వదిలిపెట్టదని ఈ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో వనితపై పోలీసులు …
Read More »ఒక దళిత అమ్మాయిని బట్టలు ఇప్పి కొడితే చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు…!
మహిళా లోకాన్ని దారుణంగా మోసం చేశారని ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమిటీ? అడ్వర్టైజ్మెంట్లు ఏమిటి? మహిళల రుణాలు మాఫీ చేస్తానన్నారు.. కానీ మాఫీ చేయకపోవడం మాత్రమే కాక కొత్త రుణాలు ఇవ్వడం మానేశారు. పొదుపు సంఘాల తరుపున బ్యాంకులకు కట్టాల్సిన డబ్బు కట్టడం లేదు. ఎన్నికలు అయిన వెంటనే చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానన్నారు.. చేశారా? అని …
Read More »జగన్ ఇచ్చిన హామీ జనం నమ్మితే.. మేము ఖచ్చితంగా ఓడిపోతాం..! టీడీపీ
2019లో ఎట్టిపరిస్థితుల్లోనూ విజయం సాధించాల్సిందేనని పట్టుదలగా ఉన్నఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ విపరీతంగా హామీలు గుప్పిస్తున్నారు. అందులో ఆకర్షణీయమైంది.. 45 ఏళ్లకే పెన్షన్ పథకం. ఇప్పటివరకూ అది 60 ఏళ్లు నిండినవారికి ఇస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే.. 45 ఏళ్లు నిండితే చాలు పెన్షన్ ఇస్తానంటున్నారు. అయితే ఇందులనూ చిన్న మెలిక ఉంది. ఈ 45 ఏళ్ల నిబంధన ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలకు మాత్రమే. …
Read More »ఓ వ్యభిచార గృహంలో 9 మంది మహిళలు…
గత కొన్ని రోజులుగా బాగ్యనగరంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హోటళ్లు…లాడ్జింగ్ లు, అపార్ట్ మెంట్స్ లో ఇల్లు అద్దెకు తీసుకొని ఇలా చాల విదాలుగా విచ్చలవిడిగా హైదరాబాద్ లో వ్యభిచారం జరుగుతున్నది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు కొంత సమచారం కునుగొన్నట్లు తెలుస్తుంది. నగర శివార్లలోని కొత్తకాలనీల్లోని ఇళ్లను అద్దెకు తీసుకొని వాటి కేంద్రాలుగా సెక్స్ రాకెట్ బాగోతం నడుపుతున్నారని రాచకొండ పోలీసుల కనుగొన్నారు. హైదరాబాద్ …
Read More »ఆర్కేనగర్ ఉపఎన్నిక మళ్లీ జరుగుతుందా..?
తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నికకు ముందు రోజు ఓటుకు రూ. 10 వేలు ఇస్తామని దినకరన్ అనుచరులు తమకు టోకెన్లు ఇచ్చారని పలువురు ఓటర్లు ఆరోపించారు. ఈ టోకెన్ల కోసం జరిగిన గొడవల్లో మంగళవారం పోలీసులు నలుగురు దినకరన్ అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్కు రెండు రోజులకు ముందు కోయంబేడు కూరగాయల మార్కెట్కు రూ.180 కోట్లు వచ్చాయని వ్యాపారస్తులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన …
Read More »టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే.. ఫిరాయింపు ఎమ్మెల్యేకి టెన్షన్.. టెన్షన్
కొన్నాళ్ల కిందట టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించి, పార్టీ కండువాను నేలకేసి కొట్టి వెళ్లిన ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తిరిగి టీడీపీలోకే చేరనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కనీసం నెలలు అయినా గడవక ముందే ఈయనకు టీడీపీపై మళ్లీ మమకారం పుట్టిందట. తెలుగుదేశం పార్టీలో తనకు గుర్తింపు దక్కడం లేదని..రాజీనామా చేసి వెళ్లిన ఈయన ఏమనుకున్నాడో ఏమో కానీ మళ్లీ టీడీపీలోకే చేరుతున్నట్టుగా తెలుస్తోంది. …
Read More »ఏపీలో నడిరోడ్డుపై కొట్టుకున్న మహిళలు…ఎందుకో తెలుసా…!
విశాఖలో ఇంటి సందు, వీధి కోసం మహిళలు నడిరోడ్డుపై కొట్లాటకు దిగారు. జుత్తులు పట్టుకుని కొట్టుకోవడం కలకలం రేగింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న లక్ష్మీపురం కాలనీలో ఓ స్థలం విషయంలో కొంతకాలంగా గొడవ కొనసాగుతోంది. ఈ క్రమంలో పద్మ, సత్యవతి అనే మహిళలు, పక్కంటిలో ఉండే సంతోషి అనే మహిళపై ఈ రోజు ఉదయం దాడి చేశారు. సంతోషి భర్త …
Read More »తన అంగాంగ ప్రదర్శనలతో బోల్డ్ షో…వీడియో హల్ చల్
డిజిటల్ మీడియాలో ఈ కంటెంట్కు ఉన్నంత పాపులారిటీ, ఎట్రాక్షన్ మిగతా వాటికి ఉండదు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు సోషల్ మీడియాలో చాలామంది హల్చల్ చేస్తూనే ఉంటారు. అలా హల్చల్ చేసేవాళ్లలో పూనమ్ పాండే స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రతీ పండుగ పూట పూనమ్ తన అంగాంగ ప్రదర్శనలతో బోల్డ్ షో కు సిద్దమైపోతుంది. గతంలో టీమ్ ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే.. స్టేడియంలో న్యూడ్గా తిరగడానికి రెడీ అంటూ …
Read More »నేను గెలిచి విసిరేసిన పదవిని పోటీపడి ఏరుకుంటున్నారు: శిల్పా చక్రపాణి రెడ్డి
కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ పేరు ఖరారైంది. జిల్లా నేతలతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడైన ప్రభాకర్.. గతంలో అవకాశం దక్కకపోవడంతో పార్టీ నుంచి బయటకెళ్లి మళ్లీ తిరిగి వచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా నేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించారు. చల్లా రామకృష్ణారెడ్డి, …
Read More »కలెక్టర్ స్వయంగా తన కారులో పదోతరగతి టాపర్ అమ్మాయిని…!
ఐఏఎస్ అధికారి కావటమే తన జీవిత లక్ష్యమన్న ఓ బాలికకు చిరస్మరణీయమైన ప్రేరణను కల్పించేందుకు ఆ జిల్లా కలెక్టర్ అనూహ్యమైన నిర్ణయం తీసుకుని పలువురి ప్రశంసలు అందుకున్నారు. తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలో పదోతరగతి పరీక్షలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులను అందజేసే కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కేఎస్ కందసామి విద్యార్థులను వారి జీవిత లక్ష్యాలేమిటో చెప్పాలని కోరగా 491/500 మార్కులు సాధించిన మనీషా …
Read More »