ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తనకు దైవంతో సమానమని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలో 105 రోజులపాటు తన ఇంటికి వెళ్లకుండా ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా మాట్లాడారు.తాను ముప్పై ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని, కాని తనకు ఎవరూ ఎమ్మెల్యే పదవికి అవకాశం ఇవ్వలేదని, కాని జగన్ మాత్రమే ఇచ్చారని, ఆయన …
Read More »విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తున్నా…అభిమానులు, ప్రజలతో జగన్ పాదయాత్ర
ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశ్రాంతి లేకుండా పాదయాత్ర చేస్తుండటంతో ఆరోగ్యం దెబ్బతిన్నట్టు సమచారం. నాలుగు రోజులుగా జలుబు, గొంతునొప్పి, కాళ్ళ నొప్పులు బాగా ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తుంది. డస్ట్ ఎలర్జీ వల్లే పై సమస్యలే కాకుండా కళ్ళనుండి నీళ్ళు కూడా కారుతున్నట్లు సమాచారం. నవంబర్ 6వ తేదీన కడప జిల్లాలోని ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.రోజూ …
Read More »అంతర్జాతీయ ఛాంపియన్షిప్ బాక్సర్ జితేందర్ దారుణ హత్య
జూనియర్ బాక్సింగ్లో భారత్ తరపున ఉబ్జెకిస్తాన్, క్యూబా, ఫ్రాన్స్, రష్యాలతో పాటు పలు అంతర్జాతీయ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నా హర్యానాకు చెందిన మాజీ బాక్సర్ జితేందర్ మన్ శుక్రవారం అనుమానాస్పదంగా హత్యకు గురయ్యాడు. జెటా సెక్టార్లోని ఏవీజే హైట్స్ అపార్ట్మెంట్లో తన ఇంటిలో శవమై కనిపించాడు. జితేందర్ను కలవాడినికి ప్రీతం అనే స్నేహితుడు జితేందర్ ప్లాట్ వెళ్లాడు. ఎంతసేపటికి తలపుతట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా రక్తపు మడుగులో …
Read More »హైదరాబాద్లో రెండు ఇళ్లు అద్దెకు తీసుకుని రష్యా దేశం నుంచి సెక్స్ వర్కర్లు
హైదరాబాద్లో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. ఎక్కడొ ఒక చోట పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా వ్యభిచారం నిర్వహిస్తున్న స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఓ రష్యన్ యువతితో సహా మరో ఇద్దరిని విడిపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నయ్ కోడంబాక్కం ప్రాంతానికి చెందిన కురియన్ తారాయి జాకబ్ అలియాస్ అలెక్స్ టోనీ 2001లో హైదరాబాద్కు చేరుకున్నాడు. ఆదాయం సరిపోక చెన్నయ్లో …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 61వ రోజు
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజా సమస్యల కొసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 61వ రోజుకి చేరుకుంది. చిత్తూరు జిల్లాలో అశేష జనసందోహం నడుమ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం కుప్పంబాదూరు నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ జగన్ వెంట నడిచేందుకు భారీగా జనం తరలివచ్చారు. అక్కడి నుంచి ఒడ్డుకల్వ, సురవారి పల్లి క్రాస్రోడ్డు, బలిజపల్లి, పీవీ పురం, …
Read More »కర్నూల్ లో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య..కారణం ఇదేనంట..!
క్షణికావేశానికి లోనై ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కర్నూలుజిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాలకృష్ణ భార్య రాణి పుష్పలత (28) శుక్రవారం ఉదయం ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ సుబ్రమణ్యం తెలిపారు. మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరిగి ఈమె కాలికి గాయమైంది. ఆ నొప్పి భరించలేక క్షణికావేశానికి లోనైన ఆమె ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకుని …
Read More »గుప్తనిధుల కోసమే..అధికారులు చెన్నంపల్లి కోటలో పూజలు చేశార…!
ఆంద్ర ప్రదేశ్ లో ఈ తాంత్రిక పూజలు గొడవలు ఎక్కువ అవుతుండడం విషాదం. విజయవాడ దుర్గమ్మ గుడి లో క్షుద్ర పూజలు చేయడం పెద్ద వివాదం అయిన సంగతి తెలసిందే.తాజాగా కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో కూడా ఇలాగే తాంత్రిక పూజలు జరిగాయట.అక్కడ విలువైన సంపద ,నిక్షేపాలు దొరుకుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు తవ్వకాలు చేపట్టడం వివాదం అయిన సంగతి తెలిసిందే. తాజాగా కోట బురుజు వద్ద నిలిచిపోయిన …
Read More »పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య…బాయ్ ఫ్రెండ్ తో అసభ్య భంగిమలో చూసిన భర్త
ప్రస్తుతం ఎక్కడ చూసిన పలువురు మహిళలు పరాయి పురుషుల మోజులో పడుతున్నారు. ముఖ్యంగా, తమ మాజీ లవర్ల కోసం వెంపర్లాడుతున్నారు. అంతేనా, ప్రియుడితో సంసారజీవితాన్ని పంచుకునేందుకు ఏకంగా భర్తలనే హతమార్చుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో స్వాతి, జ్యోతి ఇలా చేప్పుకుంటూ పోతే చాలమంది ఉన్నారు. తాజాగా ఓ వివాహిత తన బాయ్ఫ్రెండ్తో హోటల్ గదిలో శారీరక సంబంధంలో నిమగ్నమైవుండగా భర్త రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని …
Read More »మహేష్ కత్తిని నా దగ్గరకు 15 నిమిషాలు …వేణుమాధవ్ సంఛలన వాఖ్యలు
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో కత్తి మహేష్ వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిణామాల గురించి తెలిసిందే. అయితే తాజాగా మహేష్ కత్తి వ్యాఖ్యలపై కమెడియన్ వేణుమాధవ్ స్పందించారు. మహేష్ కత్తిని నా దగ్గరకు ఒక 15 నిమిషాలు పంపించండి.. నేను అతనికి క్లాస్ ఇవ్వాలి. నేను మహేష్కు క్లాస్ ఇచ్చే సమయంలో ఏదైనా జరిగి అతనికి దెబ్బలు తగిలితే ఆ ఖర్చు మొత్తం …
Read More »తమ్ముడు ముందే అక్కను దారుణంగా పోలీస్ కానిస్టేబుల్ రేప్
దేశ రాజధానిలో దారుణంగా బాలికలపై రేప్ లు జరుగుతున్నాయి. నిర్భయ ఘటనతో చట్టాలు తీసుకువచ్చిన కామాంధుల నుండి పాపం పసి మొగ్గులు తప్పించుకోలేక పోతున్నారు. తాజాగా సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు డిప్యుటేషన్ మీద వచ్చిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తాను మనిషినన్న విషయాన్ని మరిచిపోయాడు. 45 ఏళ్ల వయసులో కామ పిశాచిలా మారి.. ఏడేళ్ల బాలికకు రూ.10 ఆశచూపి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక తమ్ముడు ముందే ఆమె …
Read More »