టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా అంటే తప్పుకుండా ఊహలకు అందని విన్యాశాలు వుంటాయి. జై సింహాలో కూడా అలాంటి విన్యాశం ఒకటి ఉంది. ఈ సినిమాలో బాలయ్య బొలెరో కారును ఒంటి చేత్తో పైకెత్తే సన్నివేశం ఒకటి హైలైట్గా నిలిచింది. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోను విష్ణు చైతన్య అనే నెటిజన్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు ట్విటర్లో పంపించారు. మహీంద్ర సర్.. బాలకృష్ణ బొలెరో కారు ఎత్తుతున్న …
Read More »సాయి పల్లవికి పొగరెక్కువ.. నాగ శౌర్య షాకింగ్ కామెంట్స్..!
మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్ చిత్రంతో క్రేజ్ సంపాదించుకున్న సాయిపల్లవి… తెలుగులో ఫిదాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ హిట్ సాయి పల్లవి వల్ల వచ్చిందని కొంతమంది మీడియాలో రాయడం వల్ల ఆమెకి పొగరు తలకెక్కినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అందుకే ఆమె తర్వాత నటించిన చిత్రం మిడిల్ క్లాస్ అబ్బాయి షూటింగ్ సమయంలో ఎవరి మాట వినకుండా సాయి పల్లవి చిత్ర బృందానికి చుక్కలు చూపించిందని రకరకాల …
Read More »సూర్య చేసిన పనికి.. ఊగిపోతున్న సోషల్ మీడియా..!
తమిళ హీరో సూర్యకు తెలుగు ప్రేక్షకుల్లో తనకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఊహించి ఉండడు. సినిమా ప్రమోషన్ కోసం రాజమండ్రి వచ్చిన సూర్యతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు సూర్యను చుట్టుముట్టారు. వారిని కంట్రోల్ చేయడం సూర్య బౌన్సర్లు, పోలీసుల వల్ల కూడా కాలేదు. దీంతో వేరే దారిలేక గేటు దూకి తప్పించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. సూర్య తాజాగా నంటించిన గ్యాంగ్ చిత్రం ప్రమోషన్ కోసం సూర్య, దర్శకుడు విఘ్నేష్ …
Read More »సంక్రాతి కానుకగా.. చంద్రబాబు గారు మరో ఉత్తమ డబ్బా జోకు.. ధ్యన్యవాదాలు సీయం సర్..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుకగా తనకు మాత్రమే సాధ్యమైన ఉత్తమ డబ్బా జోకు వేసి మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. తన స్టేట్మెంట్తో ఈ సంక్రాంతి సంబరాల్లో తన జోకుదే పైచేయి అని నిరూపించుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పితామహుడ్ని తానేనని .. హైదరాబాద్ని ప్రపంచపటంలో చేర్చింది కూడా తానేనని పదేపదే డబ్బా కొట్టే బాబు.. తాజాగా సంక్రాంతి పై బీభత్సమైన జోకేశారు. సంక్రాంతి పండుక్కి ప్రజలు తమ సొంతూర్లకు వెళ్ళే …
Read More »ఇట్స్ అఫిషియల్.. పవన్తో త్రివిక్రమ్ మరో సినిమా.. మరి ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
అజ్ఞాతవాసి చిత్రం ఎవరూ ఊహించని విధంగా భారీ డిజాస్టర్ కావడంతో.. పవన్-త్రివిక్రమ్లు మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. జల్సా, అత్తారింటికి దారేది వంటి హిట్ చిత్రాలు అందుకున్న ఈ కాంబినేషన్కు అజ్ఞాతవాసి రూపంలో ఘోర పరాజయం తప్పలేదు. అందులో దొర్లిన తప్పులను సరిద్దిద్దుకొని ఈసారి భిన్నమైన కథాంశంతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం.. ఎన్టీఆర్, వెంకటేష్ల చిత్రాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో కొంచెం గ్యాప్ ఇచ్చిన …
Read More »మోదీజీతో చంద్రబాబు భేటీ.. అసలు రహస్యమేంటో తేల్చేసిన.. ఉండవల్లి
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ ప్రజల్లో రోజు రోజుకీ జనాదరణ పెరుగుతున్న మాట వాస్తవమని సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏపీలో జరిగిన గత ఎన్నికల్లోనూ ప్రజలు జగన్ను తిరస్కరించలేదని… టీడీపీ తరపున ముగ్గురు వచ్చినా జగన్ ఒక్కడే నిలబడినా ఓట్లు చాలా వచ్చాయని ఆయన గుర్తు చేశారు. జగన్ కేసుల విషయంలో భయపడాల్సిన అవసరమైతే లేదని.. న్యాయవ్యవస్థ పై రాజకీయ ఒత్తిడి …
Read More »వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తా పై.. తమిళ నటుడు సూర్య చెప్పిన మాటలు ఇవే..!
తమిళ స్టార్ హీరో సూర్యకి టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉంది. దాదాపుగా సూర్య నటించే అన్ని చిత్రాలు తెలుగు తెలుగు తెర పై మెరవాల్సిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. సూర్య గతంలో భారతి సిమెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. వైసీపీ అధినేత జగన్తో వ్యక్తిగతంగానూ సూర్యకు మంచి రిలేషన్ ఉంది. అంతే కాంకుండా జగన్ ఫ్యామిలీకి.. సూర్య ఫ్యామిలీకి మధ్య చాలా కాలంగా స్నేహం ఉన్న సంగతి …
Read More »బ్లూ ఫిలిమ్స్ చూసి…అటువైపుగా బాలిక..అత్యంత కృరంగా అత్యాచారం
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపై, చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు.తాజాగా ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చివరికి చంపేశారు. మీరట్కు చెందిన అబ్బాసీ, దిల్షద్, ఇజ్రాయెల్ స్నేహితులు మద్య సేవించి బూతు చిత్రాలు చూసి ఎవరినైనా కిడ్నాప్ చేసి అత్యాచారం చేయాలని భావించారు.అదే సమయానికి ఓ బాలిక అటువైపు గా వెళ్తుంటే..బలవంతంగా కిడ్నాప్ చేసి ముగ్గురు …
Read More »అక్రమ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపండి..మంత్రి కేటీఆర్
అక్రమ ఏజెంట్ల పైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మైగ్రేట్లో రిజిస్టర్ చేసుకునేందుకు ఎజెంట్లకు నెలరోజుల సమయం ఇవ్వాలని కోరుతూ నెల రోజుల్లోగా నమోదు చేసుకోని వారందరినీ అక్రమ ఏజెంట్లుగా గుర్తిస్తామని స్పష్టం చేశారు. ఎన్నారై శాఖపై మంత్రులు కే తారకరామారావు, నాయిని నరసింహారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు నాయిని, కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలు …
Read More »పాదయాత్రలో వైఎస్ జగన్ తో మాట్లాడిన చంద్రబాబు… ఏమనో మీరే చూడండి..!
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రలో ఇది ఒక తమాషా సన్నివేశం కావచ్చు.జగన్ తో చంద్రబాబు మాట్లాడారు.అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు. ఒక రైతు.ఆయన రైతులు ఎదుర్కుంటున్న కష్టాలను జగన్ కు వివరించడం విశేషం.చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగింది. ఎన్ఆర్ కమ్మపల్లి వద్ద వరినాట్లు వేస్తున్న యంత్రాన్ని జగన్ పరిశీలించారు. ఆ యంత్రం ద్వారా స్వయంగా నాట్లు వేశారు. ఈ సందర్భంగా రైతు చంద్రబాబు మాట్లాడారు. తన …
Read More »