Home / siva (page 402)

siva

చంద్రబాబుకి 2017 ఫినిషింగ్ టచ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. రోజా

2017 ముగుస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిపాలనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో ఈ ఏడాది మొత్తం అరాచకాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, అబద్ధాలతో సాగుతోందని ధ్వజమెత్తారు. 2017 నారావారి నరకాసురనామ సంవత్సరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ధైర్యంగా తన మేనిఫెస్టోను చూడగలరా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెన్నుపోటు …

Read More »

2019 తర్వాత కూడ సీఎం అయ్యే యోగం పవన్ కళ్యాణ్ కి అస్సలు లేదు..వేణుస్వామి

ఏపీలో జనసేన పార్టీ పెట్టి దూసుకుపోవాలన్న యోచనలో వున్న పవన్ కళ్యాణ్ రాజకీయ చరిత్రపై సంఛలన వాఖ్యలు చేశారు . అంతేగాక 2019 ఎన్నికల తర్వాత సీఎం అయ్యే యోగం పవన్ కళ్యాణ్ కి అస్సలు లేదు.. పవన్ జాతకం ఆయన రాజకీయ జీవితానికి అనుకూలంగా లేదని ఒక టీవీ ఛానల్ లో డిబేట్ కోసం వచ్చిన వేణుస్వామి అనే ప్రముఖ జ్యోతిష్యుడు చేప్పాడు. అంతేగాక కేవలం రెండేరెండు మాటల్లో …

Read More »

ఏపీలో వ్యభిచారం… ఓ వ్యక్తిని హత్య చేసే వరకు వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయిలో

ఏపీలో దారుణంగా నేరాలు జరుగుతున్నాయి. రౌడిలు నడిరోడ్ల మీద రెచ్చిపోయి హల్ చల్ చేస్తున్నారు. ఏమి తెలియని అమాయక ప్రజలపై దారుణంగా వ్యవహరిస్తున్నారు. మరి ముఖ్యంగా విశాఖ లో ఎక్కువగా జరుగుతున్నాయి.తాజాగా విశాఖలో తమ అక్రమ కార్యకలాపాలను నిలదీసిన ఓ యువకుడిపై కొందరు దుర్మర్గులు కత్తులతో దాడి చేశారు.. నిత్యం రద్ది గల ప్రాతంలో ఏ మాత్రం బెదరకుండా కత్తులతో పొడిచి రాడ్డుతో కొట్టి పరారయ్యారు. దీంతో ప్రస్తుతం అతడి …

Read More »

నరేంద్రమోడీ వైసీపీ ఏంపీని..జగన్ గురించి ఏం అడిగాడో తెలుసా…?

వైకుంఠ ఏకాదశి రోజు పార్లమెంట్‌లోని ప్రధాని ఛాంబర్లో ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భారత ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా విజయసాయిరెడ్డి కలిశారు.. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలిపారు. అయితే 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులపైనా ప్రస్తావన వచ్చింది. ఫాతిమా కాలేజ్ సమస్యని పరిష్కరించాలని , అదే విధంగా …

Read More »

ప్రభుత్వానికి పవన్ రాసిన లేఖను చెత్తబుట్టలో చిత్తు కాగితాలు.ఘోర అవమానం

ఆయన ప్రముఖ స్టార్ హీరో .అంతకు మించి ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి మిత్రుడు.గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ అధికారానికి దూరం కావడానికి ప్రధానమైన జనసేన పార్టీ అధినేత .ఇంతకూ ఎవరు ఆయన అని ఆలోచిస్తున్నారా ..ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .అయితే అంతటి ఆదరణ ఉన్న ఆయన్ని …

Read More »

ఎమ్మెల్యే చెంప పగలకొట్టిన మహిళ కానిస్టేబుల్‌….వీడియో వైరల్

ఆవేశంతో చేసే పనులు కొన్ని మనకే చూట్టు కుంటాయి. కనుక మనం కొంచెం ఆలోచించి ఇతరులతో ప్రవర్తించాలి. అది సాదరణ వ్యక్తి అయిన రాజకీయ నాయకుడైన ,సెలబ్రీటి అయిన. అయితే ఓ మహిళ కానిస్టేబుల్‌ తో దురుసుగా ప్రవర్తించబోయి.. చెంప దెబ్బ తిన్నారు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆశాకుమారి. సమీక్ష సమావేశం కోసం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేడు షిమ్లాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో …

Read More »

నంద్యాల‌లో ఉప ఎన్నికల్లో ఏ వీధి .. ఏ ఇంట చూసినా టీడీపీ మంత్రులు…

ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఈ సంవ‌త్స‌రం జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక ఓ సంచ‌ల‌నం. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో వైసీపీ టికెట్‌పై గెలిచి ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల దృష్ట్యా టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి మృతి చెంద‌డంతో జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైఎస్ఆర్‌సీపీని ఎదుర్కొనేందుకు చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌న్న‌ని కుట్ర‌లు, కుతంత్రాల‌కు లెక్క‌లేద‌ని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు. నిజానికి సాధార‌ణ ఎన్నిక‌ల్లో …

Read More »

నాని కూడా అలాంటి వాడేనా?

ఎలాంటి సినీ బ్యాగ్ డ్రాప్‌లేకుండా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీల‌కు పోని నానిపై ప్ర‌స్తుతం ఓ హీరోయిన్ ఫైర్ అవుతోంది. అత‌నికోదండం అంటూ త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తోంది. అంత‌లా ఆ హీరోయిన్‌ను నానిపై కోపం తెచ్చుకోవాడానికి కార‌ణం ఏంటి? అనేది ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న ప్ర‌ధాన చ‌ర్చ‌. అసలు విషయంలోకి వెళితే. న్యాచురాల్ స్టార్ నాని, ఫిధాతో యువ‌కుల …

Read More »

చంద్రబాబుకి షాక్ ….. డిప్యూటీ సిఎం రాజీనామాకు సింద్దం… ?

ఏపీలో రాజకీయం వెడెక్కుతుంది. ఒక ప్రతి పక్షనేత వైఎస్ జగన్ పాదయాత్రతో ప్రజల్లో మార్పు తేస్తున్నాడని, టీడీపీ నేతల్లో గుండెల్లో గుబులు మొదలైందని వైసీపీ నేతలు అంటున్నారు. ఒక వైపు వందల కొట్లు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబు తన ఎమ్మెల్యేలను మాత్రం అవమానిస్తున్నాడని టీడీపీ నేతలు అంటున్నారు. తాజాగా తనకు జరిగిన అవమానానికి డిప్యూటీ సిఎం రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. పోలీసు శాఖకు సంబంధించిన ఫొరెన్సిక్ ల్యాబ్‌కు …

Read More »

చిత్తూరులో 200 మంది టీడీపీ నాయకులు వైసీపీలోకి

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో 46వ రోజు ముగిసింది. శుక్రవారం సీబీఐ కోర్టు విచారణకు ఆయన హాజరుకానున్నారు. జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా టీడీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. సంకల్ప యాత్ర గురువారం 200 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇందులో పెద్దమండ్యం మండలం దిగువపల్లె, మందలవారిపల్లెకు చెందిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat