ఏపీ ఎక్సైజ్ శాఖమంత్రి జవహర్కు తృటిలో ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలో జన్మభూమి సభ ముగించుకుని ఆయన రోడ్డు మార్గంలో కొవ్వూరు వస్తుండగా నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద మంత్రి వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. మంత్రి వాహనం స్వల్పంగా దెబ్బతింది. మంత్రి వాహనాన్ని ఢీకొట్టిన కారు కొవ్వూరుకు చెందిన ప్రసాద్ ది గుర్తించారు. ప్రసాద్ మద్యం సేవించి కారు …
Read More »భార్య స్నానం చేయడం లేదని…భర్త ఏం చేశాడో తెలుసా…?
కొంతమంది చిన్న చిన్నా కారణాలవల్ల ,వారు తీసుకునే నిర్ణయాలవల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఆవేశంతో ఆలోచన చేయ్యారు. ఇలా చేయ్యడం వల్ల ఏం జరిగిందో చూద్దాం…తన భార్య ఏడాదికాలంగా స్నానం చేయడం లేదంటూ భర్త విడాకులు ఇచ్చిన ఘటన తైవాన్ దేశంలో వెలుగుచూసింది. ఎంతో ముఖ్యమైన వ్యక్తిగత శుభ్రత ఓ జంట విడాకులకు దారి తీసింది. తైవాన్ దేశానికి చెందిన ఓ యువకుడు అదే దేశానికి చెందిన ఓ యువతిని …
Read More »టీడీపీ నేతలు జన్మభూమిలో ‘గున్నా గున్నా మామిడి’ డ్యాన్సులు…
ఏపీలో టీడీపీ నేతల పాలన గురించి దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ప్రజాసమస్యలు పరిష్కరించడం కోసం అంటూ నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంలో టిడిపి నేతలు, అధికారులు డ్యాన్సులు వేయడం ఏమిటని చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. జన్మభూమిలో డ్యాన్సులకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాలు నిర్వహిస్తోంది…ప్రజల సమస్యలు …
Read More »భారీగా క్రికెట్ బెట్టింగ్…నలుగురు టీడీపీ నేతలు అరెస్టు
ఏపీలో అత్యాంత దారుణమై నేరాలు టీడీపీ నేతల కనుసన్నల్లో జరుగుతుంది. అదికారంలో ఉన్నామనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ నేతల క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం బయటపడింది. భారీగా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న నలుగురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బాచుపల్లిలో జరుగుతున్న ఈ బెట్టింగ్ స్థావరాలపై సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కీలక నిందితుడు రెంటచింతల టీడీపీ …
Read More »వైఎస్ జగన్ ప్రశ్నల మీద ప్రశ్నలు ……టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. జగన్ తో పాటు ప్రజలు పాదయాత్రకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ..ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే కడప ,కర్నూల్ ,అనంతపురం తరువాత 53 రోజులుగా సాగుతున్న ఈ పాదయాత్రలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న జగన్.. చంద్రబాబు పాలనపై …
Read More »బాలకృష్ణ ఓ చదువులేని మూర్ఖుడు..కత్తి మహేష్..సంఛలన వ్యాఖ్యలు
తెలుగు సినీ ఇండస్ర్టీలో బాలయ్య అని ముద్దుగా అభిమానుల చేత పిలిపించుకునే హీరో బాలకృష్ణ, అంతేకాదు. బాలకృష్ణ అటు రాజకీయంగానూ.. ఇటు వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. తాజాగా బాలకృష్ణ నటించిన జై సింహా చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. కత్తి మహేష్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదేంటీ.. కత్తి మహేష్ పవన్పై చేసే వ్యాఖ్యలు …
Read More »అక్క భర్తతో అక్రమ సంబంధం…గుంటూరు – కర్నూలు రోడ్డులో చెల్లి ఏం చేసింది
ఏపీలో నేరాలు వీపరీతంగా పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా నేరాల్లో అక్రమ సంబంధాలు ఎక్కువ..తాజాగా అక్రమ సంబంధం బయట పడకుండా భర్తను అడ్డు తొలగించుకుందామనే ఉద్దేశంతో అక్క భర్తతో కలిసి హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు చేప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిరంగిపురం మండలం పొనుగుపాడుకు చెందిన నల్లబోతు వీరయ్య కుమారుడు నరేంద్ర (27) ఆంధ్రాషుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. 2013లో అదే …
Read More »శృతి హాసన్ శ్రుతి మించి…. నైట్ డ్రెస్సులో రాత్రంతా అతడితో
ప్రస్తుతం దక్షిణాది వెండితెరపై తళుక్కున మెరిస్తున్న మెరుపుతీగ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దాదాపు అన్ని సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా ఒడిదుడుకులు మాత్రం తప్పట్లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికి ఓపికతో ముందుకు సాగి నంబర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా తనదైన శైలిలో …
Read More »ప్రియుడిని రహస్యంగా కలుసుకుంటూ శారీరకసుఖం పొందుతూ…ఏం చేసిందో తెలుసా
పెళ్లి కాకముందు.. పెళ్లి అయిన తర్వాత తన ప్రియుడు కార్తీక్ ఇచ్చిన శృంగార సుఖాన్ని వివాహమైన తర్వాత తన భర్త వద్ద పొందలేక పోయాననీ, అందుకే భర్త అడ్డు తొలగించుకుని శాశ్వతంగా ప్రియుడితోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్టు భర్తను చేసిన కేసులో ప్రధాన నిందితురాలైన భార్య జ్యోతి చెప్పుకొచ్చింది. భువనగిరి జిల్లాలో కార్పెంటర్ నాగరాజు అనే వ్యక్తి హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. నాగరాజును ప్రియుడితో కలిసి భార్య హత్య …
Read More »గజల్ శ్రీనివాస్కు కోర్టు షాక్…ఇక నో చాన్స్ ..!
గజల్ శ్రీనివాస్కు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. యువతిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. శ్రీనివాస్కు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది వేసిన పిటిషన్పై విచారించిన న్యాయమూర్తి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. అనంతరం ఆ పిటిషన్ను కొట్టివేశారు. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఈ నెల 2న పక్కా ఆధారాలతో శ్రీనివాస్ను …
Read More »